మంగళ్ పాండే జనులనెల్ల మిగుల జాగృత పర్చుచున్ ఫాలనేతృడోలె పాండె చెలగి అమ్మ స్వేచ్చ కొరకు ఆహుతయ్యె నిచట వినుర భారతీయ వీర చరిత భావము ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి తోటి సైనికులను సమాయత్తం చేయుచుండగా, గమనించిన బ్రిటిష్ సైన్యాధికారులు బంధించరాగా, వారిపై తిరగబడి, మూడో కన్ను తెరచిన శివుని వోలె చెలరేగి, కాల్పులు జరిపి, చివరికి ఉరితో అమరుడైన మంగళ్ పాండే...
హిందూ పండుగ‌ల‌పై హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ త‌న విద్వేషాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ తెలంగాణ రాష్ట్ర స‌హ కార్య‌ద‌ర్శి శ‌శిధ‌ర్ పేర్కొన్నారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే కన్వర్ యాత్రకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు(ITBP) లడఖ్ వద్ద 12,000 అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని బుధవారం(జులై 27) ఎగురవేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు 'హర్ ఘర్ తిరంగా' (ఇంటింటా జాతీయ పతాకం) ఉద్యమంలో భాగంగా జాతీయ పతాకాన్ని...
తిలక మాఝి వయసు చిన్న దైన వనవాసులనుగల్పి మాత స్వేచ్చ కొరకు మాఝి పోరె సమరమందు తాను జంపె క్లీవ్లాండును వినుర భారతీయ వీర చరిత .............. సమరమందు తాను జంప క్లీవ్లాండును తెల్ల వాడిట నిలువెల్ల వణకె మాత స్వేచ్చ కొరకు మాఝి పోరు గనుము వినుర భారతీయ వీర చరిత భావము, చరిత్ర సిద్ధూ కాను, భూమిజ్ సర్దార్ పోరాటం, వీర బుద్ధూ భగత్ పోరాటం, తానా...
-అరవిందన్ నీలకందన్ 2022 సంవత్సరం జులై 25న భారతదేశపు 15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము అవతరించారు. భారత్ పార్లమెంట్‌కు అధినేత్రిగా, భారత్ సాయుధ బలగాలకు సుప్రీం కమాండర్‌గా నిలిచిన తొలి వనవాసీ మహిళగా ఆమె వినుతికెక్కారు. భారత్‌ను బీజేపీ పాలిస్తున్న కాలంలో అలా జరగడం కాకతాళీయం కాదు. భారత్‌లో హిందుత్వ ఉద్యమం నిరంతరం సమాజంలో వేర్వేరు వర్గాల...
సరస్వతి రాజమణి - నేతాజీ గూఢచారి లేత ప్రాయమందె నేతాజి బాటలొ గూడచారిగాను గుండు కరచె రాజమణి సమరము రాష్ట్ర స్వేచ్చ కొరకె వినుర భారతీయ వీర చరిత భావము 16ఏళ్ళ లేత వయసులోనే నేతాజీ నడిపే ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరి, బ్రిటిషు వారి ఇళ్ళల్లో పనిమనిషిగా గూఢచర్యం చేసి, రహస్యాలను నేతాజీకి చేరవేసి, సహ గూఢచారిని కాపాడే సందర్భంలో కాలికి...
బ్రిటీషు వారి అస్తవ్యస్తమైన పాలనా విధానానికి వ్యతిరేకంగా ఆంగ్లేయులపై విచిత్ర యుద్ధం చేసిన ధీశాలి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. 'చీరాల-పేరాల ఉద్యమం' ద్వారా వేలాది మంది ప్రజల్లో స్వరాజ్య స్ఫూర్తిని రగలించారు. 'ఆంధ్రరత్న' బిరుదాకింతుడైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఖద్దరు పంచె, కండువా, తలపాగాతో, మెడలో రుద్రాక్షమాలతో సదా కనిపించేవారు. తెల్లదొరలపై పోరాటానికి ప్రజలను ఏకతాటిపై నిలపడంలో...
శ్రీలంక… స్వర్ణ లంక. అందాల దేశం. చిన్న దేశం. అందాల సముద్ర తీరాలతో, చక్కని పర్యాటక ప్రదేశాలతో అలరారే దేశం. సాంస్కృతికంగా, నాగరికతాపరంగా భారత్‌తో తాదాత్మ్యం చెందగల దేశం. 2500 ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వెళ్లిపోయిన వారే సింహళీయులు. రావణుని లంక ఇదేనని నమ్మేవారూ ఉన్నారు. అలాగే ఉత్తర భారతదేశ మూలాలు ఉన్న...
సామా జగన్మోహన్ రెడ్డి జెండదించి నల్లజెండ నెగురవేయ తరిమికొట్ట వచ్చి తానునిల్చి జాతిజెండ కొరకు జగనన్నమరుడాయె వినుర భారతీయ వీర చరిత భావము కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని దించి నల్లజెండాను ఎగుర వేసిన నక్సలైట్లను సామా జగన్మోహన్ రెడ్డి ఎదిరించారు. వారి ముందే తిరిగి జాతీయ జెండాను ఎగురవేశారు. అది సహించలేని ముష్కరులు సాక్ష్యం చెప్పడానికి...
Jammu Kashmir is listed as 15th state in Article 1 of the constitution of India defining geographical territory of India.. The British exploited India in every aspect, be it economic, social or cultural for almost 150 years. Finally, the...
Kannur: An RSS Swayamsevak, who was seriously injured in an attack by CPM goons, succumbed to injuries today. Jimnesh, an RSS Swayasevak was attacked in Panunda, in Kannur’s Kuthuparamba. A group of CPM goons brutally lynched Jimnesh and other Swayasevaks,...
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్‌ హాల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. అంతకుముందు ద్రౌపది ముర్ము.. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో రాష్ట్రపతి...
బాలకృష్ణుని లీలలను గుర్తుకు తెచ్చేలా, వర్ష రుతువుకు స్వాగతం పలుకుతూ, ఆషాడ మాసపు 11వ రోజున గోవాలో హిందువులు, ఆనందోత్సాహాలతో ఆచరించే వినూత్నమైన ఉత్సవం.. 'బురదోత్సవం'. అక్కడివారు ఈ వేడుకను చికల్ కొలా అని అంటారు. గోవాలోని మర్సెలా గ్రామంలో దేవకీ కృష్ణ దేవస్థానం సమీపంలో ప్రతి యేటా జరిగే ఈ 'బురదోత్సవం'లో చిన్నపిల్లల...
బాలకృష్ణుని లీలలను గుర్తుకు తెచ్చేలా, వర్ష రుతువుకు స్వాగతం పలుకుతూ, ఆషాడ మాసపు 11వ రోజున గోవాలో హిందువులు, ఆనందోత్సాహాలతో ఆచరించే వినూత్నమైన ఉత్సవం.. 'బురదోత్సవం'. అక్కడివారు ఈ వేడుకను.. 'చికల్ కొలా' అని అంటారు. గోవాలోని మర్సెలా గ్రామంలో, దేవకీ కృష్ణ దేవస్థానం సమీపంలో ప్రతి యేటా జరిగే ఈ 'బురదోత్సవం'లో చిన్నపిల్లల...
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు గేట్లు అన్ని తెరిచి నీటిని క్రిందికి వదిలివేశారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ధర్మపురి, దండెపల్లి, కోటపల్లి, చెన్నూరు మంచిర్యాల పట్టణాలలోకి నీళ్ళు వచ్చాయి. NTR నగర్‌, పద్మశాలి నగర, గణేశ్ నగర్, సంజీవ నగర్, రెడ్డి కాలనీ, వికాస్ నగర్...