Muslims started stone pelting when Hindus were trying to convince them. Many Hindus were injured in the attack and are undergoing treatment in various hospitals in the city. Holi celebration in UP’s Amroha turned grimmer on Friday (March 18) when a...
మార్చి 18వ తేదీ భారతీయ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిందవలసిన సుదినం. 1944 సంవత్సరంలో ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ - INA బర్మా-భారత్ సరిహద్దులను దాటింది. స్వరాజ్య సమరం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో బర్మా-భారత్ సరిహద్దుకు చెందిన ఎనిమిది సెక్టార్లలో INA బలగాలు వీర...
The Indian National Army (INA) lead by Subhas Chandra Bose, crossed the border on March 18, 1944, and planted the Indian tricolour at Moirang in Manipur on April 14. This historic event was revealed to the world in a...
– ఎ. రామచంద్ర రామానుజ మార్చి 18 హోలీ దుర్గుణాలపై సద్గుణాలు విజయం సాధించిన సంతోష సమయాలలోనూ, జీవితం వర్ణభరితం కావాలన్న ఆకాంక్షతోనూ బంధుమిత్రులపై రంగులు చిలకరించడం హోలీ పండుగ ప్రత్యేకత. వర్ణ, వర్గ, లింగ భేదాల్లేకుండా పవిత్ర భావంతో ఈ పండుగ జరుపుకుంటారు. స్నేహ సౌభ్రాతృత్వాలను, ప్రేమానురాగాలను పెంచే పండుగ హోలీ. హోలీని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. వసంత...
-బలుసా జగతయ్య ఫాల్గుణ పౌర్ణమి మన్మథుని పునఃజన్మ జరిగిన రోజు కామదహనంగా ఉత్సవం చేసుకొనుట హిందువుల సంస్కారం. పునఃస్థాపనకు ముందు గతాన్ని అంతమొందించబడుతుందని గుర్తించలేని మూర్ఖులు నాస్తిక వాదం పేరుతో 'కామిని' అనే రాక్షస స్త్రీని హిందువులు దహనంచేస్తుంటారు. హిందువులు పురుషాధిక్యంకలవారు, మనుస్మృతులే వీరికి ఆదర్శం కాబట్టి మనువాదులను అంతమొందించాలని వీడులకెక్కుతారు. కలియుగంలోని పరాశర స్మృతులను...
రాబోవు రోజుల్లో రైతులు, కోసం ప్రత్యేకంగా శాఖలను నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత కార్యవాహ్‌ (తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) కాచం రమేష్‌ వెల్లడిన్నారు. విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, వయోవృద్ధుల కోసం ఇన్నాళ్లు తాము శాఖలను నిర్వహించగా, రాబోయే రోజుల్లో రైతుల కోసం ప్రత్యేకంగా శాఖలను నడపనున్నామన్నారు. గురువారం బర్కత్‌పురలోని కేశవనిలయంలో నిర్వహించిన...
-ప్రదక్షిణ  అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధేయవాది. వైశ్య కుటుంబం పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు, నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో 16మార్చ్1901న శ్రీరాములుగారు జన్మించారు.  బొంబాయిలో సానిటరీ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన శ్రీరాములు గారు, బొంబాయి మద్రాసులలో రైల్వేలో పనిచేసారు. 1928లో శిశువుకి జన్మనిచ్చి భార్య మరణించగా,...
విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని హైకోర్టు ఈ సంద‌ర్భంగా పేర్కొంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి...
Bengaluru (Karnataka) , March 15: The Karnataka High Court on Tuesday dismissed various petitions challenging a ban on Hijab in education institutions and said that wearing a Hijab is not an essential religious practice of Islam. A bench of Karnataka...
-ప్రదక్షిణ ఒక జాతి మొత్తాన్ని కదిలించే శక్తి, ఒక సినిమాకి అరుదుగా లభిస్తుంది.  కాశ్మీర్ ఫైల్స్ అది నిరూపించింది.  వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారి హృదయవిదారకమైన వాస్తవిక హిందీ చిత్రం `కాశ్మీర్ ఫైల్స్’, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు, ముఖ్యంగా కాశ్మీరీ హిందువుల హృదయాలను కలచివేస్తోంది. ఎక్కడో మనసు పొరల్లో అణగారిపోయిన బాధ, ఆక్రోశం పెల్లుబుకుతున్నాయి. సినిమా...
The Kashmir Files is the story of Pushker Nath Pandit (Anupam Kher) and his family. It is the story of rotting hope, hopeless system, the fight for one’s dignity and the cycle of deceit at the same time. It is...
గుజ‌రాత్‌లోని ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌తీయ ప్ర‌తినిధి స‌భల్లో చివ‌రి రోజున ప‌ర‌మ పూజ‌నీయ స‌ర్ కార్య‌వాహ శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే జీ ప‌త్రికా స‌మావేశంలో మాట్లాడారు. గ‌త మూడు రోజులుగా అఖిల భార‌త ప్ర‌తినిధి స‌భ‌లు జ‌రుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న స్వ‌యంసేవ‌క్ సంఘ్ కార్య‌క‌ర్త‌ల హ‌జ‌రులో జ‌రిగే అతిపెద్ద స‌మావేశం ఇది. దాదాపు...
कर्णावती.  राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह दत्तात्रेय होसबाले जी ने कहा कि भारत के विमर्श को मजबूत करने का, उसे प्रभावी बनाने का कार्य आने वाले वर्षों में विशेष प्रयास करते हुए करने का निर्णय किया है. उन्होंने कहा कि भारत...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ, కర్ణావతి, గుజరాత్ యుగాబ్ది 5123, 11-13 మార్చ్, 2022 తీర్మానం: స్వావలంబీ/స్వయం సమృద్ధ భారత్ నిర్మాణానికి దేశంలో ఉపాధి అవకాశాలను పెంచాలి భారత్ లో సమృద్ధిగా ఉన్న సహజ వనరులను, విస్తారమైన మానవ శక్తిని, స్వాభావికమైన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని మన యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తే వ్యవసాయం,...
॥ॐ॥ राष्ट्रीय स्वयंसेवक संघ अखिल भारतीय प्रतिनिधि सभा 11-13 मार्च 2022, कर्णावती प्रस्ताव भारत को स्वावलम्बी बनाने हेतु कार्यों के अवसर बढ़ाना आवश्यक प्राकृतिक संसाधनों की प्रचुरता, मानवशक्ति की विपुलता और अंतर्निहित उद्यमकौशल के चलते भारत अपने कृषि, विनिर्माण, और सेवा क्षेत्रों को परिवर्तित करते...