న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అంటేనే గుండె దడ పుడుతుంది… అలాంటిది ఆ యుద్ధభూమిలో ప్రజలకు సేవలందించడం మాటలు కాదు.. ప్రాణాలకు తెగించి, అక్కడి హిందూ స్వయం సేవక సంఘ్(హెచ్.ఎస్.ఎస్), ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్), పలు హిందూ సంస్థలు మానవ సేవే మాధవ సేవ అంటూ తమకు తోచినంత సాయం అందిస్తూ భగవంతుడు ఇచ్చిన...
In the present Russian – Ukraine war, Sewa International Europe in coordination with HSS Ukraine assisting the Indian students in this crisis. There are around 20 thousand Indian students studying in various universities across Ukraine. These students are stranded,...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా విభాగం నిర్వహిస్తున్న సేవగాథ తెలుగు వెబ్సైట్ ప్రారంభోత్సవం శనివారం భాగ్యనగర్లోని కూకట్ పల్లి P N M హైస్కూల్ లో ఘనంగా జరిగింది. ఈ సేవగాథ తెలుగు వెబ్సైట్ ను TSAT CEO శ్రీ శైలేష్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ శైలేష్ రెడ్డి గారు...
నేతాజీ సాహసం, మేధోశక్తి అద్వితీయం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహా శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రీ గారు రచించిన "నేతాజీ" పుస్తక ఆవిష్కరణ సభ భాగ్యనగర్లోని(హైదరాబాద్) రవీంద్ర భారతీ ఆడిటోరియంలో 2022.02.25 శుక్రవారం రోజున ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
2008లో అహ్మదాబాద్ బాంబు పేలుళ్లతో అమాయకపు ప్రజలను చంపినందుకు చింతించడంలేదని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాది సఫ్దర్ నగోరి స్పష్టం చేశాడు. తాను ఖురాన్ ద్వారా మార్గనిర్దేశం పొందుతానని, దాని తీర్పును మాత్రమే నమ్ముతానని చెప్పాడు. 100కి పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్న నగోరి 2008లో అరెస్టయి ప్రస్తుతం భోపాల్ సెంట్రల్...
-ప్రదక్షిణ
స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నో హిందూ నరసంహారాలలో ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉదంతం ఒకటి. హిందూ కార్యకర్తలను వెతికి మరీ హత్య చేసిన ఉదంతాలు దేశమంతా జరిగాయి, జరుగుతున్నాయి. కేరళ, బెంగాలు రాష్ట్రాల్లో వందల వేల సంఖ్యలో ఈ హిందూ ఊచకోతలు జరిగాయి. లెక్కలోకి కూడా రానివి మరెన్నో.
దాదాపుగా ప్రతినెలా కనీసం 3-4 హిందువుల...
సంత్ గాడ్గే బాబా భారత సేవా సొసైటీ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 146వ జయంతి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా చరిత్రలో పరిశుభ్రతే...
The Twenty-Second Day of February of the year 1994 is a very important day in the timeline of India & its Kashmir Policy. It was on this day that Indian Parliament unanimously resolved
that:
(a) The State of Jammu & Kashmir...
– విద్యారణ్య కామ్లేకర్
‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాపక్ ప.పూ. శ్రీ డా. హెడ్గేవార్జీ కే వంశ్ కా తీర్థ్స్థాన్ కందకుర్తి’ (హిందీ) యాదవరావు కందకుర్తీకర్
(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్మాత డా. హెడ్గేవార్జీ వంశీకుల పుణ్యక్షేత్రం కందకుర్తి) – ఒక పరిచయం
మానవజాతిని కలిపి ఉంచేది ఏదనే ప్రశ్న ఎదురయినప్పుడు ‘ఆత్మతత్త్వ’మని నిస్సంకోచంగా చెప్పండని మన పెద్దలు...
కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ ఫేసుబుక్లో ఒక పోస్టు చేసినందుకు భజరంగ్ దళ్ కార్యకర్తను కొంత మంది మతోన్మాదులు దారుణంగా హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... శివమొగా జిల్లాలోని సీగేహట్టికి చెందిన బజరంగ్ దల్ కార్యకర్త హర్ష దర్జీగా పని చేస్తూ ఉంటాడు. ఇటీవల కర్ణాటక...
-రత్న లక్ష్మీ నారాయణ రెడ్డి
ఫిబ్రవరి -21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుతున్నారు. ఇది ప్రభుత్వానికి మాతృభాష మీది మమకారాన్ని తెలుపుతుంది. ఇది సంతోషించాల్సిన విషయమే. శిశువు ఎదుగుదలకు మాతృభాష ఎంతో తోడ్పడుతుంది. ప్రాథమిక స్థాయిలో తప్పకుండా మాతృభాషలోనే విద్యను అందించాలని భారత జాతీయ విద్యా విధానం 2021 స్పష్టంగా చెబుతోంది. ఇదే విషయాన్ని ఎందరో...
ఫిబ్రవరి 16 – 19, సమ్మక్క-సారలమ్మ జాతర
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదిగా పేర్కొనే మేడారం ‘సమ్మక్క-సారలమ్మ’ జాతరను ‘గిరిజన కుంభమేళా’గా చెబుతారు. ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన తల్లీకూతుళ్లు అడవిబిడ్డలకు ఆరాధ్యదైవాలు. ఆ ‘తల్లుల’ జాతర అంటే తెలంగాణలో, ముఖ్యంగా అడవిబిడ్డలకు చెప్పలేనంత సంబరం. సుమారు ఎనిమిది దశాబ్దాలకు పైబడి గిరిజనేతరులు కూడా ఈ...
On August 24, 2015, when Hon. Prime Minister of India, inaugurated Birth Centenary of Rani Ma Gaidinliu, little did most of the Indians knew about this great daughter of Maa Bharti who was a kind-hearted woman who loved her...
-చాడా శాస్త్రి
కెనడాలో "అత్యవసరస్థితి" విధించారు. ( ఇందిరాగాంధి హయాములో భారతదేశంలో విధించిన విధంగా) జస్టిన్ ట్రూడో ప్రభుత్వం, తమకు వ్యతిరేకంగా దిగ్భంధనం చేసిన వారిని అదుపు చేయడానికి ఈ చర్య తీసుకున్నామని, కెనడాలో అత్యవసర చట్టానికి సంబంధించి ఉప ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలు :
"ప్రపంచవ్యాప్తంగా, ఉదారవాద ప్రజాస్వామ్యాలు తీవ్రమైన, నిరంతర బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి. కెనడా...
తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. అభయారణ్యం జనారణ్యంగా మారిపోతుంది. కొన్ని శతాబ్దాల నుంచి భక్తులు తండోప తండాలుగా ఆ గిరిజన తల్లులను కొలవడానికి వస్తూనే ఉన్నారు. ప్రతి రెండు సంవత్సరాకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి మనం కూడా తెలుసుకుందాం.























