Trilochan Pokhrel, a social reformer, conveyed the message of Vande Mataram and inculcated Gandhiji’s Swadeshi Movement to establish khadi units in Sikkimese villages
Many heroes of our Independence movement have been relegated to the past. Despite their vital role in...
-- డాక్టర్ కె.లక్ష్మణ్
సంత్ సేవాలాల్ మహారాజ్ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు. ఆయన జయంతిని పండుగలా జరుపుకొంటారు. గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతలను తెలియ జేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. దీంతో శ్రీ సంత్సేవాలాల్...
On the occasion of Basruru's 357'th Independence Day Festival to be held on 13'th February 2022 (Kundapura Taluka, Udupi District, Karnataka).
Ramachandra Pant Amatya, a close associate of the founder of Hindavi Swarajya, Yugapravartak Shree Shiv Chhatrapati Maharaj, has written...
నోయిడా: వాట్సాప్ స్టేటస్గా ‘బీజేపీకి నా ఓటు’ అని పెట్టినందుకు ‘అగ్నివీర్’ అనే ఎన్జీవోకు చెందిన వాలంటీర్పై ముస్లిం యువకుల మూక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 11న నోయిడాలో ధర్మ ప్రచార్, బేటి రక్ష, సోషల్ ఇంటిగ్రేషన్, గౌ సేవ కోసం పనిచేస్తున్న ఎన్జీవో అగ్నివీర్ వాలంటీర్లపై సలీమ్, సదాబ్, సల్మాన్, అల్తాఫ్,...
జార్ఖండ్: హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన మరో ఘటనలో జార్ఖండ్లో చోటుచేసుకుంది. ఇక్కడి హజారీబాగ్లోని దుల్మహా గ్రామంలో సరస్వతీ మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న రూపేష్ కుమార్ పాండే అనే 17 ఏళ్ల యువకుడిని కొందరు రాడికల్ ముస్లింలు కొట్టి చంపారు.
రూపేష్ను స్పృహ తప్పి పడిపోయేంత వరకు ముస్లిం గుంపు కొట్టినట్టు...
ఫిబ్రవరి 10న ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామీజీ ఆశ్రమం లో సామాజిక సమరసత సదస్సు జరిగింది. ఈ సదస్సులో 20రాష్ట్రాల నుండి సుమారు 180 మంది వివిధరంగాలలో పని చేస్తున్న విద్యావంతులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన జీయర్ స్వామీజీ ఆశీ: ప్రసంగం చేస్తూ దీన జన సేవలో నిమగ్నమైన పనిచేయడంలో భగవత్...
న్యూఢిల్లీ. కర్నాటకలోని ఉడిపిలో మొదలైన హిజాబ్ వివాదం వాస్తవానికి హిజాబ్ ముసుగులో జిహాదీ అరాచకాలను వ్యాప్తి చేయడానికి ఒక ఎత్తుగడ, ఎజెండా అని విశ్వ హిందూ పరిషత్ (వి.హెచ్.పి) పేర్కొంది. వీహెచ్పీ కేంద్ర జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ దీనిని ‘హిజాబ్ జిహాద్’ అని మాత్రమే పిలవాలని అన్నారు. ఉడిపిలోని ఒక...
New Delhi. VHP has said that the hijab controversy that started in Udupi, Karnataka is actually a ploy and agenda to spread Jihadi anarchy under the pretext and guise of hijab. VHP’s Central Joint General Secretary Dr. Surendra Jain...
హిందువు ఆత్మవిస్మృతి వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ అన్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ముచ్చింతల్లోని భవ్య రామానుజ మూర్తిని వారు బుధవారం సందర్శించారు. ధర్మాచార్యుల సమ్మేళనం అనంతరం భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హిందువుల ఆత్మవిస్మృతి ఎంతటి స్థాయికి వెళ్ళిందో వివరిస్తూ వారు చెప్పిన...
— చంద్రమౌళి కళ్యాణ్ చక్రవర్తి
ఈ మధ్య కర్నాటక రాష్ట్రంలో కొందరు విద్యార్థినులు "హిజాబ్" లు ధరించి రావడం జరిగింది. ఒక విద్యాలయంలో ఉన్న డ్రెస్ కోడ్ ప్రకారం అలా రావోద్దని ఆ విద్యాలయ సిబ్బంది వారిని నివారించారు. అది ఒక వివాదాస్పదాంశంగా దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. రాజ్యాంగబద్ద హక్కు అంటూ...
మా మతం యువకులు ఆయుధాలు పట్టుకుంటే హిందువులకు ఈ దేశంలో తలదాచుకోవడానికి కూడా చోటుండదు’ అంటూ బహిరంగంగా హెచ్చరించాడో ముస్లిం మతోన్మాది- నిన్నగాక మొన్ననే. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేళ ఎలాంటి సంకోచం లేకుండా ఓ మౌల్వీ నోటి నుంచి వచ్చిన బెదిరింపు ఇది. ఈ దేశంలో ముస్లింలకు భద్రత లేదు, ఎన్నికలలో సాధించిన...
– ఎ. రామచంద్ర రామానుజ
ఫిబ్రవరి 7 రథసప్తమి
సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తికిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న ఆదిత్యుడు ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం. సూర్యభగవానుడు నిత్యానుసంధాననీయుడు. మరీ ముఖ్యంగా మాఘమాసంలోని ఆదివారాలలో ఆయన అర్చనకు మరింత ప్రత్యేకత ఉందని చెబుతారు. ఆదివారాలలో సూర్యనమస్కారాలు చేసి...
తెలంగాణ వ్యాప్తంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో వసంత పంచమి పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సరస్వతీ దేవి ప్రతిమలు, ఫోటోలు ఏర్పాటు చేసుకొని పూజలు చేశారు. ఆయా పాఠశాలల్లోని ఆచార్యులు, మాతాజీలు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది కార్యక్రమాల్లో పాలు పంచుకొన్నారు. సరస్వతీ దేవికి విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పూజలు...
పాకిస్తాన్ లో ఉన్న ప్రసిద్ధ హింగ్లాజ్ దేవి శక్తిపీఠం మరోసారి విధ్వంసానికి గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేవలం గత సంవత్సరంలో 22 సార్లు మతోన్మాద ముస్లింలు మందిరం పై దాడి చేశారు. దేశ విభజన తర్వాత 51 శక్తి పీఠాలలో 6 బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు వెళ్లాయి. భారతదేశంలో ఉన్న హిందువులను కలవరపాటుకు...
-వకుళాభరణం రాంనరేష్ కుమార్
ముచ్చింతల దివ్యసాకేత క్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా...
హైదరాబాద్ లోని శంషాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 216అడుగుల రామానుజాచార్యుల భారీ పంచలోహ విగ్రహం ప్రధాని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. దీనికి సమతామూర్తి అని నామకరణం చేశారు.
ఒక మామూలు సన్యాసికి ఇంత భారీ...
























