మరో 21 రోజులు ఇల్లు అనే లక్ష్మణ రేఖ దాటి రావద్దు – ప్రధాని నరేంద్ర మోదీ...
ప్రపంచాన్ని
అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సామాజిక దూరం పాటించడం, అందరూ ఇళ్లకే పరిమితం కావడానికి
మించి మరో ప్రత్యామ్నాయం లేదని, అందుకనే నేటి (24 మార్చ్) అర్ధరాత్రి నుంచి...
కోవిడ్-19 పరీక్ష అందరికీ ఎందుకు చేయడం లేదు?
కోవిడ్ -19 కేసులను గుర్తించే పరీక్ష కోసం మార్గదర్శకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్
రీసెర్చ్ (ఐసిఎంఆర్) సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కింది వ్యక్తులను పరీక్షించాలి.
ఎంకౌంటర్లో 17 మంది జవాన్లు మృతి
ఛత్తీస్ఘడ్: సుక్మా జిల్లాలో మావోయిస్టులు - జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. మార్చి 21 శనివారం నాడు జిల్లాలోని ఎల్మగూడ...
ఆరెస్సెస్ సర్ కార్యవాహ సురేశ్ (భయ్యాజీ) జోషి ప్రకటన
"సమాజంలో పరిశుభ్రత, ఆరోగ్యం, జాగరూకతల ప్రాధాన్యత గురించి చిన్న చిన్న సమూహాలలో స్వయంసేవకులు చర్చ జరపాలి. అలాగే అవసరమైనవారికి నిత్యవసర వస్తువులు, భోజన సామగ్రి అందించే వ్యవస్థ కూడా చేయాలి.అవసరాలను...
Fighting Corona – An integrated approach to wellness of health is the best solution
I
happened to watch a panel discussion of TV recently on the ways of preventing
the spread of Corona virus and the possibility of...
చైనా నిర్లక్ష్యం వల్ల ప్రపంచం భారీ మూల్యం చెల్లిస్తోంది – ట్రంప్
మహమ్మారి కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని అమెరికా
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శించారు. కరోనా వైరస్ పై సమాచారాన్ని
చైనా దాచిపెట్టడంవల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి
వస్తుందన్నారు....
Satyaniti and Swaraj constitute the historical backbone of the socio-political order of India, through...
Society in the lands we
know in modern times as India once was a society firmly placed on the
twin-pillars of self-governance and voluntaryism....
నిర్భయ నేరస్తులకు ఉరి అమలు.. ఏడేళ్లపాటు సాగిన న్యాయప్రక్రియ
-- ప్రదక్షిణ
ఏడు సంవత్సరాలకు పైగా దేశాన్ని, ముఖ్యంగా మహిళలని భయోత్పాతానికి గురి చేసిన నిర్భయ సామూహిక మానభంగం-హత్య కేసు ఎట్టకేలకు...
కలిసి కరోనాను కట్టడి చేద్దాం – ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచాన్ని
వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి జాగ్రత్త, అప్రమత్తతలే
ప్రధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి
ప్రసంగించిన ఆయన ఈ నెల 22న అంతా జనతా కర్ఫ్యు పాటించాలని విజ్ఞప్తి...
కరీంనగర్లో ఇండోనేషియన్లకు కరోనా! అంతర్గత భద్రత పర్యవేక్షణపై విమర్శలు!!
ఇటీవల కరీంనగర్కు వచ్చిన ఇండోనేషియా దేశస్థుల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కావడం కరీంనగర్ తో పాటు యావత్ తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇస్లామిక్ కార్యకలాపాల విస్తరణ...
‘Viva la Democracia’! India records consistent decline in Left Wing Terrorism under NDA rule
The Left Wing Extremism related incidents reduce by over 38% in 2019, in comparison to 2014: Shri G. Kishan Reddy
A major boost to ‘Make In India’ initiative! DAC paves way for acquisition of...
New Delhi, March 19: Uplifting PM Modi-led government's
'Make in India' initiative, the Defence Ministry's Defence Acquisition Council
(DAC) on Thursday agreed to supply...
Is RSS ready for the next level of its organizational evolution?
While communal politics has not gone beyond Shaheen Bagh
shenanigans, untruth based hate rhetoric in the name of anti-CAA agitations;
while the world and...
మోసంలో మాస్టారు ఆ పాస్టరు
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ పాస్టర్ నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు నిరుద్యోగుల వద్ద ఏకంగా 27 లక్షలు కాజేసి ఇప్పుడు తనకేమీ...
























