ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ -కాంగ్రెస్ జెండా

1937 కాంగ్రెస్ ఫైజాపూర్ సమావేశపు జెండా ఉత్సవంలో, 80అడుగుల కర్రపై కాంగ్రెస్ పతాకం చిక్కుకుపోయింది. ఎంతమంది ప్రయత్నించినా చిక్కు విడలేదు. అంతలో శ్రీ కిషన్ సింగ్ పరదేశి ధైర్యంగా 80అడుగుల కర్రని ఎక్కి,...

Mojo TV staff disturb peaceful #SaveSabarimala dharna in Hyderabad

In an unsavoury incident, the staff of Mojo TV have intruded upon a peaceful protest by Sabarimala Parirakshana Samiti and made unwarranted and insensitive...

సంస్కృత భాష పై ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం

సంస్కృత భాష గురించి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ Dr మోహన్ భాగవత్ - మన సమగ్ర పరంపరాగత జ్ఞానమంతా కూడా సంస్కృత వాఙ్మయంలోనే ఉంది. అందుకని మనం సంస్కృతం నేర్చుకుందాం....

తెలంగాణ వ్యాప్తంగా శబరిమల ఆలయ పరిరక్షణ సమతి మహా ఉపవాస దీక్ష

శబరిమల పవిత్రత కాపాడాలనే నినాదంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉపవాస దీక్ష శిబిరాలు "మహా ఉపవాస దీక్ష" నిర్వహించడం జరిగింది. శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిమంది ఉపవాస...

రామకృష్ణ మఠంలో సంస్కృతి ఫౌండేషన్ వివేక్ బ్యాండ్ ముగింపు ఉత్సవం 

సంస్కృతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేక్ బ్యాండ్  'బీ గుడ్.. డూ గుడ్' (మంచిగా నడుచుకుందాం.. మంచిని పంచుదాం" 15  రోజుల స్వస్తి/ ముగింపు కార్యక్రమము 23.01.2019 హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆడిటోరియంలో ఎంతో చక్కటి వాతావరణంలో...

21 BANGLADESHIS DEPORTED FROM KARIMGANJ, ASSAM

Silchar - 20.01.2019: Twenty one Bangladeshi nationals, including two women were deported back to their country through the international border in Karimganj district on Saturday....

ఆర్ఎస్ఎస్ పై అసత్య ఆరోపణలు – తస్లిమ్ రెహమానిపై పరువునష్టం కేసు నమోదు

ఆర్ఎస్ఎస్ వంటి జాతీయవాద సంస్థలపై అబద్ధపు ఆరోపణలు చేసి పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్న వారిలో మరొకరు చేరారు. ముస్లిం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు  తస్లిమ్ రెహమాన్ పై మహారాష్ట్రలోని థాణెలో పరువు...

మదర్సాలు మూయకపోతే ఐఎస్ సమర్ధకులు పెరుగుతారు – షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ

దేశంలోని ముస్లిం మతపాఠశాలలు (మదర్సాలు) వెంటనే మూసివేయకపోతే రాగల 15 ఏళ్లలో దేశంలో సగానికి పైగా ముస్లింలు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్ సానుభూతిపరులు, సమర్ధకులుగా మారిపోతారని షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు...

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో కుటుంబ సమ్మేళనం

సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ సమీపంలోని వాసవినగర్ వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో కుటుంబ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ప్రధాన వక్తగా హజరైన సామాజిక సమరసత వేదిక అఖిల భారత కన్వీనర్...

స్వాభిమానంతో స్వధర్మానికి.. క్రైస్తవం నుండి 96 మంది గిరిజనుల పునరాగమనం   

సమానత్వం పేరిట క్రైస్తవ మిషనరీలు చెప్పిన మోసపూరిత మాటలను నమ్మి క్రైస్తవంలోకి వెళ్లిన 96 మంది గిరిజనులు, చివరకు తాము వంచనకు గురైనట్టు గ్రహించి, తిరిగి సగర్వంగా స్వధర్మంలోకి  తిరిగివచ్చారు. త్రిపుర రాష్ట్రం ఉనకోటి...

పారిశుద్ధ్య కార్మికుడి నుండి చండీగఢ్ మేయర్ దాకా.. ఓ స్వయంసేవక్ ప్రస్థానం 

రాజేష్ కాలియా..  తాను పొట్టకూటి కోసం ఏ నగర వీధుల వెంట చెత్త ఏరుకుని జీవనం సాగించాడో ఇప్పుడు అదే నగరాన్ని మేయర్ హోదాలో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కంకణం కట్టుకున్నాడు. చండీగఢ్ నగరానికి చెందిన రాజేష్ కాలియా...

Kerala reclaims identity: Ayyappa Bhaktha Sangamam turns out to be the largest-ever Hindu congregation...

Sending a stern warning to the ruling CPM that has been incessantly trying to destroy temple traditions and Hindu customs in the state, the...

Prestigious Institution in Chennai bow down

Controversial, derogatory painting exhibits at Loyola College had outraged a storm among nationalists. Loyola college, in association with Alternative Media Centre had conducted a...

Seva Bharathi – ‘Run for A girl Child – 2019’

About 8000 people from 50 IT companies from Telangana took part in the event 'Run for A Girl Child' event held in 3 categories:...

8 వేల మందితో బాలికల వికాసం కోసం సేవా భారతి ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’  

సేవాభారతి ఆధ్వర్యంలోని కిశోరీ వికాస్ కేంద్ర ఏర్పాటు చేసిన 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' (బాలికల వికాసం కోసం పరుగు) కార్యక్రమంగా జనవరి 20 ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో అట్టహాసంగా...