రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది… రెండ‌వ భాగం

యూసీసీపై 22వ లా కమిషన్‌ అభిప్రాయాలను ఆహ్వానించిన నేపథ్యంలో జాగృతికి జస్టిస్‌ ‌నరసింహారెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ అంశాలు ఇవి:  ప్ర‌శ్న: ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలో వాస్తవికత ఎంత? చట్టం కోణం నుంచే...

రాజ్యాంగం నిర్దేశించింది.. సుప్రీంకోర్టూ చెప్పింది.. మొద‌టి భాగం

ఉమ్మడి పౌరస్మృతి ఇంత సున్నితమైన అంశం ఎంతమాత్రం కాదని, అదొక సున్నితమైన మత అంశంగా కొందరు మార్చివేశారని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌ ‌నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. మతంతో, వర్గంతో,...

మన్యం విప్లవం.. మహోద్యమం.. అల్లూరి సీతారామరాజు

బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన...

జీవితాన్ని సార్ధకం చేసేదే గురుపూజ

జూలై 3 గురు పూర్ణిమ ‘అఖండ మండలాకారం వ్యాప్తమ్‌ ‌యేన చరాచరమ్‌ త్పదమ్‌ ‌దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః’ వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి అన్నీ అఖండ మండలాకారంలో అనుబంధంతో పెనవేసుకున్నాయి. అంటే ఈ సృష్టిలో...

త్యాగ భావనే హిందుత్వం

దుర్లభం త్రయమేవాత్ర దైవానుగ్రహ హేతవః మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి మానవజన్మ, మోక్షప్రాప్తి, మహా పురుషుల సాంగత్యం.  – ఆదిశంకరాచార్య మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84...

సకల కళానిధియై వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు

--పి. విశాలాక్షి గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మన భారతదేశం ఆదినుంచీ...

జ్ఞాన ప్రదాతలకు దివ్య జోతలు

 జూలై 3 గురుపూర్ణిమ ఇహపరాలలో జ్ఞానమే శాశ్వతమని నిరూపించేవాడు గురువు. మట్టి అనే అజ్ఞానం నుంచి జ్ఞానవంతులనే మాణిక్యాలను వెలికితీసే జ్ఞాన మేరువు. శిష్యుడి ఎదుగుదలను తనివితీరా ఆస్వాదించే నిస్వార్థ జీవి. ‘శిష్యాదిచ్ఛేత్‌’ ‌పరాజయం...

త్యాగం, సమర్పణ భావనలతో జాతి పురోగతి

జూలై 3 గురుపౌర్ణమి – ఎక్కా చంద్రశేఖర్‌ ఆత్మసాక్షాత్కారం పొందిన గురుపరంపరను పూజించే రోజు ఆషాఢ పౌర్ణమి, గురుపౌర్ణమి. వేద వాజ్మయాన్ని, బ్రహ్మసూత్రాలను, మహాభారతాన్ని, భగవద్గీతను, అష్టాదశ పురాణాలను సమస్త మానవాళికి అందించిన వేదవ్యాసుల వారిని,...

సర్వ సమానత్వం‘’ఉమ్మడిస్మృతి‘ లక్ష్యం

హైదరాబాద్: ఉమ్మడి పౌరస్మృతి  (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) తీసుకురావాలనే విశేష ప్రయత్నం వెనుక అందరికీ సమ న్యాయం అందాలనే ఉద్దేశమే తప్ప ఎలాంటి రాజకీయ అంశం లేదని వక్తలు స్పష్టం చేశారు. ‘ఉమ్మడి...

ప్రజాస్వామ్యంలో వ్యక్తి లేదా సంస్థ కోసం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయకూడదు – దత్తాత్రేయ హోసబాలే జీ

అత్యవసర సమయంలో (1975–1977) దేశం యొక్క పరిస్థితులు,ప్రభుత్వ అణచివేత విధానం,సంఘ్ పాత్రపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కి చెందిన సహకార్యవాహ దత్తాత్రేయ హోసబాలేతో విశ్వ సంవాద కేంద్రం ప్రత్యేక సంభాషణ దాని ముఖ్యాంశాలు న్యూఢిల్లీ. దేశ చరిత్రలో...

పరీక్షల పేరుతో హిందూ ఆచారాల‌ను కించ‌ప‌రిస్తే ఊరుకునేది లేదు – VHP 

టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీకి వినతి పత్రం అంద‌జేసిన VHP నేత‌లు గ్రూప్ 4 పరీక్షా నిర్వాహకులకు గట్టిగా సూచనలు ఇవ్వాలని డిమాండ్  అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను సస్పెండ్ చేయాలి  గ్రూప్ 4...

అమిత పుణ్యప్రదాయిని ఆది ఏకాదశి

జూలై 10 తొలి ఏకాదశి ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సును మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి భగవదర్పితం చేయాలని, దీనివల్ల మనిషి జాగృతవంతుడౌతాడని చెబుతారు. దీనివల్ల ఇంద్రియ నిగ్రహం...

మోడీ ప‌ర్య‌ట‌న‌కు అమెరికా కాంగ్రెస్ స‌భ్యుల అస‌హ‌నం

జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన చేశారు. ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ అతిథులుగా వైట్...

క‌ర్మ‌యోగిని వంద‌నీయ “మౌసీ జీ”

-సరిత పాటిబండ్ల " భార‌తే హిందు నారీణాం భ‌వేత్ సంఘ‌ట‌నం దృఢం ఇతి సంస్థాపికా రాష్ట్ర సేవికా స‌మితిర్య‌యా సంస్కృతేశ్చ స్వ‌ధ‌ర్మ‌స్య ర‌క్ష‌ణార్థం స‌మ‌ర్పిత‌మ్ క్ష‌ణ‌శః క‌ణ‌శ‌శ్చైవ జీవితం చంద‌నం య‌థా " సంస్కృతి, స్వధర్మాల...

సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన తొలి భారతీయ రాణి

(అలేఖ్య పుంజాల గారు రచించిన "రాణి రుద్రమదేవి” పుస్తకం నుండి సంగ్రహణ) సిహెచ్. కళ్యాణ చక్రవర్తి CSIS అసోసియేట్ గారిచే సంకలనం చేయబడింది. 1259 సా.శ. సంవత్సరంలో ఒకనాటి ప్రకాశవంతమైన ఉదయాన తండ్రి మరియు...