స్వదేశీ భాష, స్వదేశీ వస్తు వాడకం ద్వారానే దేశం అభివృద్ధి : స్వదేశీ స్వావలంబన సదస్సులో వక్తలు
స్వదేశీ స్వావలంబన రాష్ట్ర సభ కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలలోని సెమినార్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా..... ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ు ప్రాంత కార్యకారిణి సదస్యులు అస్నదానం సుబ్రహ్మణ్యం జ్యోతిప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ భావన ప్రాముఖ్యత, స్వదేశీ జాగరణమంచ్ ప్రాముఖ్యతను వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సినేషన్తో ఏ స్థాయికి వెళ్లిందో కూలంకషంగా వివరించారు. ఆ తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి...
CPM goons launched attack at RSS Swayamsevak on Hindu Samrajya Diwas
CPM activists allegedly attacked the house of a Sangh Swayamsevak in Karivelloor, a CPM-dominated village near Payyannoor in Kannur district, Kerala. The attack was reportedly triggered by the family’s decision to host a Hindu Samrajya Diwas event, an RSS program commemorating the coronation of Chhatrapati Shivaji Maharaj. This event is one of the six major functions celebrated by the...
భోజ్శాల సర్వేలో బయటపడ్డ వాసుకి, శంకరుడి విగ్రహాలు
మధ్యప్రదేశ్లోని భోజ్శాలలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహిస్తున్న సర్వే 93 వ రోజు సర్వే ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా తమ తవ్వకాల్లో హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని చిహ్నాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. 93 వ రోజు నిర్వహించిన సర్వేలో శంకరుడి విగ్రహం, ఏడు తలల వాసుకీ నాగ విగ్రహం, కలశంతో పాటు తొమ్మిది రాతి అవశేషాలను కూడా దర్యాప్తు బృందం కనుగొంది. ఈ విషయాన్ని ప్రధాన పిటిషనర్ గోపాల్ శర్మ ప్రకటించారు. వీటితో పాటు ఆరు...
అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకులు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత
అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకులు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ (86) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. వారణాసిలో వున్న పండితుల్లో ఈయనను అందరూ అగ్రగణ్యులుగా భావిస్తారు. ఆయన పూర్వీకులది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. కానీ... కొన్ని తరాలుగా వీరు వారణాసిలోనే నివసిస్తున్నారు. ఈయన వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన అసలు పేరు ఆచార్య లక్ష్మీకాంత్...
Bhojshala ASI Survey: 93वें दिन मिली महादेव और 7 फनों वाली वासुकी नाग की मूर्ति, मुस्लिम पक्ष ने गढ़ी नई कहानी
‘मस्जिद है या शिवाला, सच बता ही देंगे, पूछेगी जब अदालत पत्थर गवाही देंगे’ ये लाइन है गीतकार मनोज मुंतशिर की एक कविता का, जिसे उन्होंने काशी में ज्ञानवापी ढांचे को लेकर चल रहे केस के दौरान लिखा। लेकिन, उस कविता की ये लाइन मध्य प्रदेश के धार स्थित ऐतिहासिक भोजशाला पर भी बिल्कुल फिट बैठ रही है। मध्य...
జాతీయవాద దార్శనికులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ
జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసి, దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ. దేశభక్తియుత విప్లవ రాజకీయాల పురిటి గడ్డ బెంగాల్లో 1901 జూలై 7వ తేదీన అసుతోష్ ముఖర్జీ, రాణి జోగ్మయాదేవిలకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు. 1919లో ఇంటర్ పూర్తి, 1921లో బిఏ ఆనర్స్, 1923లో ఎంఏ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు.1924లో హైకోర్టు న్యాయవాదిగా తన వృత్తిని మొదలు పెట్టారు. అయితే తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన కలకత్తా విశ్వవిద్యాలయం...
కామాఖ్య ఆలయంలో ప్రారంభమైన ”అంబుబాచి మేళా”
అత్యంత ప్రసిద్ధమైన కామాఖ్య ఆలయంలో వార్షిక అంబుబాచి మేళా ప్రారంభమైంది. అలాగే జాతర కూడా ప్రారంభమైంది. అంబుబాచి మేళా అనేది కామాఖ్య ఆలయంలో ప్రతి యేడాది జరిగే వార్షిక జాతర. కామాఖ్య దేవి వార్షిక రుతుక్రమం వేడుకగా చెప్పుకుంటారు. ఈ అంబుబాచి మహోత్సవం నేపథ్యంలో అసోం ప్రభుత్వం, కామాఖ్య ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లూ చేసింది. దీనికి సంబంధించిన అన్ని విభాగాలు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయని అసోం పర్యాటక మంత్రి జయంత మల్లా బరుహ ప్రకటించారు. ఈ మేళా నేపథ్యంలో ఈ నెల 26,27...
स्कूलों में नहीं लगा सकेंगे माथे पर तिलक, कलावा और अंगूठी भी नहीं पहन पाएंगे, स्टालिन सरकार लाएगी कानून!
सनातन धर्म को खत्म करने की बात करने वाली डीएमके सरकार अब जातिवाद रोकने के नाम पर स्कूलों में हिन्दू छात्र-छात्राओं के कलावा पहनकर, चंदन लगाकर स्कूलों में आने पर रोक लगाने जा रही है। इसके साथ ही छात्र अपने नाम के साथ अपने उपनाम को भी नहीं जोड़ सकेंगे। क्या है पूरा मामला मामला कुछ यूं है कि पिछले अगस्त...
గంధం పూయడం, కానుకల స్వీకరణపై అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిషేధం
అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి నుంచి అక్కడి ఆచారాలు, పద్ధతుల్లో గణనీయ మార్పులు తీసుకురావడానికి కొన్ని కీలక మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇక నుంచి అర్చకులు భక్తుల నుదుటిపై తిలకాలు పెట్టడం, అలాగే భక్తులపై పవిత్రమైన నీటిని చల్లడాన్ని నిషేధించింది. అంతేకాకుండా భక్తులు కానుకల రూపంలో ఇచ్చుకునే (దక్షిణ) వాటిని కూడా నిషేధించింది. ఈ నిర్ణయాలు తక్షణమే అమలులోకి వస్తాయని తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయితే భక్తులెవరైనా కానుకలు వగైరాలు ఇవ్వాలనుకుంటే కేవలం అక్కడ ఏర్పాటు...
Ayodhya: Mandir committee bans VIP treatment in exchange for dakshina; frames rules for pujaris
In a significant change to the rituals and practices at the Ayodhya Ram Mandir, the Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust has introduced new guidelines that prohibit priests from applying tilak (sandalwood paste) on devotees’ foreheads and distributing Charanamrit (holy water) in exchange for dakshina. Effective immediately, any offerings given to priests must be placed in a designated donation...