పౌరవిమానయానంలో భారత్ మైలు రాయి: ఉపగ్రహ ఆధారిత ‘గగన్’ తో గగన విహారం

ఎయిర్ నేవిగేషన్ సర్వీసుల్లో ఒక అనూహ్యమైన మైలు రాయిని భారత్ చేరుకుంది. గగన్ (GPS Aided GEO Augmented Navigation) పేరుతో పిలిచే స్వదేశీ పరిజ్ఞానపు ఉపగ్రహ ఆధారిత వర్థమాన వ్యవస్థ (SBAS) ను వినియోగించడం ద్వారా ఒక తేలికపాటి ప్రయోగాత్మక పరీక్షను రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ విమానాశ్రయం వద్ద భారత విమానాశ్రయాల అథార్టీ (AAI) విజయవంతంగా నిర్వహించింది. భారత్, పొరుగుదేశాల కోసం AAI, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సంయుక్తంగా గగన్‌ను తొలిసారిగా అభివృద్ధి చేశాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. గగన్‌ను...

In honour of Nation: A young ABVP leader’s Sacrifice

Many young men who have been part of ABVP and full of nationalist spirit lost their lives during ideological battles. One of them was Sama Jaganmohan Reddy. He was brave like a soldier and fought valiantly to protect the honour of the national flag against opponents of foreign ideological leanings. Jaganmohan Reddy was born into an ordinary middle-class family in...

ఆంధ్రప్రదేశ్‌లో హైందవ ధర్మంపై అడుగడుగునా దాడులు

- డాక్టర్ వినుష రెడ్డి ఆంధప్రదేశ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా హైందవ ధర్మానికి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా వరుస అవమానాలు సంభవిస్తున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరులో శోభాయాత్రను ఆటంకపరిచే ప్రయత్నం ఈ అవమానాల పరంపరలో తాజా ఘటనగా నిలిచింది. పోలీసులు, సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందిన అనంతరం ఏప్రిల్ 24న నెల్లూరులో హిందూ భక్తులు, హిందూ సంఘాలు శోభాయాత్రను చేపట్టారు. శోభాయాత్ర చేపట్టే సమయం, మార్గం వివరాలను సైతం అధికారులకు నిర్వాహకులు ముందుగానే అందించారు. నెల్లూరులో ప్రధాన వీధి అయిన...

Attacks on Hindu faith–New norm of secularism in Andhra Pradesh

 Dr Vinusha Reddy “There is no such thing as a coincidence. It’s all connected.” Insult after insult to the Hindu faith has been happening in AP for the last few years. The latest one is the attempt to disrupt the Shobha Yatra in Nellore on the occasion of Hanuman Jayanti. On April 24, Hindu devotees and organizations organized Shobha Yatra in...

ఒక గొప్ప స్వయంసేవక్‌ ‌ప్రయాణం

పుస్తక సమీక్ష – బి.ఎస్‌.‌శర్మ త్వరలో నూరేళ్ల సందర్భాన్ని చూడబోతున్న మహోన్నత సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌. ‌జాతీయతా స్ఫూర్తితో, హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంతో, హిందూ ఐక్యత కోసం ఆవిర్భవించిన ఆ సంస్థ అసంఖ్యాకమైన దేశభక్తుల చెమటతో, రక్తంతోనే కాదు, ఎందరో తమ జీవితాలను అంకితం చేయడం వల్లనే ఈ అనన్య సామాన్యమైన ప్రయాణం సాగిస్తున్నది. వారందరి త్యాగఫలమే నేటి సంఘ స్వరూపం. అలాంటి త్యాగధనులలో ఒకరు సోమేపల్లి సోమయ్య. ఆయన జీవిత విశేషాల ఆవిష్కరణ – ‘స్ఫూర్తిప్రదాత శ్రీ సోమయ్య’ గ్రంథం. 200...

RSS swayamsevak murder case: Another 4 PFI terrorists arrested, total 13 held

Palakkad (Kerala) : The Kerala police arrested another four PFI terrorists on Tuesday (April 26) in connection with the murder of the RSS swayamsevak Sreenivasan in Palakkad. The four arrested PFI terrorists have been identified as Abdul Rehman, Firoz, Basile and Rishil. Abdul Rehman and Firoz are directly involved in the murder, said police. With the arrest of four, a total...

జహంగీర్‌పురాలో ‘రాతి’ యుగం

- మహేంద్ర కుమార్ హనుమాన్ జయంతిను పురస్కరించుకొని ఏప్రిల్ 16న శాంతియుతమైన శోభాయాత్రను చేపట్టిన హిందువులపై జహంగీర్‌పురాలో ఇస్లామిస్టులు రాళ్ళు రువ్వారు. పదునైనా ఆయుధాలతో దాడి చేశారు. అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. శోభాయాత్ర చేపట్టిన హిందువుల నుంచి ఎలాంటి కవ్వింపు చర్య లేకుండానే ఇంతటి దారుణానికి ఇస్లామిస్టులు ఒడిగట్టారు. హిందువుల ఇండ్లు, దుకాణాలపై రాళ్ళు, ఇనుప చువ్వలతో ముస్లిం మూకలు దాడులకు తెగబడ్డాయి. విధ్వంసకర శక్తులు జరిపిన కాల్పుల్లో పోలీసులు గాయపడ్డారు. యావత్ జహంగీర్‌పురాలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. దాడుల వెనుక కీలక...

ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ లక్ష్యంగా ఉత్తర-దక్షిణ భారత్‌ను కలిపే ఏకైక రహదారి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఒకానొక సందర్భంలో అమెరికా దేశం గురించి మాట్లాడుతూ అక్కడి మెరుగైన రహదారుల కారణంగానే ఆ దేశం ధనిక దేశంగా మారింది తప్ప అమెరికా ధనిక దేశమైన తర్వాత మాత్రమే అక్కడి రహదారులు మెరుగుపడ్డాయని భావించరాదని అన్నారు. ఒక దేశం ప్రగతి సాధించడంలో అక్కడి రవాణా మౌలిక సదుపాయాల కల్పన కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పట్ణణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమమైన రవాణా మౌలిక సదుపాయాల కల్పన ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది. అది భారతదేశానికీ...

సంప్రదాయ చదువుకు పెన్నిధి… సరస్వతి శిశు విద్యా మందిర్

- డాక్టర్ ఆశిష్ కుమార్ ద్వివేది సరిగ్గా ఏడు దశాబ్దాల క్రితం అంటే 1952లో 'భారత రత్న' నానాజీ దేశ్‌ముఖ్ 1952లో గోరఖ్‌పూర్‌లో సరస్వతి శిశు మందిర్ పాఠశాలల రూపేణా ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది ఒక వటవృక్షమై దాని శాఖోపశాఖలు దేశమంతటా విస్తరిస్తాయని నాడు వారి భావించి ఉండకపోవచ్చు. కానీ అలనాటి గురుకుల విద్యా విధానాన్ని నేటి తరాలకు అందించడంలో సరస్వతి శిశు విద్యా మందిర్ పాఠశాలలు పోషిస్తున్న పాత్ర అనన్యసామాన్యమైనది. రోషన్ కుమార్ పురోహిత్ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో నీలాద్రి విహార్‌లో సరస్వతి...

చూడటం కాదు, చదువుదాం..

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఏ‌ప్రిల్‌ 23 అం‌తర్జాతీయ పుస్తక దినోత్సవం పుస్తకం అంటేనే ప్రపంచం. సర్వకాలాలూ సకల లోకాలూ అందులోనే. మరి అటువంటప్పుడు, పుస్తకానికి ఓ దినోత్సవం ఏమిటి, ఎందుకు? మనిషి అన్నాక అభిరుచి/ఆసక్తి ఉండాలి. అవి లేకుంటే అసలు జీవితమన్నదే వృథా. భాష, సాహిత్యం, కళ, శాస్త్రాలపైన అనురక్తి అంటూ ఉంటే – చదవడం ఒంటపడుతుంది. చదివే ఆ పుస్తకాల ముందూ వెనకా ఏముందో తెలుసుకుంటే వ్యక్తికి వికాసం, జాతికి ప్రకాశం వద్దన్నా వస్తాయి. మల్లెల గుబాళింపులా నక్షత్రాల మిలమిలలా మదిని...