రాజస్థాన్లో దారుణం: 300 సంవత్సరాల గుడి, హిందువుల ఇండ్లు నేలమట్టం
రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లా, రాజ్గఢ్లో 300 సంవత్సరాలనాటి అత్యంత పురాతనమైన హిందువుల దేవస్థానాన్ని అధికారులు నేలమట్టం చేశారు. స్థానిక పత్రికల ప్రకారం దేవస్థానాన్ని నేల మట్టం చేయడంలో ఒక జేసీబీని వినియోగించారు. విగ్రహాలను సైతం ధ్వంసం చేశారు. ఇండియా టీవీ ప్రకారం దేవస్థానంలో శివలింగాన్ని సైతం డ్రిల్స్తో పెకలించివేశారు. ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రతీకారం అన్నట్టుగా గెహ్లాట్ సర్కారు అల్వార్లోని రాజగఢ్లో దేవస్థానాన్ని కూల్చివేసిందని రాజస్థాన్కు చెందిన బీజీపీ నేతలు ఆరోపించారు. సిటీ మాస్టర్ ప్లాన్ను సాకుగా చూపి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో...
కర్నాటకలో మసీదు పునర్ నిర్మాణం… వెలుగులోకి దేవాలయం
ఒక పురాతనమైన మసీదు అట్టడుగున ఒక హిందూ దేవస్థానాన్ని పోలిన నిర్మాణం బయటపడింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం కర్నాటకలోని మంగళూరు శివార్లలోని మలాలీలో జుమా మసీదు నిర్వాహకులు ఇటీవల మసీదు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్తంభాలపై అలంకారాలు చెక్కిన హిందూ దేవస్థానాన్ని పోలిన నిర్మాణం బైటపడింది. ఒక మసీదులో దేవస్థానాన్ని పోలిన నిర్మాణం వెలుగులోకి రావడం అక్కడి స్థానికుల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నది. మసీదు ఉన్న చోట కచ్చితంగా దేవస్థానం ఉండి ఉంటుందనే చర్చ స్థానికుల్లో చోటు చేసుకుంది. పత్రాలను పరిశీలించేంతవరకు మసీదు...
27 దేవాలయాలను కూల్చి… మసీదు నిర్మించారు – పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్
ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ అన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మహమ్మద్ మాట్లాడుతూ "కుతుబ్ మినార్ సమీపంలో గణేశ దేవాలయంతో సహా అనేక దేవాలయాల అవశేషాలు బయటపడ్డాయి. అక్కడ ఒక దేవాలయం ఉండేదని రుజువు కూడా ఉంది" అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ టూరిజం వెబ్సైట్ లో 73 మీటర్ల ఎత్తైన కుతుబ్ మినార్ను 27 హిందూ, జైన...
పాకిస్తాన్ దుర్వినియోగంలో కర్తార్పూర్ కారిడార్
భక్తులు యాత్ర చేయడం కోసం ఏర్పాటు చేసిన కర్తార్పూర్ కారిడార్ను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తున్నది. యాత్రకు విచ్చేస్తున్న భక్తులతో వాణిజ్యపరమైన సంబంధాలను నెలకొల్పుకోవడానికి, ఇంటెలిజెన్స్ వర్గాల సమావేశాలకు కారిడార్ను పాకిస్తాన్ వినియోగిస్తున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కారిడార్లో మకాం వేశాయి. భారత్ నుంచి వెళుతున్న యాత్రికుల నుంచి సమాచారం సేకరించడానికి పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కర్తార్పూర్ కారిడార్ వద్ద రోటరీ క్లబ్ అధికారుల సమావేశం జరిగింది. కారిడార్ దుర్వినియోగం పట్ల భారత్ వైపు అధికారులు...
శోభాయాత్రలపై దాడులకు అంతం లేదా?
- సంఘమిత్ర హనుమాన్ జయంతి రోజున ఢిల్లీలో జహంగీర్పురా దారుణమైన హింసాత్మక ఘటనలకు వేదికగా మారింది. శోభాయాత్ర చేపట్టిన హిందువులపై స్థానిక ముస్లిములు రాళ్ళు రువ్వారు. కాల్పులకు సైతం తెగబడ్డారు. మతకల్లోలంతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. జహంగీర్పురాలో హింస అనంతరం కొందరు లౌకికవాదులు బైటకు వచ్చారు. ఒక మసీదులోకి ప్రవేశించి కాషాయ పతాకాన్ని ఎగురువేయడానికి హిందూ భక్తులు ప్రయత్నించిన కారణంగానే హింస చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. ఇలా నిందను హిందువులపైకి నెట్టివేయడం గత వారంలో కూడా జరిగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకొని అనేక రాష్ట్రాల్లో చేపట్టిన...
Media misquotes RSS Sarsanghchalak’s speech
Here is a classic example of how Indian media has been misquoting the speech delivered by Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghchalak Mohan Bhaghwat ji during the conclusion of the six-day-Vednatha Sammelan at Shri Purnanand Ashram in Haridwar on April 13. Addressing a gathering of saints and seers the Sarsanghchalak has said that "the society has been moving forward to achieve...
అసలైన చరిత్ర… ఆవశ్యకత..!
ఈ కాలపు యువత అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం(కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అధ్యక్షులు మరియు రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు అభిప్రాయ పడ్డారు. అప్పుడే సమాజంలో చోటు చేసుకొంటున్న అంశాలపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుందని వివరించారు. చరిత్ర పుస్తకాల్లోని వక్ర రీతులను సరిచేస్తూ విద్యాభారతి మరియు చిన్మయ మిషన్ సంయుక్తంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకోసం రేడియేంట్ భారత్ పేరుతో పుస్తకాలను రూపొందించాయి. చిన్మయ యువకేంద్రం డైరక్టర్ స్వామి...
సామాజిక మార్పులో సోషల్ మీడియా ప్రధాన భూమిక
జాతిని నిర్వీర్యం పరిచే కుట్రలను తిప్పికొట్టాలి ఆర్ఎస్ఎస్ కరినగర్ విభాగ్ ప్రచారక్ దేవేందర్ జి ప్రచార ప్రసార మాధ్యమాలు ప్రస్తుతం తమ విశ్వసనీయతను కోల్పోయినట్టు ప్రజలు భావిస్తున్న తరుణంలో సోషల్ మీడియానే సామాజిక మార్పులో కీలక భూమిక పోషిస్తుందని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ చామర్ధి దేవేందర్ రాజు అన్నారు. సమాచార భారతి ఆధ్వర్యంలో సోషల్ మీడియా సంగమం కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక కృషి భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి సుమారు 150 మంది సోషల్ మీడియా...
రామప్పకు వారసత్వ హోదా భారతీయులందరికీ గర్వకారణం
--పిన్నింటి బాలాజీ రావు కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌ లో నిర్వహిస్తున్న యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. రామప్పకు వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి మన దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది....
Kerala – Islamic terror groups unleash violence against BJP RSS workers in the state
The country is looking into Kerala, a state that is known as the hub of Islamic terrorism. In a shocking incident, yet another RSS karyakarta was hacked to death by a 5-member gang in Palakkad. The deceased has been identified as former Sharirik Pramukh Sreenivasan. He had sustained serious injuries to his head and legs. In the wake of the...