స్వీయ వైఫల్యాలతో సంఘ్‌పై నిందలు

- రామ్ మాధవ్ రెండు వేర్వేరు దేశాలకు చెందిన నేతలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరు చెప్పుకొని వారి అయిష్టతను వ్యక్తం చేసే సమయంలో ఒకే గట్టు మీద నిలబడి కనిపించడం అత్యంత ఆసక్తిదాయకమైన విషయం. ఆ ఇద్దరిలో ఒకరు పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఏకమైన విపక్షాలు ప్రవేశపెట్టిన అసమ్మతి తీర్మానంతో ఓటమి పాలైన కారణంగా ఆయన ప్రధాన మంత్రి కుర్చీని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంగా ఆయన దు:ఖాన్ని వ్యక్తపరుస్తూ "సంఘ్ భావజాలం మరియు...

ఆర్.ఎస్.ఎస్ సర్‌సంఘ్‌చాలక్ జీ ఏమన్నారు..? మీడియా ఏమంటోంది..

హరిద్వార్‌లోని శ్రీ పూర్ణానంద ఆశ్రమంలో ఆరు రోజుల వేదాంత సమ్మేళనం చివరి రోజైన ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మాననీయ మోహన్ భగవత్‌జీ సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ "ఒక ప్రయోజనం కోసం సమాజం ముందుకు వెళుతోంది, మీరు దానికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. మేము నిత్యం మీ వెన్నంటి ఉంటాము. సమయం పడుతుంది. ఎంత మాట్లాడుకున్నా కానీ అదంతా ఒక్కసారిగా కార్యరూపం దాల్చదు. నా దగ్గర ఏమీ లేదు, ప్రజల దగ్గర ఉంది. వారి చేతిలో అంకుశం ఉన్నది. వారు...

గోరఖ్‌నాథ్ దేవస్థానం దాడి: నిందితుడిపై UAPA ప్రయోగం

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గోరఖ్‌పూర్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడి కేసుకు సంబంధించి నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (UAPA) ప్రయోగించడానికి అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ దిశగా ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) ప్రక్రియను ప్రారంభించినట్టు, త్వరలోనే ఈ కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (NIA) కి అప్పగించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. నిందితుడు అబ్బాసీ వేసే ప్రతి ఒక్క అడుగు గురించి బాగా తెలిసిన...

Governor personally performs Seemantham to Vanavasi pregnant women in a traditional way

Paving way to bring the Vanavasis in to the traditional spectrum, Telangana Governor Srimathi Tamilisai Soundararajan performed Seemantham to Vanavasi pregnant women on the auspicious day of coronation of Lord Sri Rama at a programme organized by Vanavasi Kalyana Parishadh in Sri Veerabhadra function hall in Bhadrachalam of Dammugudem mandal in Kottagudem District. The Governor presented sarees, flowers, fruits and...

జిహాదీల కొత్త ఎత్తుగడ: కొరియర్ ద్వారా హిందువులకు ఖురాన్

మత ప్రచారం కోసం జిహాదీలు సరికొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. ఎలాంటి ఆర్డర్ లేకుండానే హిందువుల ఇండ్లకు హిందీలోకి అనువదించిన ఖురాన్ పుస్తకాన్ని కొరియర్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే ఈ కుట్ర వెనుక కొరియర్ కంపెనీల భాగస్వామ్యం కూడా ఉందా? అనే అనుమానాలు అంతటా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జిహాదీ సంఘటన విభాగం యాప్ ద్వారా హిందువులను కనిపెట్టి వారి ఇండ్లకు ఖురాన్ పంపుతున్నది. తప్పుడు ఫోన్ నంబరు, తప్పుడు చిరునామాతో హిందువుల ఇండ్లకు కొరియర్ ద్వారా ఖురాన్ చేరవేస్తున్నారు. ఎలాంటి ఆర్డర్...

అమెరికా వాచాలత్వానికి జైశంకర్ దీటైన సమాధానం

ఆరోపిత "మానవ హక్కుల ఉల్లంఘనలు" కు సంబంధించి భారత్‌పై అమెరికా చేసిన విమర్శలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ దీటైన సమాధానం ఇచ్చారు. 2+2 చర్చల అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ అమెరికా సహా ఇతర దేశాల్లో మానవ హక్కుల పరిస్థితిపై భారత్‌కు సైతం కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. "కనుక, ఈ దేశంలో (అమెరికా) మానవహక్కులకు సంబంధించిన ఉత్పన్నమయ్యే అంశాలను మరీ ముఖ్యంగా మా దేశానికి చెందిన వారివి సైతం...

ఖంభట్ హింస: శోభాయాత్రలపై ముందస్తు కుట్ర

శ్రీరామనవమి రోజున గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్‌లో ఖంభట్‌లో శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతోపాటు తదనంతర హింస ముందస్తు ప్రణాళికలో భాగమని స్థానిక 'దివ్య భాస్కర్' దినపత్రిక తెలిపింది. మౌల్వీలతో పాటుగా అరెస్టయిన 11 మందిలో ఆరుగురు కుట్రను పన్నడంలో పాలుపంచుకున్నారని దినపత్రిక ఒక వార్తా కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం ముందుగా ఏర్పాటైన ఒక స్లీపర్ సెల్ మాడ్యూల్‌కు చెందిన సభ్యులు శ్రీరామనవమికి మూడు రోజుల ముందు కలుసుకున్నారు. రాళ్ళను సేకరించారు. శోభాయాత్రకు నిర్దేశించిన మార్గంలో ముందుగానే సేకరించిన రాళ్ళను వారికి అందుబాటులో...

ఇదీ జార్జిరెడ్డి నిజస్వరూపం!

బూటకపు కధనాలు, అసత్య ప్రచారాలకు పేరుగాంచిన కమ్యూనిస్ట్ ప్రచార యంత్రాంగం ఈసారి తెలంగాణాలో అటువంటి మరో అసత్య ప్రచారానికి తెరతీస్తోంది. జార్జ్ రెడ్డి అనే హింసావాదిని ఒక హీరోగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. జార్జిరెడ్డి జీవితం ఇతివృత్తంగా నిర్మించిన చలన చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో దానిని ప్రోమోట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ మార్కెటింగ్ ప్రణాళికలో భాగంగా ఇటీవల `హన్స్ ఇండియా’ వంటి పత్రికలతో పాటు సామాజిక మాధ్యమ గ్రూపులలో అతనిని కీర్తిస్తూ వ్యాసాల...

The Truth About George Reddy

Communist ecosystem notorious for creating fake narratives, has this time taken up a new project in Telangana – to create the legend of a fake hero: George Reddy. A movie eulogizing  him will be released shortly and as a precursor marketing exercise, a series of articles have started appearing in some dailies like Hans...

Ambedkar Versus His Apostles

The “outburst of Dalit outrage’’ during the all-India ‘bandh’ on April 2 has been sought to be explained as an assertion of their right to humanity by apologists of the violence that marred the protests. The ‘Dalit anger’ was ostensibly against a recent Supreme Court verdict calling for changes in the Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities)...