Muslim Mob Attacks Holi Celebration in Uttar Pradesh’s Amroha
Muslims started stone pelting when Hindus were trying to convince them. Many Hindus were injured in the attack and are undergoing treatment in various hospitals in the city. Holi celebration in UP’s Amroha turned grimmer on Friday (March 18) when a Muslim mob suddenly started pelting stones on a group of Hindus who were out to celebrate the festival of colours....
VIDEO: దాస్య శృంఖలాలకు నేతాజీ విముక్తి
మార్చి 18వ తేదీ భారతీయ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిందవలసిన సుదినం. 1944 సంవత్సరంలో ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ - INA బర్మా-భారత్ సరిహద్దులను దాటింది. స్వరాజ్య సమరం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో బర్మా-భారత్ సరిహద్దుకు చెందిన ఎనిమిది సెక్టార్లలో INA బలగాలు వీర విహారం చేశాయి. కల్నల్ ఎస్ఏ మాలిక్ నేతృత్వంలో INA బలగాలు ఇంఫాల్, కోహిమా ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయాయి. భారత్ భూభాగంలో కొంత భాగానికి బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల...
March 18 – Indian National Army (INA) crossed Burma-India border
The Indian National Army (INA) lead by Subhas Chandra Bose, crossed the border on March 18, 1944, and planted the Indian tricolour at Moirang in Manipur on April 14. This historic event was revealed to the world in a dramatic announcement by Netaji at a press conference on March 21. The twenty-first day of every month has become a sacred...
రసరమ్యం.. రంగుల వసంతోత్సవం
– ఎ. రామచంద్ర రామానుజ మార్చి 18 హోలీ దుర్గుణాలపై సద్గుణాలు విజయం సాధించిన సంతోష సమయాలలోనూ, జీవితం వర్ణభరితం కావాలన్న ఆకాంక్షతోనూ బంధుమిత్రులపై రంగులు చిలకరించడం హోలీ పండుగ ప్రత్యేకత. వర్ణ, వర్గ, లింగ భేదాల్లేకుండా పవిత్ర భావంతో ఈ పండుగ జరుపుకుంటారు. స్నేహ సౌభ్రాతృత్వాలను, ప్రేమానురాగాలను పెంచే పండుగ హోలీ. హోలీని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. వసంత రుతువుకు ఆగమనంగా జరుపుకునే దీనినే వసంతోత్సవం, మదనోత్సవం అని కూడా అంటారు. దీనికి పురాణ ప్రాశస్త్యం ఉంది. హోలీ గురించి అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నప్పటికీ...
“నాస్తికుల” మానసిక వికారాలు
-బలుసా జగతయ్య ఫాల్గుణ పౌర్ణమి మన్మథుని పునఃజన్మ జరిగిన రోజు కామదహనంగా ఉత్సవం చేసుకొనుట హిందువుల సంస్కారం. పునఃస్థాపనకు ముందు గతాన్ని అంతమొందించబడుతుందని గుర్తించలేని మూర్ఖులు నాస్తిక వాదం పేరుతో 'కామిని' అనే రాక్షస స్త్రీని హిందువులు దహనంచేస్తుంటారు. హిందువులు పురుషాధిక్యంకలవారు, మనుస్మృతులే వీరికి ఆదర్శం కాబట్టి మనువాదులను అంతమొందించాలని వీడులకెక్కుతారు. కలియుగంలోని పరాశర స్మృతులను గుర్తించలేక కృతయుగంలోని మనుస్మృతులను ప్రస్తావించడం 'నాస్తికుల' అజ్ఞానానికి నిదర్శనం. వీరి పిడివాదం జాతికి, ధర్మానికి విరోధం. సనాతన సంస్కృతికి చెందిన హిందూ ధర్మం అనుసరణీయులు నాస్తికవాదుల పిడివాదుల...
గ్రామాల్లో శాఖల విస్తరణపై ఆర్.ఎస్.ఎస్ దృష్టి – శ్రీ కాచం రమేష్
రాబోవు రోజుల్లో రైతులు, కోసం ప్రత్యేకంగా శాఖలను నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రాంత కార్యవాహ్ (తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) కాచం రమేష్ వెల్లడిన్నారు. విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వయోవృద్ధుల కోసం ఇన్నాళ్లు తాము శాఖలను నిర్వహించగా, రాబోయే రోజుల్లో రైతుల కోసం ప్రత్యేకంగా శాఖలను నడపనున్నామన్నారు. గురువారం బర్కత్పురలోని కేశవనిలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రాంత సహ సంఘచాలక్( ఉపాధ్యక్షుడు) సుందర్రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. మార్చి 11 -13 వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన అఖిల భారత...
అమరజీవి పొట్టి శ్రీరాములు – ఆంధ్ర రాష్ట్ర సాధన
-ప్రదక్షిణ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధేయవాది. వైశ్య కుటుంబం పొట్టి గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు, నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో 16మార్చ్1901న శ్రీరాములుగారు జన్మించారు. బొంబాయిలో సానిటరీ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన శ్రీరాములు గారు, బొంబాయి మద్రాసులలో రైల్వేలో పనిచేసారు. 1928లో శిశువుకి జన్మనిచ్చి భార్య మరణించగా, కొద్ది రోజుల్లోనే ఆ శిశువు, ఆ తరువాత కొద్దికాలానికే ఆయన తల్లి కూడా మరణించడంతో, ఆయన విపరీతమైన వైరాగ్యానికి గురై జీవితాన్ని గాంధీగారి అహింసా మార్గంవైపు దేశసేవకై...
హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
విద్యాసంస్థల్లో హిజాబ్పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 5 నాటి ప్రభుత్వ ఉత్తర్వును చెల్లుబాటయ్యేలా కేసు పెట్టలేదని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ ధరించిన ఆరుగురు బాలికలను లోనికి రానీయకుండా...
Karnataka HC rules Hijab not essential religious practice of Islam, dismisses petitions challenging ban
Bengaluru (Karnataka) , March 15: The Karnataka High Court on Tuesday dismissed various petitions challenging a ban on Hijab in education institutions and said that wearing a Hijab is not an essential religious practice of Islam. A bench of Karnataka High Court comprising Chief Justice Ritu Raj Awasthi, Justice Krishna S Dixit, and Justice JM Khazi said that no case...
హిందూ మారణహోమం – కాశ్మీర్ ఫైల్స్- ప్రజల చలనచిత్రం
-ప్రదక్షిణ ఒక జాతి మొత్తాన్ని కదిలించే శక్తి, ఒక సినిమాకి అరుదుగా లభిస్తుంది. కాశ్మీర్ ఫైల్స్ అది నిరూపించింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారి హృదయవిదారకమైన వాస్తవిక హిందీ చిత్రం `కాశ్మీర్ ఫైల్స్’, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు, ముఖ్యంగా కాశ్మీరీ హిందువుల హృదయాలను కలచివేస్తోంది. ఎక్కడో మనసు పొరల్లో అణగారిపోయిన బాధ, ఆక్రోశం పెల్లుబుకుతున్నాయి. సినిమా చూసినవారు చలించిపోతూ ఎపుడు తాము తమ ప్రియమైన మాతృభూమి కాశ్మీర్ వెళ్ళగలరో అని ఎదురుచూపులు చూస్తున్నారు. హృదయాలని పిండేసే కధనంతో, ముందుకు వెనక్కు ఫ్లాష్బ్యాక్ పద్దతిలో, దర్శకుడు జరిగిన...