‘The Kashmir Files’: Kashmiri Pandit Diaspora Group Says RSS Helped Kashmir Pandit’s During Tough Times
The Global Kashmiri Pandit Diaspora (GKPD), an organisation that works for the Kashmir Pandits, said that 'The Kashmir Files' move succinctly represented the atrocities on the community that led to their exodus from Kashmir in the 1990s. One official from the organisation said that the movie showed the truth and it is only 10% of what happened there. He said that Rashtriya Swayamsevak...
“గిరిజన సంస్కృతిని కాపాడు కోవాలి”… గిరిజనులూ హిందువులే!
గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో ఈ ఆదివారం (మార్చి 20) హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో "తెలుగు రాష్ట్రాలలో గిరిజనులు - సంస్కృతి సవాళ్లు" అనే అంశంపై సభా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎంపీ శ్రీ సోయం బాబూరావు, వనవాసి కళ్యాణ ఆశ్రమం జాతీయ మార్గదర్శకులు సోమయాజులు, వానవాసి కళ్యాణ ఆశ్రమం జాతీయ ఉపాధ్యక్షులు డా.HK నాగు, డా.పిరాట్ల శివరామ కృష్ణ, శక్తి పాల్గొన్నారు. "గిరిజన సంస్కృతి ప్రత్యేకతలు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత, గిరిజనులను హిందువుల...
మత మార్పిడి నిరోధక బిల్లుకు ‘హర్యానా’ ఆమోదం
హర్యానా: చట్టవ్యతిరేక మత మార్పిడి నిరోధక బిల్లు-2022 ను హర్యానా అసెంబ్లీ ఆమోదించింది. ఈ నెల 4న విధానసభ బడ్జెట్ సెషన్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. తప్పుడు ప్రాతినిధ్యం, బలవంతం, మితిమీరిన ప్రభావం, బలవంతం, ప్రలోభపెట్టడం లేదా ఏదైనా మోసపూరిత మార్గాల ద్వారా జరిగే వివాహం కారణంగా మత మార్పిడులను ఈ బిల్లు నిషేధిస్తుంది. తీవ్ర వ్యతిరేకత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాకౌట్ మధ్య, హర్యానా అసెంబ్లీ మంగళవారం హర్యానా చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిరోధక బిల్లు, 2022ను ఆమోదించింది. ఈ చట్టంపై హర్యానా సీఎం...
Vijnana Bharati and govt organises curtain raiser event to mark adoption of National Calendar of India,
It should be noted that the ‘Indian National Calendar’, is a scientific expression of India’s identity and was adopted constitutionally by our parliament in 1957. To mark the 65th anniversary of the adoption of the National Calendar of India way back in 1957, a mega curtain raiser event and website inauguration of a two-day national conference and exhibition on ‘The National Calendar...
భగత్ సింగ్ – వీర సావర్కర్
- డాక్టర్ మధుసూదన్ చెరేకర్ భగత్ సింగ్ పేరు వినగానే బ్రిటిష్ వారిపై పోరాడిన విప్లవ యోధుడు గుర్తుకు వచ్చి యువతరం హృదయం ఉప్పొంగుతుంది. అలాగే వీర సావర్కర్ అనగానే బ్రిటిష్ వారిపై విదేశాల్లో పోరాటం చేసి ద్వీపాంతరవాస శిక్షకు గురైన గొప్ప దేశ భక్తుడు మదిలో మెదులుతాడు. వీరిద్దరూ వలసవాద శక్తుల దౌర్జాన్యాలపై పోరాటంలోఒకరికొకరు మద్దతునిచ్చుకుంటూ, ప్రశంసించుకోవడం వారి రచనల్లో చూడవచ్చు. "ప్రపంచ ప్రేమికుడైన గొప్ప తిరుగుబాటుదారుడు, ధృడచిత్తుడైన...
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల మాతృమూర్తులు చేసిన త్యాగం
అది 1931 మార్చ్ 23, మధ్యాహ్న సమయం. అదే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను చూడగలిగిన, కలుసుకోగలిగిన చివరి రోజు. రాజ్ గురు తల్లి, చెల్లెలు మహారాష్ట్ర నుండి లాహోర్ వచ్చారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ముగ్గురు విప్లవ వీరులను చివరిసారిగా కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు జైలుకి వచ్చారు. అక్కడకు చేరుకున్న తరువాత భగత్ సింగ్ ను కలిసేందుకు కేవలం అతని తల్లిదండ్రులకు మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిసింది. ఇతరులకు ఆ...
“కాశ్మీర్ ఫైల్స్” నాటి పరిస్థితులు… కాశ్మీర్ లోయలో పనిచేసిన ఓ ఐ.పి.ఎస్ అధికారి మనోగతం
"కాశ్మీర్ పండితులు ఎదుర్కొన్న విపరీత పరిస్థితులు, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం లో చూపించినదాని కంటే, చాలా భయంకరమైనవి, భీతి కొలిపేవి" అని కాశ్మీర్ లోయలో విధులు నిర్వహించిన ఒక ఐపిఎస్ అధికారి అన్నారు. 1990 దశకం మొదట్లో కాశ్మీర్ లోయ ప్రాంతంలో విధులు నిర్వహించిన విశ్రాంత ఐపిఎస్ అధికారి, డా. ఎన్. సి. ఆస్థానా గారు సోషల్ మీడియా వేదికగా కాశ్మీర్ పండితులు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించారు. "కాశ్మీర్ పండితులు అనుభవించిన అంతులేని బాధలను, ఆవేదనలను, ఆక్రోశాన్ని, అధికార రహస్యాల...
యువ’తరంగాల’ సంగమం – సోషల్ మీడియా సంగమం
సమాచార భారతి ఆధ్వర్యంలో అప్రతిహితంగా నాలుగవ సంవత్సరం "సోషల్ మీడియా సంగమం" విజయవంతంగా ముగిసింది. 300మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలు, ప్రముఖులు, ఔత్సహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని కేశవ మెమోరియల్ కళాశాల ప్రాగణంలోని పటేల్ సమావేశ మందిరంలో ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ అంశంగా "స్వాతంత్య్ర అమృత మహోత్సవం" అనే అంశంపై వక్తలు దిశానిర్ధేశం చేశారు. సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ...
Freedom struggle, current narratives and securing the future
Samachara Bharati organised the 4th edition of Social Media conclave with the theme of 'Freedom struggle and current narratives' on 20th March 2022 at Keshav Memorial college in hyderabad. Sri Gopal Reddy, President Samachara Bharati introduced the various socio-cultural activities being conducted by the organization, including news portals and film festivals. He said this conclave is being conducted with the...