1857 స్వతంత్ర్య సంగ్రామం – ఒక దేశవ్యాప్త ఉద్యమం

- శ్రీధర్ పరాండ్కర్ 1857 స్వతంత్ర్య సంగ్రామం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన అద్భుతమైన ఘటన. ఒకరకంగా ఇది మొత్తం ప్రపంచాన్ని కదిలించివేసింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా కలిసికట్టుగా చేసిన పోరాటం అది. ఈ సంగ్రామంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంగ్లేయులు మారణకాండకు మాత్రమేకాక దోపిడీకి కూడా పాల్పడ్డారు. ఏడాదికంటే ఎక్కువకాలం ఈ పోరాటం సాగింది. ఈ స్వతంత్ర్య సంగ్రామం కేవలం ఉత్తర భారతానికే పరిమితమైందనే అపోహ ప్రచారం చేశారు. నిజానికి దేశమంతా ఈ సంగ్రామంలో...

ఓటే ముద్దు.. ఫస్ట్ టైం ఓటర్స్‌తో ABVP యువ సమ్మేళనం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓటర్స్ సహా ప్రజలందరూ NOTAకు బదులు.. మెరుగైన అభ్యర్థికి ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని "ABVP యువ ఓటర్ల సమ్మేళనం"లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోకుంటే అత్యంత అసమర్ధుడైన అభ్యర్ధి గెలుపొంది దేశాన్ని భ్రష్టుపట్టించే అవకాశముందని, కనుక సరైన ఆలోచనతో దేశం కోసం పనిచేసే వ్యక్తులకు ఓటు వెయ్యాలన్నారు. నగరంలోని నారాయణగూడలో ఉన్న KMIT ప్రాంగణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్...

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్

రవీంద్రనాథ్ ఠాగూర్ 7 మే 1861 (బంగ్లా సం.1268 వైశాఖ 25 ) న కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్. రవీంద్రునిది బహుముఖ ప్రతిభ, సమాజ సమర్పిత జీవనం. వీరు గత శతాబ్దపు భారత సామాజిక, ధార్మిక,ఆధ్యాత్మిక పునరుజ్జీవన కాల ఖండంలో దీప స్తంభంగా నిలిచారు. వారి సాహిత్యం, ఆలోచనలు భారతీయ సనాతన, శాశ్వత విలువల ఆధారంగా నిలిచాయి. వారి జీవితమంతా ఈ విలువల అభివ్యక్తీకరణమే. మన ప్రాచీన చారిత్రక పరంపర పట్ల...

VIDEO: సాహిత్యంతో స్వరాజ్యకాంక్ష రగిలించిన విశ్వకవి

దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒక్కోక్కరు ఓక్కో విధంగా పోరాటం చేశారు. కొందరు బ్రిటిషర్లపై తిరగబడి పోరాటం చేస్తే, మరికొందరు తమ రచనలు, కవితలు ద్వారా ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తుల్లో ఒకరు విశ్వకవి, జాతీయ గీత సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్.

అడవిబిడ్డల పోరాటం.. అల్లూరి నాయకత్వం

– గోపరాజు గాఢాంధకారంలో కూడా ముందుకు ఉరకాలంటే ఆకాశంలోని పెద్ద పెద్ద తారకలతో పాటు చిన్న నక్షత్రం ప్రసరించిన చిరువెలుగూ తోడైతేనే సాధ్యం. పరాయి పాలన అనే అంధకారంలో అలమటిస్తున్న దేశం దాస్య శృంఖలాలు తెంచుకుని స్వాతంత్య్రోదయం వైపు సాగించిన ప్రస్థానం అలాంటిదే. ఒక జాతి స్వేచ్ఛ కొన్ని తరాల త్యాగ ఫలం. ఆ సమాజంలోని సర్వుల సమష్టి స్వప్నం. భారత స్వరాజ్య సమరం దీనినే ప్రతిబింబిస్తుంది. కానీ ఆ మేరకు చరిత్ర రచన సమగ్రతను సంతరించు కోలేకపోతున్నది. ఆగస్ట్ 15, 1947‌న భారతదేశానికి లభించిన...

అంబేద్కర్ పేరిట ఆర్ఎస్ఎస్, బీజేపీలను బదనాం చేసే హక్కు ఈ సంకుచితవాదులకు ఎవరిచ్చారు?

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని సంఘాలు పనిగట్టుకొని ఆర్ఎస్ఎస్‌ఫై రిజర్వేషన్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అలాగే బీజీపీని ఓడించాలని బహిరంగంగా పిలుపునిచ్చాయి. బాబా సాహెబ్ అంబెద్కేర్ అందరి కోసం ఆలోచించి, దళితులకు దారిచూపించారు. దళితుల పట్ల మొదటి నుండి కాంగ్రెస్ వారి తీరు ఏమిటో ఆలోచించుకోవాలి. అంబెద్కేర్ లోకసభ సభ్యునిగా కాకుండా రెండు సార్లు కాంగ్రెస్ అడ్డుకుంది నిజం కాదా? ఎంతో మందికి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ మన అంబేద్కర్‌కి ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ దళితులను కేవలం ఓట్ బ్యాంకుగా...

కొవిషీల్డ్ పై అపోహలొద్దు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రాజెన్‌కా

భారత్ లో కొవిషీల్డ్ టీకాపై అపోహలు వ్యక్తమవుతున్న వేళ.. ఆస్ట్రాజెన్‌కా సంస్థ మరోసారి స్పందించింది. తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ పూర్తి సురక్షితమైనదని స్పష్టం చేసింది. తమ టీకా తీసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అంతేకాదు.. ప్రయోగపరీక్షల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాన్ని ఇచ్చిందని.. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. ఇటీవల బ్రిటన్ కోర్టులో తమ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆస్ట్రాజెన్‌కా కంపెనీ కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న తమకు రక్తం గడ్డకట్టడం, ప్లేట్...

భారత రాతి చిత్రాల పితామహుడు డా. వీఎస్ వాకణ్కర్

భారత్‌లో రాక్ ఆర్ట్ (రాతి చిత్రాల) పితామహుడిగా పేరొందిన ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ వీఎస్ వాకణ్కర్. 2003లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన భీంబేత్కా గుహలను కనుగొన్న అన్వేషి ఆయనే. 1919 మే 4వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ టౌన్‌లో జన్మించిన విష్ణు శ్రీధర్ వాకణ్కర్... ఆర్కియాలజీ చదువుకొని భీంబేత్కా గుహల్లో ఉన్న రాతి చిత్రాలను గుర్తించారు. భోపాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో, వింధ్య పర్వతాల్లో ఉన్న ఈ గుహలను అప్పటి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ...

यह मंदिर भारतीय संस्कृति और समाज के आदर्शों का जीवंत प्रतीक है – राष्ट्रपति

अयोध्या. वर्ग विशेष का होने के कारण श्रीराम जन्मभूमि मंदिर में प्रभु श्रीरामलला के प्राण प्रतिष्ठा समारोह में आमंत्रित न किए जाने की बात कहने वालों को राष्ट्रपति के दौरे के साथ उत्तर मिल गया होगा. हालांकि, राजनीतिक स्वार्थी तत्वों को उत्तर देने की आवश्यकता नहीं, पर संभव है कि 01 मई के घटनाक्रम को देख सद्बुद्धि आ जाए. देश...

“Why doesn’t BMS celebrate ‘May Day’ as Labour Day,” explains the national president of BMS

May Day is famously known as a commemoration of the agitation for 8 hour work which occurred in Chicago, US on May 1, 1886. But due to untoward handling of the issue, it ended in clash with Police and became known as a total failure in the history of labour struggle. Even before the incident, the Government had accepted...