త‌మిళ‌నాడు: వినాయ‌క చ‌వితిని నిలిపివేయ‌డానికి క్రైస్త‌వుల కుట్ర‌

 ప్ర‌జాస్వామ్య దేశంలో మ‌త పిచ్చోళ్ళు పెరిగిపోతున్నారు. త‌ళ‌మినాడులోని ఓ ప్రాంతానికి చెందిన క్రిష్టియ‌న్లు ఈ నెల ప‌దో తేదీన హిందువులు జ‌రుపుకొనే వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను ఎలాగైనా నిలిపివేసేందుకు లేదా పండ‌గ విజ‌య‌వంతం కాకుండా చేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక చేశారు. సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ఫర్ ఉమెన్, సెయింట్ పాల్స్ మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్, కోయంబత్తూర్ ఛైర్మన్ & మేనేజింగ్ ట్రస్టీ, రెవ., పేరిట ఒక క‌ర‌ప‌త్రం జారీ అయింది. సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు...

ఏపీ: క్రైస్తవ సంస్థల దేశవ్యతిరేక కార్యకలాపాలపై ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్: మతవ్యాప్తి పేరిట దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెండు క్రైస్తవ సంస్థలపై కేంద్రానికి ఫిర్యాదు అందింది. విశాఖపట్నానికి చెందిన ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ గత కొంతకాలంగా దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్నట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోంశాఖకు రాసిన ఫిర్యాదులో పేర్కొంది. ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో  ఆయా సందర్భాల్లో చేపట్టిన ర్యాలీలో భారతదేశాన్ని ముక్కలు చేసి, క్రైస్తవదేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆ సంస్థ ప్రతినిధి ఈ. సంతోష్ కుమార్ చేసిన డిమాండ్లను ఎల్.ఆర్.పీఎఫ్ తీవ్రంగా పరిగణించింది.  అంతేకాకుండా...

భైంసా బాధితుల‌కు భ‌రోసా… సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో నూత‌న ఇండ్ల నిర్మాణం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బాగల్లిలో 2020 జ‌న‌వ‌రిలో కొందరు దుండగులు చేసిన దాడిలో స‌ర్వం కొల్పొయిన హిందువుల కుటుంబాల‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాభార‌తి అండ‌గా నిలించింది. ఇండ్లు కాలిపోయి నిర్వాసితులైన 10 కుటుంబాల‌కు సేవాభార‌తి, కేశ‌వ సేవాస‌మితి ఆధ్వ‌ర్యంలో కోటి రూపాయ‌ల‌తో 10 నూత‌న ఇండ్ల‌ను నిర్మించింది. బుధ‌వారం(01.09.201) అఖిల భార‌త సేవాప్ర‌ముఖ్ ప‌రాగ్ జీ అభ్యంక‌ర్ చేతుల మీదుగా స‌మూహిక గృహప్ర‌వేశ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌రాగ్ జీ అభ్యంక‌ర్ మాట్లాడుతూ హిందూ స‌మాజం సంఘ‌టిత కావాల్సిన అవ‌శ్య‌క‌త ఉంద‌ని అన్నారు....

మన ఆధ్యాత్మిక పీఠాలు ఏం చేస్తున్నాయి? 

- సామవేదం షణ్ముఖ శర్మ  సాధారణంగా మన సనాతన ధర్మంలో ఏ విపరీత సంఘటన జరిగినా - "పీఠాధిపతులు ఏం చేస్తున్నారు?’’ అని వెంటనే ప్రశ్నిస్తుంటారు.  కానీ వారేం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం ఎందరు చేస్తున్నారు?   ముందుగా పీఠాధిపతుల బాధ్యత – పరంపరాగతమైన పీఠమర్యాదలను కాపాడడం, సంప్రదాయ పరిపాలన...వాటి హద్దును అతిక్రమించరు. కారణం అవి శాస్త్రజనితం. వాటిని నేటికీ పాటిస్తున్నారు. అది ప్రధానం.   తమ భాషణలతో ధర్మాన్నీ, జ్ఞానాన్నీ ప్రబోధించడం వారి మరియొక కర్తవ్యం. దానినీ మెండుగా చేస్తూనే ఉంటారు. ఎందరో వాటి నుండి నేర్చుకుంటారు.   పీఠంలో చేయవలసిన పూజాదికానుష్ఠానాలు సక్రమంగా నిర్వహించడం ద్వారా దైవీశక్తిని ప్రసరింపజేస్తారు. హిందువులుగా...

గణపతిం భజే…

- సత్యదేవ  మనకున్న ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. దీన్నే గణేశచతుర్థి అని కూడా అంటారు. ఏడాదిలో నాలుగు చవితి (చతుర్థి) తిథులు గణేశపరంగా కనిపిస్తాయి. మొదటిది ప్రతినెల పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా లెక్కించి పూజ చేస్తారు. ఈ రోజు చేసే గణేశపూజ కష్టాలను తొలగిస్తుందని పెద్దల మాట. రెండవది దూర్వా గణేశ వ్రతం. ఇది ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తారు. దీన్ని శ్రావణ కార్తీక...

మధుర- పవిత్ర శ్రీకృష్ణ జన్మభూమి 

 --ప్రదక్షిణ   శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచవ్యాప్త హిందువులందరికీ ఆరాధ్యుడు, ఇష్టదైవం; దశావతారాలలో ఆయన పూర్ణావతారం, భగవద్గీత బోధించిన జగద్గురువు. ఇప్పటికి శుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు, శ్రావణ బహుళ అష్టమి నాడు మథురా నగరం కారాగారంలో జన్మించాడు. శ్రీమద్భాగవతము ఆసాంతం శ్రీకృష్ణావతార అద్వితీయ లీలలే.   శ్రీకృష్ణ జన్మస్థానం నేటి ఉత్తరప్రదేశ్ లోని మధురా నగరం; ఈ నగరానికి సమీపంలోనే, యమునాతీరంలో గోకులం, గోవర్ధన పర్వతం, బృందావనం ఉన్నాయి. పవిత్ర గోకులాష్టమి రోజున గోవింద భజనతో, రంగురంగుల హోళీ క్రీడలతో, ఈ ప్రదేశం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది.    అయితే...

Swaraj@75 : Amrit Mahotsav – MC Rajah, The Unsung Hero Of Social Justice & Hindu Unity

Chennai. Dr. B.R. Ambedkar is rightfully credited for his efforts and initiatives in championing the cause of social justice and Hindu unity. He truly deserves to be celebrated by all Hindus for his genuine path-breaking initiatives in uplifting the depressed classes, while at the same time ensuring that they do not fall prey to the conversion tactics of Abrahamic...

విద్యార్థులు చ‌దువుకు దూరం కాకుడ‌దు… ఓ ఉపాధ్యాయురాలి వినూత్న ప్ర‌య‌త్నం

ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌లో చేర్పించ‌డానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లకు తీసుకురావాల‌ని సంక‌ల్పం ఒక ఉపాధ్యాయురాలికి క‌లిగింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు వ‌చ్చే విద్యార్థుల‌కు మంచి విద్య‌ను అందించాల‌నే త‌ప‌న ఆ ఉపాధ్యాయురాలికి ఒక వినూత్న ఆలోచ‌న త‌ట్టేలా చేసింది. విద్యార్థులు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుకునేలా ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌ను ప్ర‌వేశ‌పెట్టి, క‌రోనా స‌మ‌యంలో విద్యార్థులు చ‌దువుకు దూరం అవ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ఊళ్లో ఉన్న గోడ‌ల‌పై పాఠ్యాంశాల‌ను స్వ‌యంగా తానే రాసి పిల్ల‌ల‌కు...

Swaraj@75 : Amrit Mahotsav – Unsung Hero Dheerar Satyamurthy

Dheerar (Hero) S. Satyamurthy (19/08/1887-28/03/1943), was one of the leading lights of the swarajists who laid the foundation for parliamentary democracy in India, the others being Chitaranjan Das and Motilal. Born in Thirumayam, in Pudhukkottai, a princely state, in the then Madras, Presidency. He had his earlier education in Maharaja College, Pudhukkottai, graduated from Madras Christian College, and law...

“మోప్లా ఘటనకు కారకులైన వారిని స్వతంత్ర వీరుల జాబితా నుండి తొలగించిన ICHR”

- వాయు(నారి వినోద్ కుమార్) "ఏ జాతి తన చరిత్ర గురించి తాను తెలుసుకోదో  ఆ జాతి అంతరించి పోతుంది"అన్న అంబేద్కర్ మాటలను మననం చేసుకుంటూ,మార్క్సిస్ట్,సూడో సెక్యులరిస్ట్ గాజు కళ్లద్దాలతో కాక భారతీయ నేత్రాలతో చరిత్రను అధ్యయనం చేయాలి. "మోప్లా ఘటన" స్వాతంత్రోద్యమానికి సంబంధం లేదని,పక్కా ప్రణాళికతో లక్షల మంది హిందువులను ఊచకోత కోసారని ICHR తన నివేదికలో పేర్కొంటూ అందుకు కారకులైన 387 మందిని స్వతంత్ర వీరుల జాబితా నుండి తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని జాతీయవాదులంతా హర్షధ్వానాలతో స్వాగతిస్తున్నారు. మోప్లా ఘటన జరిగిన వందేళ్ళకు ICHR...