సర్వలక్షణ సమన్వితుడు హనుమ
శ్రీమద్రామాయణ కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవారు హనుమే. ఆ కావ్యంలోని బాల, అయోధ్య, అరణ్యకాండల తరువాత కిష్కింధకాండలో ఆయన ప్రస్తావన వస్తుంది. ఆ తరువాత సుందరకాండలో హనుమ విశ్వరూపం కనపడుతుంది. శ్రీరామ పట్టాభిషేకం వరకు కథ ఆయన చుట్టే తిరుగుతుంది. ఆంజనేయుడు పరమ భాగవతోత్తముడే కాదు ప్రభుభక్తి పరాయణుడు, దాస్యభక్తికి ప్రథమోదాహరణ. అనితరసాధ్యుడు, పట్టుదలకు మారుపేరు. అభయం కోరిన వారిని ఆదుకోవడంలో అవసరమైతే ప్రభువుకే వినయ పూర్వకంగా ఎదురునిలిచిన ధీరుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మాటకారి. నిర్భయత్వం,...
కేరళ: ఐదేళ్లలో 5338 మంది బాలికలు మిస్సింగ్
కేరళ రాష్ట్రంలో అనేక మంది బాలికలు, మహిళలు అచూకీ కనబడకుండా పోతున్నారు. 2019 జనవరి నుండి 2023 డిసెంబర్ 31 వరకు 5 సంవత్సరాల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 5338 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయింది. 2024 ఏప్రిల్ 12న తిరువనంతపురంలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ప్రజా సమాచార అధికారి వివరాలను వెల్లడించారు. ఇది గిరీష్ భరద్వాజ్, 11 - అస్థిత్వ, రైల్వే సమాంతర రహదారి, శేషాద్రిపుర, బెంగళూరు నుండి విచారణకు సంబంధించి జరిగింది. 5338 మంది...
चरित्रवान व्यक्ति ही अपने परिवार, समाज एवं राष्ट्र का भला कर सकते हैं
हिंदी विवेक प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन पुणे. भगवान महावीर के २५५०वें निर्वाण वर्ष के उपलक्ष्य में हिंदी विवेक मासिक पत्रिका द्वारा प्रकाशित ‘तीर्थंकर भगवान महावीर’ विशेषांक का पुणे में विमोचन किया गया. जैन तपस्वी उपाध्याय प. पू. प्रवीण ऋषि जी महाराज और राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख सुनील आंबेकर जी ने विशेषांक...
మారుతి మాట తీరు అద్వితీయం
మారుతి మాట తీరు నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉంది. సీతా మాతను లంకలో ఆంజనేయ స్వామి చూశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన హనుమను వానరులంతా ప్రశ్నలతో ముంచెత్తారు. లంకలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నది వారి ఆతృత. అపూర్వమైన సముద్ర లంఘనం, అనూహ్యమైన శక్తియుక్తులతో అశోక వనాన్ని నాశనం చేయడం, రావణుడికి చిక్కినట్టే చిక్కి తప్పించుకొని బైటపడటం, అందమైన లంకకు అగ్గిపెట్టడం వరకు అన్ని విషయాలను పూసగుచ్చినట్టుగా వివరించాడు. సీతమ్మతో జరిపిన సంభాషణను మాత్రం క్లుప్తంగా చెప్పాడు. ఇక శ్రీరామచంద్రుడి దగ్గరకు...
VIDEO : సమాజపరివర్తనకై పంచ పరివర్తన్
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించి 2024 సంవత్సరం విజయదశమి పండుగకు 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నది... ఈ సందర్భంగా సంఘం కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా దేశంలో ఒక సామాజిక పరివర్తన సాధించడానికి యోజన చేసింది. అవే పంచ పరివర్తన్
మాతృభూమికి వందనం
పంచభూతాలైన పృథ్వి (భూమి), వాయువు (గాలి), జలం (నీరు), అగ్ని (నిప్పు), ఆకాశం (శూన్యం).. వాటి సమన్వయంపైన మన జీవన వ్యవస్థలు ఏ విధంగా ఆధారపడి ఉన్నదీ మన పూర్వీకులు వివరించారు. ప్రకృతిలో భాగమైన ఈ పంచభూతాలే దైవత్వానికి నిదర్శనాలు. మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న నేలని తల్లిగా కొలవడం మన సంస్కృతి గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజలు కూడా తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు. మన దేశంలో మాత్రమే ఈ మట్టిని మాతృభూమిగా ఆరాధిస్తాం. మన అథర్వవేదంలోని పృథ్వీ సూక్తం-...
కైవల్య జ్ఞానం బోధించిన భగవాన్ మహావీర్
హిందూ జైన్లకు శ్రీ మహావీర్ జయంతి అతి ముఖ్యమైన పండుగ, జైనమతంలో మహావీరుడు 24వ, మరియు ఆఖరి తీర్థంకరులు (మహాజ్ఞాని). ఆ రోజు పవిత్రంగా మహావీరునికి అభ్యంగనం, అభిషేకం, పూజాధ్యానాలు చేస్తారు. శ్రీ మహావీరుడు బుద్ధుని సమకాలికుడు. ఇక్ష్వాకువంశంలో, నేటి పాట్నా సమీపాన ఉన్న వైశాలి రాజ్యంలో `క్షత్రియకుండ్’ అనే ప్రాంతంలో, మహారాజు సిద్ధార్థుడు-మహారాణి త్రిశల దంపతులకు, జైనమత స్థాపకుడైన శ్రీ భగవాన్ మహావీరుడు చైత్ర శుద్ధ త్రయోదశి రోజున, క్రీ.పూ 599 సం.లో జన్మించారు, ఆయన చిన్ననాటి నామం వర్ధమానుడు. శ్వేతాంబర...
Indigenous Technology Cruise Missile successfully flight-tested by DRDO
New Delhi. DRDO conducted a successful flight-test of Indigenous Technology Cruise Missile (ITCM) from the Integrated Test Range (ITR), Chandipur off the coast of Odisha on April 18, 2024. During the test, all subsystems performed as per expectation. The missile performance was monitored by several Range Sensors like Radar, Electro Optical Tracking System (EOTS) and Telemetry deployed by ITR...
నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర
గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజీ దిగ్గజం నెస్లే యూరప్లోని మార్కెట్లతో పోలిస్తే పేద దక్షిణాసియా (భారతదేశంతో సహా), ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో చక్కెర కంటెంట్తో కూడిన పిల్లలు తినే ఉత్పత్తులను విక్రయిస్తుందని స్విస్ NGO, పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (IBFAN) నివేదిక పేర్కొంది. వివిధ కౌంటీలలో విక్రయించే సుమారు 150 పిల్లల బేబీ ఉత్పత్తులను నివేదిక కోసం పరిశీలించారు. అందులో అంతర్జాతీయ ఆహార భద్రతా మార్గదర్శకాలకు మించి చక్కెర ఉన్నట్లు గుర్తించారు. నివేదిక ప్రకారం, ఆసియా, లాటిన్...
పరాక్రమ స్వభావంతోనే పూర్తిగా స్వతంత్రులం అవుతాం: మోహన్ భగవత్ జీ
హిందువుల్లో ఏర్పడ్డ ఆత్మవిస్మృతి కారణంగా మనం ఎవరో పూర్తిగా మరిచిపోయామని, దీనిపై స్పష్టతను కూడా కోల్పోయామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. అనేక సార్లు విదేశీయుల దండయాత్రల కారణంగా బానిస మనస్తత్వం ఏర్పడిరదని, ఇది మన ఆలోచనలపై పదే పదే ప్రభావం చూపిస్తోందని అన్నారు. దీంతో ఆలోచనల్లో స్పష్టత లోపిస్తోందని, ఆత్మవిశ్వాసం కూడా ఘోరంగా పడిపోతోందని అన్నారు. బానిస మనస్తత్వం కారణంగా సమాజంలో భేదభావాలు, స్వార్థం బాగా వ్యాపించిపోయాయని వివరించారు. ఈ నేపథ్యంలో అందరూ మేల్కొని,...