हमारी पहचान स्पष्ट रूप से जागृत होनी चाहिए – डॉ. मोहन भागवत जी
नागपुर, 18 अप्रैल. राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि हमारे देश में आत्म-विस्मृति के कारण हम कौन हैं, अपने कौन हैं, इसके बारे में कोई स्पष्टता नहीं है. बार-बार के आक्रमणों से उपजी गुलामी की मानसिकता हम पर दबाव डाल रही है. इसलिए हममें स्पष्ट सोचने और बोलने का आत्मविश्वास और साहस नहीं...
భద్రాచలం సీతా రామ కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి
శ్రీ రామనవమి నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఆలయంలో సీతా రామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధిస్తూ భారత ఎన్నికల సంఘం తీసుకున్న తన నిర్ణయాన్ని ఏప్రిల్ 16, మంగళవారం ఉపసంహరించుకుంది. ఈ మేరకు డిజిటల్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా భక్తులు వేడుకలను తిలకించారు. EC తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న తర్వాత, బిజెపి ఎంపి డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, "ఇది హిందువుల విజయం. భద్రాద్రి శ్రీరాముడి కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నించారు....
Telangana: Devotees watched live-streaming of Bhadrachalam Sri Ram Navami celebrations after EC Reversal
On Tuesday, April 16, the Election Commission of India revoked its decision to restrict a live broadcast of the Sita Rama Kalyanam at the Bhadrachalam temple in the Bhadradri Kothagudem district on Ram Navami. The celebrations were witnessed by the devotees through digital and electronic media After the EC revoked its decision, BJP MP Dr K Laxman said, "This is...
తాంతియా తోపే.. ఆంగ్లేయులపై తిరగబడ్డ వీరుడు
తాంతియా తోపే... 1857 నాటి మొదటి ప్రపంచ సంగ్రామంలో అత్యంత ముఖ్యమైన నాయకులలో ఒకరు. అధికారిక సైనిక శిక్షణ లేకుండా, అతను తిరుగుబాటు దళాల అత్యంత సమర్థుడైన జనరల్లలో ఒకరిగా బయటకు వచ్చాడు. అతను కాన్పూర్ తిరుగుబాటు సమయంలో నానా సాహెబ్కు కుడిభుజంగా ఉన్నారు. అతను తన చిన్ననాటి స్నేహితురాలు ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీ బాయికి బ్రిటిష్ దళాలతో పోరాడటానికి సహాయం చేసాడు. తరువాత ఇద్దరూ కలిపి కోట నగరమైన గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్నారు. గ్వాలియర్లో ఓటమిని చవిచూసిన తరువాత, రాణి లక్ష్మీ...
ఓ విప్లవ త్రయం… చాపేకర్ సోదరులు
చాపేకర్ సోదరులు పూణేలోని చేంచువాడాకు చెందిన విప్లవ త్రయం. వీరి పేర్లు దామోదర్ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్, వాసుదేవ హరి చాపేకర్. ఒకే కుటుంబం నుండి ముగ్గురు అన్నదమ్ములు భరతమాత సంకెళ్లు తెంచడానికి ఉరిశిక్షను కూడా చిరునవ్వుతో స్వీకరించారు. 1896లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో తీవ్రమైన ప్లేగు వ్యాధి ప్రబలి వేలమంది ప్రజలు చనిపోగా చాలామంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. దాంతో బ్రిటీష్ ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్లేగు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యాధి నుంచి వచ్చే...
భద్రాద్రి కొత్తగూడెం: అటవీ చట్టాలను ఉల్లంఘించి చర్చి నిర్మాణం
భారతదేశంలో చర్చిల సంఖ్యను పెంచడం అనేది విదేశీ క్రైస్తవ శక్తులు ప్రకటించిన లక్ష్యాలలో ఒకటి. ఇందుకోసం వారు భూచట్టాలను ఉల్లంఘించడానికి ఎప్పుడూ వెనుకాడరు. చర్చి నిర్మించేందుకు రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాన్ని ఆక్రమించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామానికి చెందిన మారుమూల చంద్రయ్య గుంపు అనే పల్లెలో ఇటీవల వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రయ్య గుంపునకు చెందిన కొందరు అమాయక గిరిజనులను ఈ ప్రాంతంలోని క్రైస్తవ మిషనరీ దళ సభ్యులు మభ్యపెట్టారు. అప్పటి నుండి, వారి...
Remembering Tantia Tope on his martyrdom day: Hero of 1857 who terrified the British
Tantia Tope was one of the most significant leaders of the Indian Revolt of 1857. Even without formal military training, he came out as one of the most capable generals of the rebel forces. He was the right-hand man of Nana Saheb during the Cawnpore revolt. He helped Rani Lakshmi Bai of Jhansi, his childhood friend, fight the British forces....
శ్రీరామం.. సదా ఆదర్శం
- వై.రాఘవులు తల్లిదండ్రుల మాటను తచ తప్పక పాటించడం, సోదరులను అత్యంత ఆదరంగా చూడటం, తన భార్యను అత్యంత ప్రేమించడం, తన పాలనలో ప్రజలను తన కన్న బిడ్డల్లా చూడటం, వారికి ఎటువంటి కష్టాలు లేకుండా పాలించడం; దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎంతదూరమైనా వెళ్ళటం వంటి సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి; స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, పదవీ వ్యామోహం వంటి దుర్గుణాలు లేని వ్యక్తి కనిపించడం చాలా అరుదు. కానీ విలువలకు పట్టం కట్టే మన సనాతన భారతదేశంలో ఈ అన్ని గుణాలు...
ఉత్తమ వ్యక్తిత్వానికి స్ఫూర్తి రామచంద్రుడు
శ్రీ రామచంద్రుడు భారత ప్రజల ముందు ఆదర్శమానవుడిగా, మర్యాదా పురుషోత్తముడుగా ఆవిష్కృతుడయ్యాడు. రామాయణ కావ్యకర్త వాల్మీకి ఆయనను మానవాతీతుడు, అలౌకికుడు, దైవిక శక్తులు గల అవతారమూర్తిగా కాకుండా మానవుని సుగుణాలు, అనురాగాలు, శక్తియుక్తులతోనే వర్ణించాడు. శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు, బుద్ధ భగవానుడు... వీరంతా మానవునికి మార్గదర్శకులైన అవతారపురుషులు, కాని ప్రజల బలహీనతవల్ల వారి పేర్లను నిరర్థకంగా వల్లిస్తూ కూర్చుంటున్నారు. శివాజీ, లోకమాన్య తిలక్, మహాత్మాగాంధీని కూడ ప్రజలు ఆవతార పురుషులను చేసేశారు. వారిని నిర్జీవమైన పూజావిగ్రహాలుగా చేసేశారు. శ్రీరాముడిని గుణాలు కలిగిన మానవుడుగా మన...
సమర్థ రామదాస స్వామి – సామాజిక సమరసత
- శ్రీ కృష్ణ గోపాల్ శర్మ గురు సమర్ధ రామదాస స్వామి జయంతి సందర్భంగా…… సమర్థగురు రామదాసస్వామి ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు. మహారాష్ట్రలో `జామ్బ్’ అనే గోదావరీతట ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచీ శ్రీరామ, శ్రీ ఆంజనేయ భక్తుడు. వివాహ సమయంలో పురోహితుడు ముహూర్త సమయానికి `సావధాన’(జాగ్రత్త) అనగానే లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అఖండ సాధన