RSS Pujaniya Sarsanghachalak Dr.Mohan Bhagawat ji speech in book releasing function
జాతీయ పౌర జాబితా(NRC), పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అసోమ్ రాష్ట్రంలో వీటిని అమలు చేయడంపై అనేక సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన, దేశ సార్వభౌమాధికారం ప్రకారం అమలు చేయగలిగిన వీటిని గురించి వివరిస్తూ, సందేహాలు, భయాలను నివృత్తి చేసే `citizenship debate over NRC & CAA ‘ అనే పుస్తకాన్ని ప్రొ.ననిగోపాల్ మహంట్ వ్రాసారు. ఆ పుస్తకావిష్కరణ సభలో పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ఉపన్యాసం.
ప్రాచీన రాజనీతి – గుప్తచర వ్యవస్థ (పార్ట్ – 2)
- డా।। పి. శశిరేఖ రెండవ భాగం కౌటిల్యుని అర్థశాస్త్రానుసారం గుప్తచర విభాగ పదవులు నిర్వహించటానికి కావలసిన అర్హతలూ, వారు నిర్వహించే విధులూ ఇలా ఉంటాయి. సంస్థ కాపటికః పరమర్మజ్ఞః, ప్రగల్భః ఛాత్రః కాపటికః ఇతరుల రహస్యాలను తెలుసుకొనగలగినవాడూ, ధైర్యంగా మాట్లాడేవాడు (ప్రగల్భః) అయిన విద్యార్థి ‘కాపటికుడు’. ఉదాస్థితుడు - ‘‘పవ్రజ్యా ప్రత్యవసితః ప్రజ్ఞాశౌచయుక్తః ఉదాస్థితః’’ కొంతకాలం పరివ్రాజకుడుగా దేశాటనం చేసి ఆ సన్యాసత్వాన్ని విరమించుకున్నవాడు ఉదాస్థితుడు. బుద్ధి బలమూ, సచ్ఛీలతా కల్గిఉన్న అలాంటి పరివ్రాజకుణ్ణి గూఢచారిగా నియమించాలి. ఆ సన్యాసి వేషంలోనే ఉంటూ తన శిష్యబలంతో సమాజంలోని వ్యక్తుల...
Bharat need not to learn secularism from others – Dr. Mohan Bhagwat
Guwahati. Secularism, democracy and pluralism are inherent in our culture and people of Bharat (India) do not need to understand the concept of inclusiveness from other nations, said Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh Dr. Mohan Bhagwat on Wednesday while addressing a dignified gathering in the city. Sarsanghchalak Dr Bhagwat, while inaugurating a book tiled titled ‘Citizenship Debate over NRC &...
మతమార్పిళ్లపై ప్రభుత్వానికి ఎస్సీ కమిషన్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మతమార్పిళ్లపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతన్న క్రైస్తవ మతమార్పిళ్లు, మతం మారిన వ్యక్తుల ద్వారా ఎస్సీ రిజర్వేషన్ దుర్వినియోగం అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్.ఆర్.పి.ఎఫ్) సమీకరించిన డేటా ఆధారంగా రాష్ట్రానికి చెందిన ‘ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్’ జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఎస్సీ సామజిక వర్గ ప్రజలే...
Global Left derailing Indian Democracy
-- Pradakshina The global left agenda and their media nexus has tried very hard to instigate unrest and destabilize the country ever since 2014 when Modi Govt took over in the center. Many news outlets termed as the Lutyens lobby have been active in a single-minded Hate- Modi campaign. Analysts have often pointed out that Hate-Modi is just a...
ప్రాచీన రాజనీతి – గుప్తచర వ్యవస్థ (పార్ట్ – 1)
-డా।। పి. శశిరేఖ మొదటి భాగం ‘‘ధర్మే చార్థే చ కామేచ మోక్షేచ భరతర్ష భ, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్.’’ (మహాభారతం, ఆది -62-53) ‘‘ధర్మం విషయంలోనూ, అర్థం విషయంలోనూ, కామం విషయంలోనూ, మోక్షం విషయంలోనూ ఏదైతే ఇక్కడ (భారతంలో) చెప్పబడిందో అదే ఇతరత్రా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా విషయం లేదూ అంటే అది మరెక్కడా లేదని అర్థం’’ అని మహాభారతం యొక్క గొప్పదనాన్ని గూర్చి చెప్పబడింది. ధర్మార్థకామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. మొదటి మూడింటినీ ఆచరిస్తే నాల్గవది దానంతటదే సిద్ధిస్తుంది. అయితే ఈ ధర్మార్థాదులను...
“తప్పు చేసి ఉంటే క్షమించండి”: రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
వివాదాస్పద ఐపీఎస్ అధికారి, తెలంగాణ సాంఘిక గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలను ఉద్దేశిస్తూ “కృతజ్ఞతాభివందనాలు” పేరిట ఒక లేఖ విడుదల చేశారు. దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుండి, వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్టు లేఖలో తెలిపారు. తన ఈ నిర్ణయాన్ని ఇమెయిల్ ద్వారా ప్రభుత్వ కార్యదర్శికి తెలిపానని అన్నారు. “పదవీకాలం పూర్తవకుండానే ఈ వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది....
విదేశీ క్రైస్తవ సంస్థ కార్యకలాపాలపై LRPF వ్యాజ్యం.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ అనే విదేశీ క్రైస్తవ సంస్థ భారతదేశంపై కుట్రపూరితమైన కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ హైదరాబాద్ కు చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు స్వీకరించింది. ఈ అంశంలో 6 వారాల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. దేశంలోని క్రైస్తవులపై మతపరమైన హింస ఎక్కువైందంటూ పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ ప్రపంచ దేశాల్లో మత స్వాతంత్రం, మతపరమైన మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఏర్పడిన అమెరికా ప్రభుత్వరంగ సంస్థ (United...
రాజద్రోహ నేరం చట్ట అమలు తీరుతెన్నులు
- అనసూయ రెండవ భాగం అసలు ఏమిజరుగుతోంది... 100 మంది రైతులను హర్యానా రాష్ట్రంలో ఈ అభియోగంపై నిర్బంధించారు. దేశంలోని మిగతా ప్రాంతాలలో రైతులు లేరా? వారందరి మీదా అభియోగాలు ఎందుకు మోపడం లేదు. వారిని ఎందుకు నిర్బంధించడం లేదు అనే విషయం ఆలోచింఛాలి. కేవలం వారిని మాత్రమే ఎందుకు నిర్బంధించారు? పదే పదే వారిని `రైతులు’ అని సంభోదించడంలో గల ఔచిత్యం ఏమిటో, ఈ ఆలోచనకు నాంది ఎవరు పలికారో వారిని విచారణ చేయాలి. అదేవిధంగా ఆ వంద మందిని ఎప్పుడు, ఎక్కడ ఏ సమయంలో ఏవిధమైన...
రాజద్రోహ నేరం చట్ట అమలు తీరుతెన్నులు
- అనసూయ మొదటి భాగం 1857 వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి మీద భారతీయ రాజుల తిరుగుబాటు అదే ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిన ఘట్టం. అప్పటి వరకు కంపెనీ వారు భారత దేశంలోని రాజులు, సంస్థానాధిపతుల వద్ద నుంచి పన్నులు వాసులు చేస్తూ ఆయా రాజ్యాలలో వారి వారి న్యాయం, న్యాయ సూత్రాలు అమలు జరిగే విధానం ఉండేది. కంపెనీ కేవలం వారి అధికారం దర్పం ప్రదర్శిస్తూ వారు చెప్పే మాటలే, వారు చేసే యోచనలే...


















