విశ్వహిందూ పరిషత్ నూతన జాతీయ అధ్యక్షులుగా డా. శ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ ఎన్నిక
విశ్వహిందూ పరిషత్ (వి.హెచ్.పి) నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్ కు చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు డాక్టర్ పద్మశ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్ గారు ఎన్నికయ్యారు. హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్లో రెండు రోజుల పాటు జరుగుతున్న వి.హెచ్.పి జాతీయ సమావేశాల్లో ఆయనను నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అంధ విద్యార్థులకు ఉచిత పాఠశాలలు, పేదలకు వైద్యాలయాలు, నిరుపేద విద్యార్థులు చదువుకునేందుకు అనేక రకాల సహకారాలు అందిస్తూ.. ప్రత్యక్షంగా అనేక సేవా కార్యక్రమాలల్లో రవీంద్ర నారాయణ్ సింగ్ గారు పాల్గొంటూ నిర్వహిస్తున్నారు. ఎముకల వైద్యంలో నిష్ణాతులైన వీరి...
Coimbatore: Protests against the demolition of seven temples
Chennai. On Tuesday, the Coimbatore City Corporation had demolished seven temples, including a 100-year-old temple, along the Muthanankulam bund in the city. The corporation had claimed that the temples were built on the encroached land along the northern bund of the tank. After the Coimbatore city corporation demolished seven Hindu temples on the lake bund of Muthannankulam, several devotees, Hindu...
గ్రామంలో చిచ్చురేపుతున్న అక్రమ చర్చి వ్యవహారం.. ప్రజల వినూత్న పరిష్కారం
గత కొంతకాలంగా తమ గ్రామంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న చర్చికి సమాధానంగా కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల ప్రజలు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. తమకున్న విశేష అధికారాలను వినియోగించుకుంటూ, అక్రమంగా, పంచాయితీరాజ్ శాఖ వారి జీవో నెంబర్ 376కు విరుద్ధంగా, జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గ్రామంలో నిర్మించిన ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు (ఐఎంబీ) అనే విదేశీ సంస్థకు చెందిన చర్చిని తొలగించాలంటూ గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి గ్రామంలోని దాదాపు...
The concept of Holistic Health Makes Ayurveda useful for the society – Dr. Mohan Bhagwat Ji
Nashik. Ayurveda has introduced the concept of Holistic Blissful Health (Nirayam Sukhi Swasthya) since a long time. That is why the Ayurveda is becoming global. The world is looking at this pathy as not only as cure of illness but also as the wellness for all. Especially the importance of this Ayurveda has been understood by all during the...
ఎస్సీ బాలికపై అత్యాచారం కేసు: FIRలో ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు నమోదు చేయని పోలీసులు!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ప్రాంతంలోని ఎస్సీ బాలికపై పాస్టర్ అత్యాచారం కేసులో మరో అంశం వెలుగులోకి వస్తోంది. నిందితుడైన స్థానిక పాస్టర్ మీద ఐపీసీ, పోక్సో చట్టాలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద మాత్రం కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశమైంది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అలవాలా సుధాకర్ అనే చర్చి పాస్టర్ గత జూన్ నెల 22 తేదీన సమీప గ్రామంలో ఒక మతపరమైన...
“అమెరికన్ చర్చి సంస్థ కుట్ర”పై జాతీయ బీసీ కమిషనుకు గ్రామస్థుల పిటిషన్
బీసీలు అధికంగా ఉండే తమ గ్రామంలో అమెరికాకు చెందిన మతమార్పిడి సంస్థ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంలో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్రామస్థులు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోరుతూ పిటిషన్ జాతీయ బీసీ కమిషన్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో వివాదాస్పద చర్చి నిర్మాణం కారణంగా ప్రజల మధ్య చిచ్చు రేగిన ఉదంతం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ చర్చి కారణంగా గ్రామంలోని బీసీలు, క్రైస్తవంలోకి మారిన ఎస్సీల మధ్య...
తెలంగాణ పండుగ – బోనాలు
లతా కమలం సృష్టి అంతా అమ్మవారిమయమే...ప్రకృతి స్వరూపిణి అయిన ఆ పరమాత్మికను కొలడానికి అనేక మార్గాలు. అందులో బోనాలు ఒకటి. ఇది తెలంగాణాలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం . దీన్ని తెలంగాణ తెలుగు వారి పండుగగా అభివర్ణిస్తారు. ఈ బోనాల పండుగ ఆషాఢ మాసం, కొన్ని చోట్ల శ్రావణ మాసంలో కూడా నిర్వహిస్తారు. ఎక్కువగా ఆదివారం నాడు జరుపుకుంటారు. అంతేకాదు తెలంగాణాలో ఆషాఢ నవరాత్రులను కూడా నిర్వహిస్తారు. ఆషాఢ మాసం అంటే...
NIA Arrests Three ISIS Cadres in ISIS Voice of Hind (VOH) Case
New Delhi. On (11.07.2021), NIA arrested three accused persons namely i) Umar Nisar s/o Nisar Ahmed Bhat r/o Magray Mohalla Achabal; District Anantnag ii) Tanveer Ahmad Bhat s/o Gull Mohammad Bhat r/o Gori Mohalla Achabal Anantnag and iii) Rameez Ahmad Lone s/o Javeid Ahmad Lone r/o Chak Achabal Anantnag. The case was registered by NIA on 29.06.2021 under sections 124A,...
ఆర్.ఎస్.ఎస్: కరోనా 3వ దశపై అవగాహనకు జన జాగరణ ఉద్యమం
కరోనా 3rd వేవ్ ను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా తమ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇలా శిక్షణ పొందిన కార్యకర్తలు దేశంలోని 2.5 లక్షల కేంద్రాలలో తమ సేవా కార్యక్రమాలను విస్తరించనున్నారు. ఇప్పటికే 27,166 శాఖల నుంచి దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్...
Prant Pracharak Bhaithak : 39,454 Shakhas are operating across the country
Chitrakoot: Rashtriya Swayamsevak Sangh will organize nationwide “workers’ training” to face the possible third wave of corona and these trained workers will reach about 2.5 lakh places. Now 27,166 shakhas of the Sangh have started taking place in the field. In the Akhil Bharatiya Prant Pracharak baithak of the Rashtriya Swayamsevak Sangh, along with the discussion of organizational activities, the...



















