దేశ‌వ్యాప్తంగా 500 మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుకు పిఎం కేర్ నిధులు

కోవిడ్ -19 కేసుల పెరుగుతున్న నేప‌థ్యంలో ఆక్సిజన్ కొర‌త స‌మ‌స్య‌ను పరిష్కరించడానికి, దేశవ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పిఎమ్-కేర్ నిధులు కేటాయించింది. ఈ ప్లాంట్లను మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.‌డి.ఓ) తన పరిశ్రమల ద్వారా ఐదు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను మే మొదటి వారంలో ఢిల్లీ పరిసరాల్లో ఏర్పాటు చేయ‌నుంది. ఎయిమ్స్ ట్రామా సెంటర్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (ఆర్‌ఎంఎల్), సఫ్దర్‌జంగ్ ఆస్ప‌త్రి,  లేడీ హార్డింగ్ మెడికల్...

Senior RSS Leader Urges Swayamsevaks in West Bengal to Protect the Victims and Stay by the Side of Hindu Society

Senior RSS leader Bidyut Mukherjee has asked the Swayamsevaks in West Bengal to protect the victims and stay by the side of the Hindu society. He said, “At this time it is our greatest duty to calmly stay by the side of Hindu society...We shall have to prepare for the protection of Hindu society.” Mukherjee, Kshetra Sampark Pramukh, also asked the...

జ‌మ్మూ కాశ్మీర్: సోపార్ లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల మృతి

జ‌మ్ముక‌శ్మీర్‌లోని సోపార్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య మంగ‌ళ‌వారం ఎదురు కాల్పులు సంభ‌వించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మృతి చెందారు. సోపార్ పట్ట‌ణంలోని నాతిపురా గోసియా కాల‌నీలో ఉన్న ఇళ్ల‌లో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారం మేర‌కు అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా ద‌ళాలు, సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, క‌శ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ క‌లిసి సంయుక్తంగా గాలింపు చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా టెర్ర‌రిస్టుల‌ను లొంగిపోవాలని కోరిన‌ప్ప‌టికీ వారు స్పందించ‌క‌పోగా, సైన్యంపై కాల్పులు ప్రారంభించార‌ని జ‌మ్ము పోలీసులు తెలిపారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు...

TMC Goons Attack ABVP Office in Kolkata

Soon after the declaration of Bengal Assembly Election results, there have been rampant instances of violence and goondaism by the goons of All India Trinamool Congress. Since Sunday (yesterday), Mamata Banerjee’s goons have been targeting members of the political opposition by way of fanatical violence including targeted bombings across the state. Today, around 15-20 TMC goons of Mamata Banerjee...

భారతీయ సంగీత సాంప్రదాయ నిధి శ్రీ త్యాగరాజ స్వామి

--బుద్ధిరాజు రాజేశ్వరి జగత్ప్రసిద్ధిగాంచిన భారతీయ సంగీత సంప్రదాయ సంస్కృతి దాదాపు 2500 సంవత్సరాలు మించిన చరిత్ర కలది . క్రీ.పూ. 4 వ శతాబ్దంలో భరతుడు నాట్య శాస్త్రంలో ప్రస్తావించిన సంగీత, నృత్య, వాద్య రీతులు నేటికీ విశ్వవిఖ్యాతమై విరాజిల్లుతున్నాయి. హైందవ జీవన విధాన ముఖ్య లక్ష్యం మోక్ష సాధన. తమ సంగీతం ,సంకీర్తనల ద్వారా భగవంతుడికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయులు భారతంలో కోకొల్లలు. అటువంటి మహనీయుల కోవకి చెందిన వారే శ్రీ కాకర్ల త్యాగరాజ స్వామి. తెలుగు వాగ్గేయకార చక్రవర్తి ఐన...

Guru Tegh Bahadur – A life of valour, selflessness & sacrifice

--Dattatreya Hosabale, Sarkaryavah, Rashtriya Swayamsevak Sangh In Indian history, Guru Shri Tegh Bahadur’s personality shines resplendent like a bright constellation. He was born in Amritsar to Guru Hargobindji and Nankiji on Krishna Panchami in the Baisakhi month. As per Nanakshahi calendar, Guru Tegh Bahadur’s four hundredth birth anniversary falls on May 1 this year. Guru Tegh Bahadurji was born into a tradition...

వ్యాక్సినేషన్ స‌మ‌యంలో రక్తదాన కొరత నివారించడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఆధ్వ‌ర్యంలో రక్తదాన శిబిరాలు

వ్యాక్సినేష‌న్ స‌మ‌యంలో ర‌క్త‌దాన కొర‌త నివారించ‌డానికి ఆర్‌.ఎస్‌.ఎస్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ప‌లు చోట్ల ర‌క్త‌దాన శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. కేశవ స్మృతి సంవర్ధన సమితి, రక్తదాన్ సేవా ట్రస్ట్, తెలంగాణ వారి సౌజన్యంతో రక్తదాన్ సేవా బర్కత్ పుర భాగ్ ఆధ్వ‌ర్యంలో నారాయణగూడ, అంబర్ పేట, మధురానగర్ లలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలను రక్తదాన్ సేవా, తెలంగాణ ప్రాంత కోఆర్డినేటర్ రామేశ్వర్ , బర్కత్ పుర భాగ్ రక్తదాన్ ప్రముఖ్ నవీన్ పర్యవేక్షించారు. నారాయణగూడ లో హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని కేశవ్ మెమోరియల్...

ఆత్మబలిదానంతో హిందూ జాతిని చైతన్యపరచిన శ్రీ గురు తేగ్ బహదూర్

-- దత్తాత్రేయ హోసబళే, సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. వైశాఖ కృష్ణ పంచమి(పూర్ణిమాంతం) నాడు ఈయన అమృత్ సర్ లో జన్మించారు. మే 1, 2021 న వీరి 400 జయంతి వేడుకలు జరుగుతాయి. ఆయన సమయంలో భారతదేశంలోని చాలా భాగం మొగలాయిల పాలనలో ఉండేది. ఆ పరాయి పాలనను పరిసమాప్తం చేసేందుకు పూనుకున్నవారిలో...

క‌రోనాపై క‌లిసిక‌ట్టుగా పోరాడాలి: శ్రీ సునీల్ అంబేక‌ర్

స‌మాజంలో ప్ర‌తీ ఒక్క‌రూ క‌లిసి క‌ట్టుగా పోరాడితేనే క‌రోనాను నియంత్రించ‌గ‌ల‌మ‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌తీయ ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ జీ అన్నారు. కరోనా మహమ్మారి వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఆర్‌.ఎస్.‌ఎస్ నివాళుల‌ర్పిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. కరోనా రెండో ద‌శ వ్యాప్తి దేశంలోని అనేక రాష్ట్రాల్లో విప‌రీత ప‌రిణామాల‌కు దారి తీస్తోంద‌ని, ఈ స‌మ‌యంలోనే  క‌రోనాను క‌ట్ట‌డికి నిరంత‌రం కృషి చేస్తున్న‌వైద్య సిబ్బందికి, పోలీసు, భద్రతా సిబ్బందికి...

VHP Karyakartas are engaged in service work in many states of the country

New Delhi. Vishwa Hindu Parishad (VHP), dedicated to the service of Ram and his extended personality – the Nation, has prepared a comprehensive action plan to serve the Bharatiyas under attack by the global pandemic of COVID-19 Corona virus. Anyway, many of these works have already been started by VHP Karyakartas at their respective levels, but to give it momentum at...