బెంగాల్లో జరుగుతున్నది హింస కాదా?
దృతరాష్ట్రుడు విదురుని సలహాను పాటించిఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు. కానీ పుత్రవ్యామోహంతో కళ్లుమూసుకుపోయిన దృతరాష్ట్రునికి విధురుని మాటలు చెవికెక్కలేదు. వాటిని లెక్కచేయలేదు. కానీ దానివల్ల అలా మహాత్మాడైన విదురుని మాటల విలువ ఏమీ తగ్గలేదు, తగ్గదు. అప్పుడు ధృతరాష్ట్రుడికి మంచి చెడులు చెప్పడానికి విదురుడు ఉన్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అలాంటి ప్రజలకు నిజాన్ని చూపించే బాధ్యత 'మీడియా' పైన ఉంది. కానీ అదే మీడియా భయం, దురాశ, స్వార్థం, వ్యామోహం వల్ల నిజాన్ని దాచిపెడితే ప్రజాస్వామ్యం ఎలా బ్రతికిబట్టకట్టగలదు? ఈ రోజు బెంగాల్ పట్ల మీడియా వ్యవహారిస్తున్న తీరు ఇలాంటిదే...
Swadeshi Jagran Manch protests against Bill Gates’ position on COVID-19 vaccine patent
Amid demand for a universal vaccination programme to fight COVID-19, Swadeshi Jagran Manch urged the Indian Government to facilitate technology transfer of vaccines to all potential manufacturers so that the production of both the Indian produce vaccines - Covaxin and Covishield scale-up On April 7, RSS affiliate Swadeshi Jagran Manch (SJM) organised online and offline protests against Microsoft founder Bill...
శ్రీ దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు, రాజనీతిజ్ఞుడు
స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య ఆదర్శ పాలకుడు, రాజనీతిజ్ఞుడు అని పలువురు ప్రముఖులు అన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఆయన వర్థంతి సభను హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మోమోరియల్ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు డా.జీ.వెంకట రాజం, దామోదరం సంజీవయ్య ఫౌండేషన్ అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు, డా.వడ్డీ విజయ సారథి, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్రీ శ్యామ్ ప్రసాద్, సామాజిక సమరసత వేదిక తెలంగాణ అధ్యక్షులు...
బెంగాల్ హింస వెనుక కుట్ర: ఆర్.ఎస్.ఎస్
ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసను ఆర్.ఎస్.ఎస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక ప్రకటనలో ఆరోపించారు. బెంగాల్ లో ఎన్నికైన ప్రభుత్వం తక్షణ కర్తవ్యం హింసను కట్టడి చేసి, శాంతిభద్రతలను అదుపులో ఉంచడం అని ఆయన హితవు చెప్పారు. మరెటువంటి జాప్యం లేకుండా నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా బాధితులలో భద్రతా భావం నింపాలని కోరారు. వారి పునరావాసానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ...
కరోనా కల్లోలానికి కారకులు ఎవరు?
- ఎస్. గురుమూర్తి సరిగ్గా రెండు నెలల క్రితం ఫిబ్రవరి 15వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఒక ప్రకటన చేస్తూ దేశంలోని ఐదో వంతు జిల్లాలలో గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించారు. అప్పటి వరకు రోజుకు 90 వేల వరకు చేరిన కేసులు కాస్త తగ్గుతూ 9 వేలకు చేరాయి. కానీ ఊహించని రీతిలో ఏప్రిల్ మాసంలో కేసుల్లో ఒకేసారి పెరుగుదల ప్రారంభమైంది. జాతీయస్థాయిలో అలజడి సృష్టిస్తున్న ఈ విపత్కాల...
RSS condemns this gruesome violence in Bengal
Statement by Dattatreya Hosabale, Sarkaryavah, Rashtriya Swayamsevak Sangh (RSS) 7th May, 2021 Elections have a significant role in democracy. In this tradition, very recently polls for Assembly were conducted in West Bengal. The entire society of Bengal has vehemently participated in the same. It is but natural that the opposing sides, in the fit of emotions, sometimes cross the limits in...
హత్యలు, దోపిడి, మహిళలపై మానభంగాలతో అట్టుడుకుతున్న బెంగాల్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ టీఎంసీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల పేరుతో టీఎంసీ కార్యకర్తలు, జీహాదీ శక్తులు రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. బీజేపీ కార్యాలయాలపై, బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగడమే కాకుండా, హిందువులపై, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నారు. బీజేపీ ఓటు వేసినందుకు, బీజేపీ కోసం పని చేసిన కార్యకర్తలను టీఎంసీ గుండాలు అతి దారుణంగా హత్యలు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం, హత్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపిస్తున్నారు....
బెంగళూరు నగరపాలిక ఆసుపత్రిలో అక్రమాలు.. ఇద్దరి అరెస్ట్
దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక మంది వైరస్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో కూడా కొంత మంది వ్యక్తులు ఈ అపత్కాలాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. బెంగుళూర్లో నగర పాలిక సంస్థ (బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే - బిబిఎంపి) లో డబ్బులిస్తేనే కరోనా బాధితులకు పడకలను కేటాయిస్తున్న ఘటనను ఎంపీ తెజస్వీ సూర్య వెలుగులోకి తీసుకొచ్చారు. కోవిడ్ -19 పాజిటివ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన పడకలను బిబిఎంపిలోని వార్ రూమ్ అధికారులు, బయటి వ్యక్తులు,...
Amend Intellectual Property Rights Laws and Delicense the Vaccine- Demand Swadesh Jagran Manch
As the second wave of covid-19 rages in India, Its seeing a “frightening rise” in Covid cases and deaths with its healthcare system “reaching breaking point”. Providing vaccine for everyone above 18 years, a huge gap in demand and supply exist. Considering around 90 crore, the given population size, we require more than 180 crore doses of vaccines @...
The violence, arson and looting in Bengal must be stopped forthwith – VHP
New Delhi. The violence, arson, looting, terrorizations and vicious political attacks continuing unabated in Bengal for the last three days have not only embarrassed the entire country but also dispirited the essence democratic dignity. Expressing his concern over numerous forms of nonstop attacks that started during the counting of votes in the state, the Central Secretary General of VHP...


















