Swayamsevaks support administration of Covid Hospitals at 219 places

Swaysmsevaks started Covid Service Centres in 43 major cities, 2442 Vaccination Centers, 10,000  Awareness Campaigns for promoting vaccination New Delhi. The brutal attack of Corona has affected many parts of the country. The RSS humbly pays tribute to all those who lost their lives in the Corona pandemic. The contribution of all the Corona warriors, including doctors and others including...

సేవాభార‌తి తెలంగాణ ఆధ్వ‌ర్యంలో ఐసోలేష‌న్ కేంద్రం ఏర్పాటు

క‌రోనా రెండో ద‌శ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అనేక మంది వైర‌స్ బారిన ప‌డి, ఆస్ప‌త్రుల్లో బెడ్లు అందుబాటులో లేక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప‌రిస్థితుల దృష్ట్యా ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాభార‌తి-తెలంగాణ ఆధ్వ‌ర్యంలో ఒక కోవిడ్‌ ఐసోలేష‌న్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్‌లోని అన్నాజీగూడ‌లో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రం (ఆర్‌.వి.కే) లో ప్ర‌స్తుతం 200 ప‌డ‌క‌ల‌తో ఈ ఐసోలేష‌న్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌కుండా, లేదా కొద్దిపాటి ల‌క్ష‌ణాల‌తో RT-PCR ప‌రీక్ష చేయించుంటే కోవిడ్ పాజిటీవ్ వ‌చ్చిన వారికి ఈ ఐసోలేష‌న్...

When Naxalites killed a Nationalist for protecting the Tricolor

 -- Keshav Soni "A Nationalist and ABVP Karyakarta in a Maoist infested college, Sama Jagan Mohan Reddy was brutally murdered by RSU terrorists for resisting their attempts to burn the tricolour in 1982." Many students who had a nationalist mindset were working with ABVP as activists and many of them have lost their lives in ideological. 'Amar' Sama Jagan Mohan Reddy...

స‌మాజ సేవే స్వ‌యంసేవ‌క‌త్వం

నారాయణ్ దభద్కర్ 85 సంవ‌త్స‌రాల ఒక ఆర్‌.ఎస్‌.ఎస్‌ స్వ‌యంసేవ‌క్‌. నాగపూర్ కి చెందిన ఈయ‌న ఇటీవ‌ల క‌రోనా బారీన ప‌డ్డారు. ఆస్ప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో తీసుకున్న ఒక‌ నిర్ణ‌యం ఆయ‌నలో స్వ‌యంసేవ‌క‌త్వాన్ని చాటిచెప్పింది. వివ‌రాల్లోకి వెళితే కోవిడ్ రెండో ద‌శ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆయన కూడా క‌రోనా బారిన పడ్డారు. ఆయన కుమార్తె ఎంతో ప్రయత్నంతో తెలిసిన వారి ఆస్ప‌త్రిలో ఆయనకు ఒక ప‌డ‌క‌ను ఏర్పాటు చేయగలిగారు. అప్పటికే ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి. తర్వాత రోజు ఆయన తన మనవరాలితో...

About Rs. 8,180 Crores already transferred directly into Punjab farmers’ account

New Delhi. For the first time, farmers of Punjab have started receiving payments directly into their bank accounts against sale of their Wheat crop. About Rs 8,180 crore has already been transferred directly into Punjab farmers’ account. In the ongoing Rabi Marketing Season (RMS) 2021-22, Government of India is continuing to procure Rabi crops at MSP from farmers as per...

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యం సేవ‌కులు

దేశంలో క‌రోనా రెండో ద‌శ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైర‌స్ బారిన ప‌డి అనేక మంది ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండ‌డంతో దేశంలోని ప‌లు ఆస్ప‌త్రుల్లో వైద్య, ఆరోగ్య‌ సిబ్బంది, ప‌డ‌క‌ల‌ కొర‌త ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ త‌మ వంతు సాయం చేయ‌డానికి ముందడుగు వేసింది. గ‌తేడాది కరోనా స‌మ‌యంలో కూడా ఆర్‌.ఎస్‌.ఎస్, సేవా భార‌తి ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేసింది. క‌రోనా మ‌ళ్లీ విజృంభించ‌డంతో స్వ‌యం...

ధైర్యంగా ఎదుర్కొందాం… ఆందోళన అవసరం లేదు

ధైర్యంగా ఎదుర్కొందాం...ఆందోళన అవసరం లేదు సమాచారభారతి కోవిడ్ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ల సూచనలు, సలహాలు శుభ్రత పాటించడం, మాస్క్, సానిటైజర్ వాడకం , భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ బారిన పడకుండా ఉండవచ్చని, ఒకవేళ వ్యాధి వచ్చినా సులభంగా బయటపడవచ్చని కోవిడ్ గురించి సమాచారభారతి ఏర్పాటు చేసిన ఆన్ లైన్ అవగాహన కార్యక్రమంలో డాక్టర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు డా. వేద్ ప్రకాష్, డా. మారుతి శర్మ విలువైన సమాచారంతోపాటు, పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఫేస్...

Statement by RSS Sarkaryavah Dattatreya Hosabale Ji

Delhi- 24 April,2021 The Covid pandemic has once again posed a formidable challenge to our nation. The infectiousness and severity of this pandemic is more serious this time. Today, most parts of our country are bearing its brunt. A large number of people are getting infected and being admitted in the hospitals. Hundreds of families have lost their near and...

క‌రోనాపై క‌లిసిక‌ట్టుగా పోరాడుదాం: ఆర్‌.ఎస్‌.ఎస్‌ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేజీ

 కోవిడ్ మహమ్మారి మరోసారి మన దేశానికి సవాలు విసిరింది. ఈసారి వ్యాధి సంక్రమణం, తీవ్రత ఎక్కువగా ఉంది. ఈనాడు దేశంలో చాలా ప్రాంతాలు దీనిని ఎదుర్కొంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు దీని బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొన్ని వందల కుటుంబాలు తమ వారిని పోగొట్టుకున్నాయి. ఈ విపత్తు వలన నష్టపోయిన వారందరికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన సంతపాన్ని తెలియజేస్తోంది. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సమాజంలో శక్తి అపారంగా ఉంది. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనడంలో మన సత్తా ప్రపంచానికి ఇదివరకే తెలిసింది. స్వీయ...

సౌదీ అరేబియాలో పిల్లలకు రామాయణ, మహాభారతం

సౌదీ అరేబియా ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం, అక్క‌డి పిల్లలకు రామాయణ, మహాభారతం ను పాఠ‌శాల సిలబస్ లో ప్రవేశ పెట్టారు. తమ దేశంలోని భావి తరాల వారికి తమ చరిత్ర తో పాటు ఇతర దేశాల చరిత్ర, సంస్కృతి లను అద్యయనం చేయడం వలన తమ జ్ఞాన పరిధి అభివృద్ది పెరగాలి అనే ఉద్దేశ్యం తో ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రవేశ పెట్టిన నూతన్ విద్యా విధానం , విజన్ 2030, సౌదీ అరేబియా లోని...