Seva activities by RSS and other dharmic organizations

Sevabharathi Telangana unit has released helpline number to reach out to pepople who are need of covid related issues https://twitter.com/sevabharathitg/status/1385293183387537411 In Gujarat, Shri Swaminarayan Temple has started a 300-bed #COVID19 facility. https://twitter.com/VHPDandeshwar/status/1384394666049609728 New Quarantine centre started by #RSS in Bhopal https://twitter.com/RatanSharda55/status/1385262346503823363 A Covid care centre was opened at Baya Karve Hostel at Maharshi Karve Stree Shikshan Samstha in Karvenagar in coordination with Pune Muni. Corp....

రంజాన్ ప్రార్ధనల్లో కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌మ‌న్నందుకు పోలీసుల‌పై దాడి

రంజాన్ ప్రార్థ‌న‌ల్లో భాగంగా కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా మసీదుల్లో భౌతిక దూరం పాటించాల‌ని సూచించినందుకు పోలీసుల‌పై కొంత‌మంది‌ ముస్లింలు దాడి చేసిన ఘ‌ట‌న మంగ‌ళ‌వారం గుజ‌రాత్‌లోని క‌ప‌ద్వాంజ్‌లో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే గుజ‌రాత్‌లోని కపద్వాంజ్‌లోని అలీ మసీదులో ప్రార్థ‌న‌లకు వ‌చ్చిన ముస్లింలు భౌతిక దూరం పాటించడం లేదని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు పోలీసులు మ‌సీదు ప్రాంతాల్లో త‌నిఖీ చేసి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం సూచించిన నిబంధ‌న‌ల ప్ర‌కారం భౌతిక దూరం పాటించాల‌ని వారికి సూచించారు. దీంతో అగ్ర‌హావేశాలకు గురైన‌‌...

భార‌త్‌కు మ‌రో నాలుగు రాఫేల్ విమానాలు

ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫేల్ యుద్ధ విమానాలు గురువారం భారత్ కు రానున్నాయి. భారత వైమానిక దళ చీప్ మార్షల్ ఆర్.కె. ఎస్. బదౌరియా ఫ్రాన్స్‌లోని మెరిగాక్ వైమానిక శిక్షణ కేంద్రం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఐదురోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ఆయన.. సకాలంలో రఫేల్ విమానాలను భారత్‌కు అప్పగిస్తున్నందుకు అక్కడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 4రాఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి 8000 కి.మీ ప్ర‌యాణించి నేరుగా భార‌త్ కు చేరుకోనున్నాయి. నాలుగు యుద్ధ విమానాల రాకతో...

అజిత్ దోవల్ సంతకం ఫోర్జరీ.. నకిలీ లేఖ వైరల్ చేసిన ప్రశాంత్ భూషణ్

మావోయిస్టు సానుభూతిపరుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్  సంతకం ఫోర్జరీ చేసిన ఒక నకిలీ లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ప్రశాంత్ భూషణ్ తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక లేఖకు సంబంధించిన ఫోటో ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి  జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ రాసినట్టుగా పేర్కొన్న ఆ...

సేవాభారతి ఆధ్వ‌ర్యంలో కోవిడ్ హెల్ప్‌లైన్ సెంట‌ర్

దేశ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో కోవిడ్ సంబంధిత వైద్య సలహాల కోసం సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో హెల్ప్‌లైన్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 21 నుంచి ఉదయం 8 గం నుంచి సాయంత్రం 6గం ల వరకు ఐ.సి.ఎం.ఆర్ మార్గదర్శకాల ప్రకారం వైద్యులు వైద్య సలహాలు, సూచనలు అందిస్తారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారు ఇంటి వ‌ద్ద‌నే ఉంటూ హెల్ప్‌లైన్ నంబ‌ర్ 040 4821 3100 కు కాల్ చేసి వైద్య స‌ల‌హాలు, సూచ‌న‌లు పొంద‌వ‌చ్చు. క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌తీ...

మైసూర్ : భగవద్గీత పుస్త‌కాలున్న లైబ్రరీకి నిప్పంటిన సయ్యద్ నజీర్ అరెస్ట్

క‌ర్నాట‌క రాష్ట్రంలోని మైసూర్‌లో 3000 లకు పైగా భగవద్గీత పుస్తకాలున్న లైబ్రరీకి నిప్పంటించిన ఘటనలో పోలీసులు సయ్యద్ నజీర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మైసూరులో సయ్యద్ ఇసాక్ అనే వృద్ద ముస్లిం వ్యక్తి నిర్వ‌హిస్తున్న లైబ్రరీకి ఈ నెల 9న మంట‌లు అంటుకోవ‌డంతో అందులో ఉన్న‌ 3000 పైగా భగవద్గీత పుస్తకాలతో సహా మరికొన్ని ఇతర పుస్తకాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లైబ్రరీ ముస్లిం వ్యక్తిది కావడంతో ఇది మతపరమైన చర్చకు కూడా దారి...

RSS Jan Kalyan Samiti – Thousands of Punekars marched with Samarth Bharat

Pune. In response to the need for blood in the Corona period and the appeal made by the state government, blood donation camps are being organized in the entire Pune by the Rashtriya Swayamsevak Sangh – Jan kalyan Samiti and Samarth Bharat Abhiyan. In the last fifteen days 1,240 blood bags have been collected from a total of 26...

ప్రముఖ సాహితీవేత్త శ్రీ నరేంద్ర కోహ్లీ అస్త‌మ‌యం

ప్రముఖ రచయిత, సాహితీవేత్త‌ శ్రీ న‌రేంద్ర కోహ్లి (81) ఏప్రిల్ 17 రాత్రి స‌మ‌యంలో మ‌ర‌ణించారు. క‌రోనా పాజిటివ్ తో శుక్రవారం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న శ‌నివారం రాత్రి క‌న్నుమూశారు. 1940లో పాకిస్తాన్‌లో జన్మించిన అతని కుటుంబం దేశ‌విభజన తర్వాత బీహార్‌కు వలస వచ్చింది. పౌరాణికంగా, చారిత్ర్మాకంగా ఆయ‌న ఎన్నోగొప్ప ర‌చ‌న‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం 2017లో ఆయ‌న‌కు పద్మ‌శ్రీ అవార్డును ప్ర‌క‌టించింది. రామాయ‌ణం, మ‌హాభార‌తం వంటి పౌరాణికాల్లోని పాత్ర‌లను ఆధారంగా చేసుకుని స‌మ‌కాలీక విష‌యాల‌పై ఆయ‌న ర‌చ‌న‌లు చేశారు. మహాభారతంపై...

RSS Jankalyan Samiti Opens 450 Beds Covid Care Centre

Pune. Under the Samarth Bharat Scheme implemented by Rashtriya Swayamsevak Sangh (RSS), a Covid care centre was opened at Baya Karve hostel at Maharshi Karve Stree Shikshan Samstha in Karvenagar. The centre was opened in coordination with Pune Municipal Corporation (PMC) and Jankalyan Samiti Vivek Vyaspeeth. The centre will have 450 beds. Here, the patients who are asymptomatic, but have...

Telangana: TRS govt deliberately not acknowledging presence of Rohingyas in state

Bhagyanagar. Thanks to the political patronage given by AIMIM and TRS Government, Hyderabad has emerged as a major hub of Rohingyas in the country with more than 10,000 illegal immigrants making the city their home. After the Centre’s move to undertake a verification drive of Rohingyas living in Jammu illegally, the spotlight is on Hyderabad which has emerged as a...