Did Ambedkar Really Visit the RSS Camp ? The Evidence
--Ayush Nadimpalli There are some people who have made it their mission to divide the Hindu society and what better tool for them than to create confusion among the Scheduled castes about RSS and presenting themselves as saviours of Dalits. They know very well that it is the Rashtriya Swayamsevak Sangh ( RSS ) which is working for consolidating the...
లాక్డౌన్లో మతమార్పిళ్లకు ఎగబడ్డ క్రైస్తవ మిషనరీలు..
25ఏండ్లలో చేసిన దానికంటే లాక్డౌన్లో చేసింది ఎక్కువే.. అన్ఫోల్డిండ్ మిషనరీ సీఈవో డేవిడ్ వెల్లడి కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల సామాన్యులు, పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఒక వైపు వైరస్, మరో వైపు ఉపాధి లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఇదే అదునుగా భావించిన కొన్ని క్రైస్తవ మిషనరీలు కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ను ఉపయోగించుకుని మతమార్పిళ్లకు ఎగబడ్డాయి. ఏకంగా లక్షమందికి పైగా మతం మార్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇది...
In 1989-90 the Kashmiri Hindus were displaced for the seventh time and this will prove to be the last one- Sri Dattatrey Hosbale
Jammu. This year the Navratri or Hindu New Year of Chaitra month, known as Navareh in Kashmiri language is special for displaced Kashmiri Hindu society. For the first time, after three decades of displacement, the Kashmiri Hindu Displaced Society celebrated Navareh Utsav as a day of sacrifice and dedication, resolve and valor. The festival organised by Sanjivani Sharda Center,...
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం : ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణమూర్తి
డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణమూర్తి గారు అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరినగర్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ దక్షిణమూర్తి గారు మాట్లాడుతూ ప్రంపచానికే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి దేశ సంక్షేమం కోసం, దేశ వైభవం కోసం తన జీవితాన్నే దారపోసిన...
చరిత్రలో అత్యంత విషాద దినం.. జలియన్ వాలా బాగ్ ఉదంతం
1919 ఏప్రిల్ 13వ తేదీ అది.. సిక్కుల పవిత్ర దినం వైశాఖి సందర్భంగా పంజాబ్ అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ లో వేలాది మంది సమావేశమయ్యారు.. బ్రిటిష్ పాలన దమననీతిని ఎండగడుతూ వక్తలు ప్రసంగిస్తున్నారు.. ఇంతలో జనరల్ డయ్యర్ 90 మంది సైనికులతో మైదానంలోని వచ్చాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు ప్రారంభించారు. అక్కడి జనం తప్పించుకోడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆ ఘోర ఘటనలో దాదాపు వేయి మంది మరణించారు. బ్రిటిష్ వారు మాత్రం అధికారికంగా 379 మంది మాత్రమే...
బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి తరిమికొట్టాలి : వి.హెచ్.పి డిమాండ్
బీహార్లోని కిషన్గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అశ్విని కుమార్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన ఇస్లామిక్ జిహాదీలను కఠినంగా శిక్షించాలని అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను భారతదేశం నుంచి తరిమికొట్టాలని వి.హెచ్.పి డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని పంతపారా గ్రామంలో మహమ్మద్ ఇజ్రాయెల్ నేతృత్వంలోని ఒక ముఠా బీహార్ పోలీసు అధికారి అశ్వని కుమార్ను శనివారం ఉదయం హత్య చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ వి.హెచ్.పి జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే మాట్లాడుతూ జిహాదీల...
తెలంగాణ: మతమార్పిళ్లకు పాల్పడుతున్నపాస్టర్ పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
అమాయకుల కష్టాలను ఆసరాగా చేసుకుని బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఒక పాస్టర్ను స్థానిక హిందువులు, వి.హెచ్.పి నాయకులు అడ్డుకున్న ఘటన హైదరాబాద్లోని వనస్థలిపురంలో జరిగింది. వి.హెచ్.పి నాయకులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన పాస్టర్ రవికుమార్ ప్రతీ ఆదివారం హైదరాబాద్కు వచ్చి డబ్బుల ఆశ చూపిస్తూ, కుటుంబాల్లో ఉన్న సమస్యలను ఆసరాగా తీసుకుని వాటిని పరిష్కారిస్తారని నమ్మబలికి మతమార్పిళ్లకు పాల్పడుతున్నట్టు స్థానిక హిందువులు గుర్తించారు. వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలకు చెందిన ఇద్దరు హిందూ విద్యార్థినులను మతం మారాలని బలవంతం...
నిత్య ప్రేరణా జ్యోతి స్వర్గీయ పులుసు గోపి రెడ్డి
ప్రముఖ రచయిత, మేథావి, సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త స్వర్గీయ పులుసు గోపిరెడ్డి నిత్య సాధకుడని, నిరంతర పరిశ్రమ, ప్రతిభ ద్వారా తాను సాధించిన శక్తిని సంపూర్ణంగా సంఘ కార్యానికి సమర్పించిన నిత్య ప్రేరకుడని స్వర్గీయ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభలో వక్తలు కొనియాడారు. ఏప్రిల్ 1న పరమపదించిన శ్రీ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభ విజయవాడలోని హైందవి భవనంలో ఈ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్ విభాగ్ కార్యవాహ శ్రీ రామారావు మాట్లాడుతూ శ్రీ పులుసు గోపిరెడ్డి అనేకమంది కార్యకర్తల్ని...
హిందూత్వంపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న ఆక్స్ఫర్డ్ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలి
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిందూత్వంపై ద్వేషాన్నివెల్లగక్కుతూ, సోషల్ మీడియాలో హిందుత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని బ్రిటన్లోని హిందూ సంస్థలు, సంఘాల ప్రతినిధిలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను కోరారు. ఈ మేరకు హిందూ కౌన్సిల్ ఆఫ్ యుకె, హిందూ ఫోరం ఆఫ్ యూరప్, అక్షయ్ పాత్ర ఫౌండేషన్ (యుకె), గ్లోబల్ కాశ్మీరీ పండిట్ డయాస్పోరా (యుకె), శ్రీ స్వామినారాయణ టెంపుల్ కార్డిఫ్ వంటి అనేక ఆలయ ట్రస్టులలో భారత సంతతికి చెందిన 119 మంది కలిసి బ్రిటన్...
51 దేవాలయాలపై రాష్ట్ర నియంత్రణను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయం
ఉత్తరాఖండ్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న 51 హిందూ దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ నుంచి తొలగిస్తూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థా సింగ్ రావత్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం హరిద్వార్లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) జాతీయ స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు తీర్మానాలపై చర్చించారు. ‘రామ్ సేతు’ ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేయాలని సభ్యులు తీర్మానం చేశారు. మతమార్పిడి వ్యతిరేక చట్టాలను ప్రతీ రాష్ట్రంలో తీసుకువచ్చేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు...


















