ఢిల్లీలో రోహింగ్యాలున్న ప్ర‌భుత‌్వ‌ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోనున్న యూపీ ప్ర‌భుత్వం

ఢిల్లీలోని కలిండి కుంజ్ ప్రాంతంలోని రోహింగ్యాలు ఉంటున్న ప్ర‌భుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవ‌డానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అధికారుల నుంచి అనుమ‌తి పొందిన‌ త‌ర్వాత నీటి పారుద‌ల శాఖ పోలీసు స‌హాకారంతో క‌లిసి రోహింగ్యాల నుంచి ప్ర‌భుత్వ‌ భూమిని స్వాధీనం చేసుకోకున్నారు. వారం రోజుల్లో ఈ ప్ర‌క్రియ పూర్త‌కానుంది. 2018లో జకాత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తాత్క‌లిక శిబిరంలో రోహింగ్యాలు ఉన్నారు. ఆ స‌యంలో అక్క‌డ భారీ అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాత్క‌లికంగా ఉండ‌టానికి రోహింగ్యాల‌ను కొంత భూమిని ఇచ్చింది. స్థానిక...

గురుకులాల్లో స్వేరోల కార్యకలాపాలపై దర్యాప్తుకు ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లో స్వేరోల కార్యకలాపాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ అధ్యక్షులు ప్రియాంక్ కానుంగో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో స్వేరోల పేరిట ప్రయివేట్ వ్యక్తుల పెత్తనంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన ‘స్వేరోస్’ అనే ప్రయివేట్ సంస్థ...

RSS aims to reach village clusters – Sri Kacham Ramesh

In the next three years, it is planned to reach all village clusters in every mandal in Telangana along with restoring the same number of shakhas running during pre Covid period. In addition to the regular activities of the Sangh, the focus will be on inculcating family values, awareness about environmental issues and promoting social harmony, according to Sri Kacham...

తదుపరి లక్ష్యం ఉపమండలం వరకు శాఖల విస్తరణ – ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేశ్

 ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాలు బెంగళూరులో ఈ నెల 19,20 లలో జరిగాయి. వీటిలో గత సంవత్సరపు కార్యక్రమాల సమీక్షతోపాటు వచ్చే సంవత్సరపు ప్రణాళిక గురించి చర్చించారు. ఈ సమావేశాల విశేషాలను వివరించేందుకు గురువారం రోజున‌ (మార్చి 25, 2021) ఆర్.ఎస్.ఎస్ కార్యాలయం కేశవ నిలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న ఆర్.ఎస్.ఎస్ తెలంగాణా ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేశ్ ప్రతినిధిసభ సమావేశాల గురించి వివరించారు. ప్రతినిధిసభ సమావేశాల్లో రెండు తీర్మానాలు ఆమోదించారని ఆయన తెలిపారు. అయోధ్య రామజన్మభూమిలో...

Swayamsevaks rushed to help injured in gallery collapse at Junior Kabaddi Tournaments at Suryapeta

Telangana: In a major mishap, the spectator gallery at the Kabaddi stadium in Suryapet collapsed, taking hundreds of spectators down while a national tournament was on. The incident happened on March 22 during the inauguration of the National Junior Kabaddi Championship. Hundreds of spectators were injured and police and paramedical staff rushed those severely injured to the local Area hospital. When...

క‌బడ్డీ స్టేడియంలో ప్ర‌మాదం.. స‌హ‌య‌క చ‌ర్య‌ల్లో స్వ‌యంసేవ‌కులు

తెలంగాణ: సూర్యాపేట జిల్లా వేదికగా మార్చి 22న జ‌రిగిన జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీల ప్రారంభ వేడుక‌ల్లో ప్ర‌మాదం జ‌రిగింది. ప్రేక్ష‌కులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాల‌రీ ఒక్క సారిగా కుప్ప‌కూడంతో వంద‌ల మంది గాయాల పాల‌య్యారు. తీవ్ర గాయాల‌తో బాధ‌ప‌డుతున్నవారిని పోలీసులు, వైద్య సిబ్బంది క‌లిసి స్థానిక ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌ స్వ‌యంసేవ‌కులు వెంట‌నే స్పందించి ఆస్ప‌త్రికి చేరుకున్నారు. ఆస్ప‌త్రి ద‌గ్గ‌ర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ట్రాఫిక్‌ నియంత్రణలో స్వ‌యంసేవ‌కులు కృషి చేశారు....

Indian chapter of Khilafat movement resulted in division of Bharat

“Understanding and analysis of Indian Muslims’ active role in pre-Independence Khilafat movement in the 1920s should be subject matter for discussion among common people, to know and expose today’s nefarious designs of separate Muslim identity politics and its promoters”, said Sri Kalyana Chakravarati, a member of Samachara Bharati, at the book launch of “Khilafat : Muslim Verpatuvadam – Desha...

జ‌మ్మూకాశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదుల హ‌తం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు త‌ల‌దాచుకున్న‌ట్టు అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని త‌మ అధీనంలోకి తీసుకుని త‌నిఖీలు చేప‌ట్టారు. భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. తొలుత భద్రతాదళాలపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో మన జవాన్లు ధీటుగా జవాబిచ్చారు. కాగా,...

పాకిస్తాన్: ఇస్లాం మ‌త మార్పిళ్ల‌ను బ‌హిర్గ‌తం చేసిన హిందూ జ‌ర్న‌లిస్టు దారుణ హ‌త్య‌

పాకిస్తాన్‌లో మ‌రో దారుణం జ‌రిగింది. ఒక టీవీ చానెల్‌‌లో ప‌నిచేస్తున్నజ‌ర్న‌లిస్టును కొంత మంది ఇస్లాం మ‌తోన్మాదులు అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని సింధు ప్రాంతంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే అజ‌య్ లాల్వానీ(31) ఒక టీవీ చానెల్‌, ఒక ఉర్దూ వార్త ప‌త్రిక‌లో‌ జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేస్తున్నాడు. ఇస్లాం మ‌తోన్మాదులు చేస్తున్న అన్యాయాల‌ను, అక్ర‌మాల‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అజ‌య్ లాల్వానీ గ‌త కొంత కాలంగా ప‌ని చేస్తున్నాడు. అయితే ఇటీవ‌ల పాకిస్థాన్ లో 117 మంది హిందూ బాలిక‌ల‌ను అప‌హ‌రించి...

సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో “ర‌న్ ఫ‌ర్ గ‌ర్ల్ చైల్డ్”

సేవాభార‌తి తెలంగాణ ఆధ్వ‌ర్యంలో బాలిక‌ల సాధిక‌ర‌త కోసం కృషి చేస్తున్న కిషోర వికాస యోజ‌న కార్య‌క్ర‌మంపై ర‌న్ ఫ‌ర్ గ‌ర్ల్ చైల్డ్ పేరుతో ఆదివారం హైదారబాద్‌లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో 5K, 10K, 21K ర‌న్‌ను నిర్వ‌హించారు. హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ల‌క్ష్మ‌ణ‌, అపోలో ఆస్పత్రి సీఈవో సుబ్రహ్మణ్యం, ఇత‌ర ప్ర‌ముఖులు జెండా ఊపి ర‌న్ ను ప్రారంభించారు. 5, 10, 21 కిలోమీటర్ల, మేర మూడు విభాగాల్లో కొనసాగిన ఈ రన్ లో అనేక మంది యువ‌తీ యువ‌కులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు,...