సమాచార భారతి ఆధ్వర్యంలో ‘ఖిలాఫత్’ పుస్తక ఆవిష్కరణ
ఖిలాఫత్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్ గౌలిపురాలోని మాధవ నిలయం జరిగింది. డాక్టర్ శ్రీ రంగ గోద్బోలే గారు "ఖిలాఫత్" పేరిట మరాఠీలో రచించిన ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్ ట్రస్ట్ తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు దీనికి ముందుమాట రాశారు. కార్యక్రమంలో చార్మినార్ జిల్లా సంఘచాలక్ శ్రీ కొత్తకోటి పృత్విరాజు గారు, పత్తర్ గట్టి, మైలార్ దేవ్ పల్లి నగర సంఘచాలకులతో పాటు సుమారు 50 మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు. విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ...
“Sangh and Swayamsevaks to work towards inculcating Family Values, Environmental issues and Social Harmony” – RSS Sarkaryavah Dattatreya Hosabale
Bengaluru. Addressing a press conference today at Jan Seva Vidya kendra in Bengaluru, RSS Sarkaryavah Dattatreya Hosabale said that the organisation will work towards inculcating Family Values, Environmental issues and Social Harmony in the next 3 years. He was speaking at the press conference on the concluding day of the 2-day ABPS meet. Beginning the press conference, Akhil Bharatiya Prachar...
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు: తీర్మానం-2
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 - బెంగళూరు (యుగాబ్ది 5122, 19-20 మార్చి, 2021) తీర్మానం-2 కోవిడ్ 19 మహమ్మారికి వ్యతిరేకంగా ఒకటిగా నిలచిన భారత్ ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన సామూహిక, సమీకృత ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సమాజంలోని అన్నివర్గాలవారూ నిర్వర్తించిన పాత్రను హృదయపూర్వకంగా అభినందిస్తున్నది. మహమ్మారి క్రమంగా వ్యాపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిపాలనా యంత్రాంగం కార్యరంగంలోకి దిగాయి....
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు: తీర్మానం-1
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 - బెంగళూరు (యుగాబ్ది 5122, 19-20 మార్చ్, 2021) తీర్మానం-1 శ్రీ రామజన్మభూమిలో మందిర నిర్మాణం భారత అంతర్నిహిత శక్తి సాక్షాత్కారం శ్రీ రామజన్మభూమిపై సర్వోచ్ఛ న్యాయస్థానపు ఏకగ్రీవ తీర్పు, మందిర నిర్మాణం కోసం `శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జరిగిన భూమిపూజ, నిధిసమర్పణ ఉద్యమం వంటివి భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయంగా నిలవడమేకాక తరతరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ భారత్ అంతర్నిహిత శక్తిని మరింత బలపరచడమేకాక ఇవి ఆధ్యాత్మిక...
Bharat stands as ‘One’ against Covid -19 Pandemic
RashtriyaSwayamsevakSangh Akhil Bharatiya PratinidhiSabha, Bengaluru Yugabda 5122 -19-20March,2021 ABPS Resolution 2 : The ABPS of RSS wishes to recognize and put on record the exemplary,collective and comprehensive response of Bharatiya society to the global pandemic Covid-19 and heartily appreciates the role played by every section of the society in containing the ill effects of the pandemic. As the news of the pandemic and its...
Construction of Mandir at Shri Rama Janmbhoomi Manifestation of the innate strength of Bharat
RashtriyaSwayamsevakSangh Akhil Bharatiya PratinidhiSabha, Bengaluru Yugabda 5122 -19-20March,2021 ABPS Resolution 1 : The unanimous verdict on Shri RamJanmbhoomiby the honorable Supreme Court followed by the formation of a public trust “Shri RamJanmbhoomiTeerth Kshetra” for the construction of the Shri Ram mandir, the sacred ritual for commencing the grand mandir construction, and the NidhiSamarpan campaign have become a golden page in the history of...
కోవిడ్ 19 మహమ్మారికి వ్యతిరేకంగా ఒకటిగా నిలచిన భారత్
తీర్మానం -2: ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన సామూహిక, సమీకృత ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ నిర్వర్తించిన పాత్రను హృదయపూర్వకంగా అభినందిస్తున్నది. మహమ్మారి గురించిన వార్తలు క్రమంగా వ్యాపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిపాలనా యంత్రాంగం రంగంలోకి దిగాయి. వ్యాధి లక్షణాలు, దాని నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి దేశ...
శ్రీ రామజన్మభూమిలో మందిర నిర్మాణం భారత అంతర్నిహిత శక్తి సాక్షాత్కారం
తీర్మానం -1: శ్రీ రామజన్మభూమిపై సర్వోచ్ఛ న్యాయస్థానపు ఏకగ్రీవ తీర్పు, మందిర నిర్మాణం కోసం `శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఏర్పాటు, నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జరిగిన భూమిపూజ, నిధిసమర్పణ ఉద్యమం వంటివి భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణ అధ్యాయంగా నిలవడమేకాక తరతరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ భారత్ అంతర్నిహిత శక్తిని మరింత బలపరచడమేకాక ఇవి ఆధ్యాత్మిక జాగృతి, జాతీయ సమైక్యత, సద్భావన, నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తాయని అఖిల భారతీయప్రతినిధి సభ భావిస్తున్నది. భాద్రపద కృష్ణ ద్వితీయ, యుగాద్బ 5122(2020 ఆగస్ట్ 5)...
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దత్తాత్రేయ హొసబలే
బెంగళూరులో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల్ భారతీయ ప్రతినిధిసభ (ఎబిపిఎస్) 2021 లో, శ్రీ దత్తాత్రేయ హోసబాలే ఆర్ఎస్ఎస్ కొత్త సర్కార్యవాహ గా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్కు చెందిన సహా సర్ కార్యవాహ బాధ్యతలు నిర్వర్తించారు. దత్తాత్రేయ హోసబాలే (ఆర్.ఎస్.ఎస్లో దత్తాజీ గా చిరపరిచితులు) స్వగ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సోరబా తాలూకాకు చెందిన హోసాబలే. ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తల కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1968 లో ఆర్ఎస్ఎస్లో, తరువాత 1972 లో ఎ.బి.వి.పి అనే విద్యార్థి సంస్థలో చేరారు....
Dattatreya Hosabale is elected as the new Sarkaryavah of RSS
In the ongoing ABPS in Bengaluru, Sri Dattatreya Hosabale is elected as the new Sarkaryavah of RSS. He was holding the responsibility of Sah Sarkaryavah of RSS till now. Dattatreya Hosabale (popularly known as Datta ji in RSS) is from a small village Hosabale of Soraba Taluk in Shivamogga district of Karnataka. Hailing from a family of RSS activists, He...

















