‘Singh’ and Sangh: Strengthening Symbiotic Relations
--Sardar Gurcharan Singh Gill The Sangh in the spirit of unity and brotherhood acknowledges Sikhs as a significant and organic part of the broader Hindu society. Many efforts have been made to strengthen this spirit Sikhism is a movement of social, religious and national consciousness. When Babur attacked small town of Aemnabad (Saidpur), then Shri Guru Nanak Devji called it an...
శ్రీ పులుసు గోపిరెడ్డి అస్తమయం
తెలుగు రాష్ట్రాల్లో తొలితరం స్వయంసేవకులలో పులుసు గోపిరెడ్డి గారు ఒకరు. సంఘ వ్యాప్తి కోసం ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో పాటు ఓరుగల్లుకు తరలివెళ్లి నిరంతరం సంఘం(ఆర్.ఎస్.ఎస్) కోసం కృషి చేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన వారు పులుసు గోపిరెడ్డి (86) ఇక లేరు. వృద్ధాప్యంతో ఆయన ఈ బుధవారం (మార్చి 31,2021) రోజున మృతి చెందారు. దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఇంటికే పరిమితమైన పులుసు గోపిరెడ్డి గారు అన్ని విషయాలలో, తాజా పరిణామాలపై అవగాహన కలిగి ఉండే వారు. తన...
Nature of Our Nation
Chennai. As we are approaching 75th year of independence it is right time to revisit the idea about the nation; we need to relook based on our identity and history, said Sunil Ambekar Ji, RSS Akhil Bharatiya Prachar Pramukh. Nature of Our Nation Hindu civilization has a world outlook. RSS way of thinking is no different from this Hindu thought. Our...
జై భవానీ ..వీర శివాజీ
ఆయన దైవాంశ సంభూతుడు. సాక్షాత్తు పరమశివుని అంశతో జన్మించినవాడు. మూడువందల సంవత్సరాలుగా అటువంటి పాలకుడు జన్మించలేదు. మ్లేచ్ఛుల కబంధ హస్తాల నుండి హిందూ ధర్మాన్ని కాపాడినవాడు అంటూ స్వామీ వివేకానంద ప్రస్తుతించిన ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి జయంతి ఫాల్గుణ మాస కృష్ణపక్ష తదియ. https://youtu.be/gcAWH0EZj-k
జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్వ కార్యలయాలపై ఎగరనున్నతివర్ణ పతాకం
జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్యలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రభుత్వ కార్యలయాలపై జాతీయ జెండాను ఎగురవేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. గత గురువారం డివిజనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా...
ఉత్తరప్రదేశ్: బులాన్షహర్ ఆలయం సమీపంలో పూజారి దారుణ హత్య
ఉత్తర ప్రదేశ్లో మరో పూజారి హత్యకు గురయ్యాడు. బులంద్షహర్లోని ఒక ఆలయానికి సమీపంలో ఉన్న పొలంలో ఆలయ పూజారి సోమవారం ఉదయం హిందూ పూజారి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే అశోక్ కుమార్ (50) అనే పూజారి సాలెంపూర్ లోని కైలావన్ గ్రామం నుండి వారం రోజుల క్రితం ఆలయంలో పనికి వచ్చారు. సోమవారం ఉదయం షికార్పూర్లోని ఆంచ్రూ కాలా గ్రామంలోని ప్రసిద్ధ ధక్వాలే ఆలయానికి సమీపంలో ఉన్న పొలంలో పూజారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సిఐ బిజేంద్ర రాస్తోగి, పోలీసు...
విలువలు , విషయ అధ్యయనం, విశ్వసనీయత కలిగిన వాటికి మాత్రమే సోషల్ మీడియా లో ఆదరణ
"సమాజంలో 80వ దశకంలో దినపత్రికలు, 90వ దశకంలో ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తే ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలే సామాజిక మార్పునకు దోహదం చేస్తున్నాయని, ఇందులో ప్రధానంగా విలువల ఆధారంగా, విషయ అధ్యయనం, విశ్వసనీయత కలిగిన వాటికి మాత్రమే నిరంతరం పత్రిక రంగంలో కొనసాగే అవకాశం ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ భారత్ టుడే ఇన్ పుట్ ఎడిటర్ శ్రీ వాసుదేవన్ గారు అన్నారు. సమాచార భారతి ఆద్వర్యంలో ఆదివారం (28,మార్చి) హైదరాబాద్ లో 'సోషల్ మీడియా సంగమం 2021' అనే...
Long-term goals and sustained work build credibility of Social Media Platforms – Sri Vasudevan
Samachara Bharati organized the third edition of Social Media Sangamam on 28thMarch 2021 at PNM School, Kukatpally in Hyderabad. The conclave comes after a long Covid break and focused more on SM content producers and developers, who are running portals, websites and channels, as well as youtubers. This year’s Social Media Sangamam witnessed many stalwarts from various sections of...
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్ చేస్తున్న సేవలు మరువలేనివి : ఐ.రా.స
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్ చేస్తున్న సేవలు మరువలేనివని ఐరాస అభినందించింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల కోసం 2 లక్షల కరోనా నిరోధక టీకాలను బహుమతిగా ఇచ్చిన భారత్కు ఐరాస ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రపంచానికి భారత్ చేస్తున్న సేవలు మరువలేనివి ఐరాస అని కొనియాడింది. బారత్ చేసిన ఈ సాయం శాంతి పరిరక్షకులు సురక్షితంగా ఉండేందుకు దోహదపడుతుందని ఐరాస సెక్రెటరీ జనరల్ అంటోవియా గుబెర్రన్ తెలిపారు. భారత్ పంపిన 2 లక్షల వ్యాక్సిన్లు శనివారం ముంబై నుంచి...
Jammu Kashmir – Supreme Court refuses to hear UN Special Rapporteur on Deportation of illegally staying Rohingyas
New Delhi. As the union territory of Jammu & Kashmir readies to deport illegally staying Rohingyas in Jammu to Myanmar, a petition against the move was filed in the Supreme Court. On Thursday, the SC began hearing of a petition seeking stopping the deportation of over 150 Rohingya refugees in Jammu and Kashmir. The petition is being heard by...


















