ఖగోళ విజ్ఞానమయం రామాయణం

ఆదికవి, రామాయణ కావ్యాన్ని మనకందించిన మహర్షి వాల్మీకి గొప్ప ఖగోళవేత్త అని చాలమందికి తెలియదు. ఆయనకు ఖగోళవిజ్ఞానంపై ఉన్న పట్టు రామాయణ కావ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రామాయణంలో పేర్కొన్న ఖగోళ విషయాలు, సందర్భాలు నూటికి నూరుపాళ్లు సరైనవని ఆధునిక శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ల ద్వారా తేల్చారు. రామాయణం గురించి 13 సంవత్సరాలు పరిశోధన చేసిన వైజ్ఞానిక శోధ్ సంస్థాన్ మాజీ అధ్యక్షురాలు సరోజ్ బాలా `రామయణ్ కీ కహానీ, విజ్ఞాన్ కీ జుబానీ’(రామాయణం ఒక వైజ్ఞానిక గాధ) అనే పుస్తకం...

Sangh For Global Well Being and Peace…

Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. ........1/18         Global aim of Bharatvarsh is welfare of the whole world.  Only a strong and powerful India in its prime glory is guarantee of global welfare . It is only the sprituality based eternal culture (Snatan Sanskriti) which not only offers a strong base for Indians but also...

పుల్వామాలో దాడి చేయించింది మేమే – పాకిస్తాన్ మంత్రి

జ‌మ్ము కాశ్మీర్‌లో పుల్వామా దాడిని  తామే చేయించిన‌ట్టు పాకిస్తాన్ సైన్సు అండ్ టెక్నాల‌జీ మంత్రి ఫ‌వాద్ చౌద‌రి స్వయంగా పాకిస్థాన్ పార్లమెంట్ లో  వెల్ల‌డించారు. గురువారం పార్లమెంట్ సమావేశాల్లో  ఫ‌వాద్ మాట్లాడుతూ " భార‌త్‌ను వారి గ‌డ్డ‌పైనే దెబ్బ‌కొట్టాం.. పుల్వామాలో మ‌నం విజ‌యం సాధించాం, ఇది ప్ర‌దాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంతో సాధించిన ఐ విజయంలో  మ‌న‌మంతా భాగ‌స్వాములం" అని అన్నారు. అయితే అంత‌కు ముందు రోజు అసెంబ్లీలో పాకిస్తాన్ విప‌క్ష నేత అయాజ్ సాదిక్ మాట్లాడుతూ "భార‌త వైమానిక ద‌ళ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్థ‌మాన్‌ను  పాకిస్తాన్‌ బందించినప్పుడు జ‌రిగిన...

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్షేత్ర సమావేశాలు నేటి నుండి ప్రారంభం 

File Image

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,  తెలంగాణ ప్రాంతం పత్రికా ప్రకటన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతి సంవత్సరం 3 జాతీయ స్థాయి సమావేశాలను జరుపుతుంది. మార్చిలో అఖిల భారతీయ ప్రతినిధి సభ, జులైలో ప్రాంత ప్రచారక్ ల బైఠక్ లు (సమావేశాలు), దీపావళికి ముందు అఖిల భారతీయ కార్యకారీ మండలి (ABKM) సమావేశాలు ఉంటాయి. ఈ కార్యకారీ మండలి సమావేశాల్లో ప్రాంత సంఘచాలక్ లు (రాష్ట్ర అధ్యక్షులు), ప్రాంత కార్యవాహలు (రాష్ట్ర కార్యదర్శులు), ప్రాంత ప్రచారక్ (రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు) లతో కూడిన కార్యనిర్వహణ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. అయితే...

బీఎంఎస్‌ కార్యకర్తలపై టీఎంసీ గుండాల దాడి అమానుషం

దాడిని ఖండించిన బీఎంఎస్‌ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌ పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మెడినిపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఎంఎస్‌ కార్యకర్తలపై టీఎంసీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బిన‌య్ కుమార్‌ సిన్హా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బీఎంఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. బీఎంఎస్‌ 19 వ త్రైమాసిక సమావేశంలో ఆమోదించిన తీర్మాణం ప్రకారం......

జ‌మ్ముకాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో ఎవ‌రైనా భూముల కొన‌వ‌చ్చు

        జ‌మ్ము కాశ్మీర్ అభివృద్ధిలో మ‌రో అడుగు ముందుకు ప‌డింది. జమ్ముకాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భూమిని ఎవరైనా కొనుగోలు చేయ‌డానికి మార్గం సుగ‌మం చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం గెజిట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. జమ్ముకాశ్మీర్‌ అభివృద్ధి చట్టం, సెక్షన్‌ 17లోని ‘రాష్ట్రంలోని శాశ్వత నివాసి’ అనే పదాలను తొలగించి స్థానికేతరులు భూములు కొనుగోలు చేయకూడదనే కీలక నిబంధనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణలు తక్షణమే అమల్లోకి వస్తాయని వివరించింది. వ్యవసాయ భూమిని సాగు చేసే...

ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం జీవో నెంబర్ 341 పేరిట ఎస్సీలకు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా అందుతున్న వెసులుబాట్లను ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిని వారికి కూడా అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎస్సీలకు అందాల్సిన వెసులుబాట్లను 'శాసనబద్ధమైనవి'గా, ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వారికి ఇస్తున్న వెసులుబాట్లను  'శాసనేతరమైనవి'గా ఆ జీవోలో అప్పటి...

శ్రీ విజయదశమి ఉత్సవం సంద‌ర్భంగా ప.పూ సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ ఉపన్యాసం

 (హిందీ మూలానికి తెలుగు అనువాదం) ఈసారి విజయదశమి ఉత్సవం పరిమితమైన సంఖ్యతో మాత్రమే జరుపుకుంటున్నామని మీ అందరికీ తెలుసు. దానికి కారణం కూడా మీకు తెలుసు. కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు సామూహిక కార్యక్రమాలను సాధ్యమైనంత తగ్గించుకోవడం జరుగుతోంది. మార్చ్ నుంచి ప్రపంచమంతా కరోనా సంక్షోభంలోనే చిక్కుకోవడం వల్ల అభివృద్ధి గురించిన ఆలోచన వెనుకబడింది. గత విజయదశమి తరువాత అనేక చెప్పుకోదగిన పరిణామాలు జరిగాయి. 2019 విజయదశమికి ముందే పార్లమెంట్ చర్చ, ఆమోదంతో 370వ అధికరణ రద్దు జరిగింది. 2019 నవంబర్, 9న దీపావళికి ముందు...

विजयादशमी उत्सव के अवसर पर प. पू. सरसंघचालक जी का उद्बोधन

आज के इस विजयादशमी उत्सव के प्रसंग पर हम सब देख रहे हैं कि उत्सव संख्या की दृष्टि से कम मात्रा में मनाया जा रहा है। कारण भी हम सबको पता है। कोरोना वायरस के चलते सभी सार्वजनिक क्रियाकलापों पर बंधन है। गत मार्च महीने से देश दुनियाँ में घटने वाली सभी घटनाओं को कोरोना महामारी के प्रभाव की चर्चा...

విజయదశమి ఉత్సవం -వైశిష్ట్యం

సరస్వతీ పూజ విజయదశమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తే, మన ఆత్మ వ్యక్తీకరించిన భావం అవ్యక్తంగా మారి సుస్థిరత ఏర్పడుతుంది. (భారతీయ సంస్కృతి కోశము,  సంపుటం 4, పేజి 319, 320) శ్రీరాముడు విజయదశమిన రావణుడిని సంహరించి విజేతగా నిలిచిన రోజుగా పరిగణిస్తారు. దసరా పండుగ విజయానికి సాహసానికి ప్రతీక, రాజులకు ఇతరులకు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పబడింది. అజ్ఞ్యాత వాసానికి ముందు అర్జునుడు తన ఆయుధాలను శమీ వృక్షంలో దాచి ఉంచాడు. విరాటరాజు గోవులను కౌరవులు మళ్లిస్తుండగా అర్జునడు ఆయుధాలను తీసుకుని...