Address by Param Poojaniya Sarsanghchalak Dr. Shri Mohan ji Bhagwat on the occasion of Sri Vijayadashami Utsav 2020

।।ॐ।। Rashtriya Swayamsevak Sangh 25-Oct-2020 (Address by Param Poojaniya Sarsanghchalak Dr. Shri Mohan ji Bhagwat on the occasion of Sri Vijayadashami Utsav 2020 (Sunday, October 25, 2020) We are all aware that this Vijayadashami the celebrations are restrained in terms of numbers. We are also aware of the cause. To prevent community spread of Corona virus social gatherings are restricted. Since March the...

VIDEO: విజయదశమి ఉత్సవం – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ప్రసంగం 

విజయదశమి ఉత్సవం 2020: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ప్రసంగం https://www.youtube.com/watch?v=Bl6X8WHkDlk

RSSVijayaDashami 2020 Images

RSSVijayaDashami 2020 Images

శక్తిశాలి సమాజాన్ని నిర్మించాలి

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. విజయదశమి విజయదినోత్సవం జరుపుకునే రోజు. అధర్మంపై ధర్మం, రాక్షస శక్తిపై దైవీశక్తి. చెడుపై మంచి పోరాడి విజయం పొందిన రోజు. అందుకే అది విజయానికి సంకేతమైన రోజు. ఆనాడు ఏ పని ప్రారంభించినా విజయాన్ని పొందడం ఖాయమని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆసురీ శక్తితో సంఘర్షణ చేసిన ఆదిశక్తి కేవలం తన వ్యక్తిగతమైన శక్తి సామర్థ్యాలతో మాత్రమే చేయలేదు. వివిధ దేవీదేవతలు, సజ్జనులు, రుషిమునులు తమ ధార్మిక ఆధ్యాత్మిక, శక్తి యుక్తులు ధారపోస్తే వాటిని స్వీకరించి ఆదిశక్తి ఒక...

ఎదురు కాల్పుల్లో శ్రీ‌కాకుళం జ‌వాన్ వీరమ‌ర‌ణం

దేశ ర‌క్ష‌ణ భాగంగా స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల‌తో పోరాడిన‌ శ్రీ‌కా‌‌కుళం జిల్లా వ‌జ్ర‌పుకొత్తూరుకు చెందిన అస్సాం రైఫిల్్స జ‌వాన్ బొంగు బాబురావు (28) బుధ‌వారం జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమ‌ర‌ణం పొందారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఖోన్సా స‌రిహ‌ద్దు స‌మీపంలో ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో బాబురావు మృతి చెందిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. ఆయ‌న మృత‌దేహాన్ని గురువారం ప్ర‌త్యేక విమానంలో విశాఖప‌ట్నం తీసుకువచ్చారు. అక్కడి నుంచి అక్కూపల్లి మీదుగా కాశీబుగ్గ నుండి బైక్ ర్యాలీతో ఆయ‌న‌ స్వగ్రామానికి తీసుకువచ్చారు. బాబురావు మరణంతో స్వస్థలమైన వజ్రపుకొత్తూరులో విషాద ఛాయలు...

రామమందిరం నుండి రామరాజ్యం వైపు…

పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ  మూడవ భాగం ప్ర. మన జనాభా చూస్తే అందులో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళా శక్తి భారత్ ను తిరిగి విశ్వగురువుగా నిలపడంలో ఎలాంటి పాత్ర పోషించాలని మీరనుకుంటున్నారు? జ: మహిళల సాధికారత చాలా ముఖ్యం. వారిలో కర్తవ్య భావన ఉంది. వారికి ఇతరమైన సహాయం ఏది అవసరం లేదు. మనం వారికి ఏ ద్వారాలు మూసివేశామో వాటిని తెరిస్తే చాలు. నేడు మహిళలు ఇంటిని...

అయోధ్య రామమందిరం నమూనాతో ఆకర్షిస్తున్న షాపింగ్ మాల్

బహుశా దేశంలో ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. బహుళ అంతస్తులు గల ఓ ప్రఖ్యాత షాపింగ్ మాల్ యాజమాన్యం అయోధ్య రామమందిరం నమూనాను తమ షాపింగ్ మాల్ లో ఆవిష్కరించింది.       ఢిల్లీ నగరంలోని పసిఫిక్ మాల్ యాజమాన్యం తమ మాల్ లో అయోధ్య భవ్య మందిర నమూనా ఆవిష్కరించడాన్ని ఎంతో గర్వకారణంగా భావిస్తోంది. అంతే కాకుండా ఈ నమూనా వినియోగదారులను సైతం అమితంగా ఆకర్షిస్తోంది.

రామమందిరం నుండి రామరాజ్యం వైపు…

పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ రెండవ భాగం ప్ర. మన దేశంలో 130కోట్ల మంది ఉన్నారు. వారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఇది హిందూ దేశం అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటారు? జ. చూడండి, అది సత్యం. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం వారి ఇష్టం. కానీ అది సత్యం. సత్యాన్ని అంగీకరించి నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ ఎంతకాలం సత్యాన్ని అంగీకరించకుండా ఉంటారు? సత్యానికి శక్తి ఉంటుంది. ఎవరు...

హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులకు జైలు శిక్ష

ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని టోలిచౌకి కి చెందిన షరీఫ్ మౌనిద్ధిన్, సైదాబాద్ కు చెందిన అబ్దుల్లా ఖాన్, మాదాపూర్ కి చెందిన నఫీసా ఖాన్ అలియాస్ ఫాతిమా ఖాన్ అలియాస్ అబూ జర్రర్ లకు కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నాఫిస్ ఖాన్ కు పదేళ్ల కఠిన జైలుశిక్షతో పాటు 1.03 లక్షల...

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

దేశీయ పరిజ్ఞానంతో డీఅర్డీఓ రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం  ఐఎన్ఎస్ చెన్నై నుంచి  ప్రయోగించగా అరేబియన్ సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని చేదించిందని డీఆర్డీఓ ప్రకటనలో వెల్లడించింది. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో జరిపిన ప్రయోగంలో గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది అని పేర్కొంది.  భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన ఈ మిస్సైల్ అత్యంత క్లిష్టమైన లక్ష్యాలను కూడా చేదిస్తుంది. ఓడలు, విమానాలు, జలాంతర్గాములు, భూమిపై నుండి ఈ బ్రహ్మస్ క్షిపణులను ప్రయోగించవచ్చు. ఇప్పటికే ఈ క్షిపణులను...