“ఇస్లాంలోకి మారకపోతే చంపేస్తాం”: టీవీ ఛానెల్ కి ఐసిస్ నుంచి బెదిరింపులు
సమాజాన్ని జాగృతం చేస్తూ జాతీయవాద భావనలను ముందుకు తీసుకెళ్తున్న కేరళకు చెందిన జనమ్ టీవీకి అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.ఐ.ఎస్) నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. OpIndia కధనం ప్రకారం.. "జనమ్ టీవీకి ముజాహిదీనుల సందేశం" పేరుతో ఇన్స్టాగ్రామ్ సామజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ద్వారా.. ఇస్లాం మతంలోకి మారాడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని, లేనిచో చానల్ కార్యాలయాలను నాశనం చేస్తామని, చానెల్ లో పనిచేసే ఉద్యోగులను చంపుతామని ఉగ్రవాద సంస్థ బెదిరిస్తున్నట్లుగా మలయాళంలో రాసిన పోస్టులో ఉంది. కేరళలో జాతీయవాద భావాలను ముందుకు తీసుకువెళ్తున్న జనం వార్తా ఛానెల్ ప్రస్తుతం టిఆర్పి రేటింగులో ముందంజలో...
మైనర్ కూతురిపై 3 ఏళ్లుగా సామూహిక అత్యాచారం: మదర్సా నిర్వాహకుడు అరెస్ట్
• తల్లికి తెలిసే 3 ఏళ్లుగా జరుగుతున్న దారుణం • నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు సభ్య సమాజం తలదించుకునే విధంగా దారుణానికి ఒడిగట్టాడు ఓ ఇస్లామిక్ మదర్సా నిర్వాహకుడు. మైనర్ అయిన తన సొంత కూతురిపై మరో ఆరుగురికితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న అమానవీయ ఘటన కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. కేరళలోని నీలేశ్వరంలో ఒక మదర్సాలో ఇస్లామిక్ బోధకుడిగా పనిచేస్తున్న వ్యక్తి, పదహారేళ్ల తన కూతురిపై మరో ఏడుగురుతో కలిసి 3 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలిసి...
క్రైస్తవ సంస్థల మతమార్పిడి విధానాలు -1
"మేము గమనిస్తున్న మతమార్పిడి కేసుల్లో 'ప్రలోభం' అనేది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలోని మిషనరీలు హిందువులను మతం మార్చడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానుకలు ఇవ్వటం, ఇతర అవసరమైన వస్తువులు ఇవ్వటం, ఉచిత విద్య మరియు సుఖవంతమైన జీవితం కల్పిస్తామంటూ హామీ ఇవ్వటం ద్వారా ఈ మతమార్పిళ్లు కొనసాగుతున్నాయి. వాళ్ళ ప్రధాన లక్ష్యం సామాజికంగా వివక్షకు గురి అవుతున్న షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలే. ఈ నాగరిక సమాజంలో ఏ వ్యక్తి లేదా సమూహం కూడా ప్రలోభాల కారణంగా మతమార్పిడి గురి...
ఖిలాఫత్ ఉద్యమం : మతగ్రంధం, చారిత్రక సంఘటనలు
- డా. శ్రీరంగ గోడ్బోలె మత నిష్ట కలిగిన ముస్లింకు స్వీయ వివేకం కంటే మతసూత్రాలే ఎక్కువ. ఇస్లాం మత సూత్రాలకు ప్రధానంగా మూడు ఆధారాలు ఉన్నాయి. అవి- ఖురాన్, హదీస్ (మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాలు లేదా ఆచరించిన పద్దతులు), సిరా(మహమ్మద్ ప్రవక్త జీవితచరిత్ర) లేదా సున్నా (మహమ్మద్ ప్రవక్త సంప్రదాయం లేదా అనుసరించిన మార్గం). వ్యక్తిగత స్థాయిలోనైనా, సామాజికంగానైనా ఏదైనా ఆలోచన, చర్య నైతికమైనవి, చట్టబద్దమైనవి అవునా, కాదా అన్నది మతగ్రంధమే నిర్ధారిస్తుంది. నిజాయితీ, న్యాయం, మంచితనం, వివేకం, పవిత్రత మొదలైనవాటిని...
ప్రజల కోసం శివారు గ్రామంలో వెదురు వంతెన నిర్మించిన సేవాభారతి కార్యకర్తలు
గ్రామస్థుల సమస్యను తీర్చేందుకు సేవాభారతి కార్యకర్తలు వంతెన నిర్మించిన ఘటన కేరళ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని అరప్పుజలం పంచాయితీలో మూలమట్టం అనే గ్రామం ఉంది. ఇక్కడి గ్రామస్తులు ప్రతి ఏడాది విపత్కర సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో గ్రామ శివారు ప్రాంతంలో ఉండే నివాసితులకు తాము ఉన్న చోటునుండి బయటకి రావడానికి నడక మార్గం ఉండదు. దీంతో అక్కడి వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు...
‘संकट काल में भारतीय समाज में अंतर्निहित लचीलेपन का विश्व को पुनः परिचय हुआ’ – भय्याजी जोशी
आज पूरा विश्व कोरोना महामारी के संकट से जूझ रहा है। भारत में इस संकट से लड़ने में समाज की एक बड़ी भूमिका रही है। आपदा की कसौटी पर सरकार और समाज से जुड़े अलग-अलग पक्षों को समझने के लिए इंडिया फाउंडेशन द्वारा समाज व सरकार में विभिन्न स्तरों पर काम करने वाले लोगों से चर्चा की एक श्रृंखला आयोजित...
“The inherent flexibility of Bharatiya society has been showcased to the world during the Pandemic”, Suresh Bhaiyya Ji Joshi, Sarkaryawah, Rashtriya Swayamsewak Sangh
Shri Suresh Bhaiyya Ji Joshi, Sarkaryawah of Rashtriya Swayamsewak Sangh spoke to Shri Prafulla Ketkar, Editor, Organiser (Weekly) on a range of issues from relief work carried out by RSS during the lockdown, Swadeshi, making India ‘Atmanirbhar’, response of Bharatiya society to present challenges and also on the divisive forces within the country and ways to tackle them. Following...
అంతర్గత శక్తే భారత్ ప్రత్యేకత – సురేశ్ (భయ్యాజీ) జోషి
`కరోనా సంక్షోభ సమయంలో భారతీయ సమాజపు అంతర్గత శక్తి ప్రపంచానికి వెల్లడైంది’అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ సురేశ్ భయ్యాజీ జోషి అన్నారు. లాక్ డౌన్ సమయంలో స్వయంసేవకులు చేపట్టిన సహాయ కార్యక్రమాలు, స్వదేశీ, ఆత్మనిర్భర భారత్ మొదలైన అనేక అంశాలపై ఆర్గనైజర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్ర. కరోన మహమ్మారిపై పోరులో ఆర్ ఎస్ ఎస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతీయ సమాజం కూడా మహమ్మారిని ఎదుర్కోవడంలో అపూర్వమైన పద్దతిలో స్పందించింది. ఈ మొత్తం పరిస్థితులను...
ఎస్సీ కుటుంబాలపై ముస్లిం యువకుల దాడి – జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్
షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తులపై దాడికి పాల్పడ్డ 16 మంది ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ జిల్లా మహారాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అహంఘర్ ఎస్.ఎస్.పి త్రివేణి సింగ్ తెలిపిన వివరాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: అజంఘర్ జిల్లా సికిందర్ పూర్ ఐమా గ్రామానికి చెందిన ముస్లిం యువకులు కొందరు గతకొద్ది రోజులుగా స్థానిక బావి వద్ద పాఠశాలకు వెళ్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. బుధవారం కూడా ఆ యువకులు బాలికల...
శ్రద్ధాంజలి
అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ జగదేవరామ్ జీ ఓరాన్ హఠాత్ మరణం మాకు, సంఘ స్వయంసేవకులను, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ కార్యకర్తలందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. చిరుప్రాయంలోనే ఓరాన్ జీ కి కళ్యాణ్ ఆశ్రమ్, సంఘ్ తో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఆఖరు శ్వాస వరకు ఆయన దేశ, సమాజ కార్యంలోనే నిమగ్నమయ్యారు. సున్నితంగా, స్నేహపూర్వకంగా మాట్లాడటం, చురుకైన బుద్ధి వల్ల ఆయన కార్యకర్తల గౌరవాదరాలను త్వరగానే పొందారు. కళ్యాణాశ్రమం పని ద్వారా ఆయన గిరిజనుల వాణి వినిపించారు....

















