Condolence message and tribute
The sudden demise of respected Shri Jagadevaram ji Oraon, President, Akhil Bharatiya Vanvasi Kalyan Ashram, today is an unbearable shock for all of us ,Sangh swayamsevaks and volunteers of Vanvasi Kalyan Ashram. His association with the Kalyan Ashram and the Sangh began when he was a tender teenager and he has uncompromisingly devoted his entire life with a mission to...
शोक संदेश एवं श्रद्धांजलि
राष्ट्रीय स्वयंसेवक संघ - 15-Jul-2020 अखिल भारतीय वनवासी कल्याण आश्रम के अध्यक्ष आदरणीय श्री जगदेवराम जी उरांव का आज अचानक देहावसान हम सभी संघ स्वयंसेवक तथा कल्याण आश्रम के कार्यकर्ताओं के लिए दु:ख से स्तिमित कर देने वाला नियति का निर्मम आघात है। किशोरावस्था में ही वे कल्याण आश्रम तथा संघ के संपर्क में आए व तब से उनका ध्येयसमर्पित जीवन...
ట్రావెన్కోర్: యూరోపియన్ వలసరాజ్య కూటమిని ఓడించిన మొదటి ఆసియా రాజ్యం
రాజు మహా విష్ణువు ప్రతినిదిగా రాజ్యానికి, ప్రజలకు సంరక్షకుడిగా వ్యవహరించాలన్నది ప్రాచీన రాజనీతి సూత్రం. రాజు నిరంకుశుడిగా మారకుండా, ప్రజలను పీడించకుండా నివారించడానికే ఈ ఏర్పాటు చేశారు. అందుకనే భూమి, ఇతర సాధన సంపత్తికి రాజు యజమాని కాదని, కేవలం సంరక్షకుడు మాత్రమేనని అన్నారు. కానీ విదేశీ సామ్రాజ్యవాద పాలకుల కాలంలో ఈ రాచరిక వ్యవస్థ, సంప్రదాయాన్ని పూర్తిగా నాశనం చేసి, అసలు రాచరికమే అన్యాయపురితమైన, ఘోరమైన వ్యవస్థ అంటూ ప్రచారం చేశారు. ఆవిధంగా తమ అధికారానికి అడ్డురాకుండా రాజులను తొలగించారు. కానీ...
Travancore of Bharat: The First Asian Kingdom to Defeat a European Power
In world history, Japan is credited with the title of the first Asian country winning over a European power. When we look back to our history, rather a western narrative of Indian history, it fills our heart with contempt, inferiority and disdain as glimpses of the timeline of our nation are replete with submissions, defeats and deceits. However, a...
అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యత రాజ కుటుంబానిదే : సుప్రీంకోర్ట్ తీర్పు
కేరళలోని ప్రపంచ ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ విషయంలో సుదీర్ఘంగా సాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానిదేనని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. ఆలయ నిర్వహణ వివాదంలో జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ధర్మాసనం రాజ కుటుంబానికి అనుకూలంగా తీర్పు ప్రకారం.. ఆలయ నిర్వహణ బాధ్యత ఇకపై రాజకుటుంబాని దక్కుతుంది. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం ఆలయ కార్యకలాపాల నిర్వహణ కోసం 4 వారాల్లో హిందువులను సభ్యులుగా పరిపాలనా కమిటీ, సలహా కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ రెండు కమిటీలు ఏర్పాటు అయ్యే వరకు త్రివేండ్రం...
బఘువార్ – మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఆదర్శ గ్రామం
నిజమైన భారత్ గ్రామాలలో కనిపిస్తుందనేది ఎంత వాస్తవమో నిజమైన ఆదర్శ గ్రామాన్ని గుర్తించడమనేది కష్టం అనేది కూడా అంతే నిజం. మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగపూర్ జిల్లాలోని ఉన్న బఘువార్ గ్రామాన్ని సందర్శిస్తే, అలాంటి ఆదర్శ గ్రామానికి ఉండే లక్షణాల్లో ఏ ఒక్కటీ తక్కువ కాని ఒక గ్రామం మనం గుర్తించవచ్చు. బఘువార్లో మనకు స్పిక్ - స్పాన్ రోడ్లు, భూగర్భ నీటి పారుదల వ్యవస్థ, ప్రతి ఇంట్లో టాయిలెట్, అటలకు ఇండోర్ స్టేడియం, చివరికి వంట గ్యాస్ కోసం “బయోగ్యాస్...
అక్రమ చర్చి నిర్మాణం విషయంలో ఉదాసీనత: అధికారులపై ఎన్.హెచ్.ఆర్.సికి గ్రామస్థుల ఫిర్యాదు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా దొరసానిపల్లి గ్రామంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మించేందుకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి ఇళ్లను ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, కడప జిల్లా కలెక్టర్ను సంప్రదించి అట్టడుగు వర్గాల కుటుంబాలపై చర్చి పాస్టర్లు చేసిన దౌర్జపై చర్యలు తీసుకోవాలని, చర్చి నిర్మాణాన్ని ఆపి వేయాలని కోరారు. దీంతో అక్కడ చర్చి నిర్మాణం ఆగిపోయింది. ఈ...
ఖిలాఫత్ ఉద్యమం: ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటి?
-- డా. శ్రీరంగ గోడ్బోలె మొదటి ప్రపంచ యుద్ధం తరువాత టర్కీ ఒట్టమన్ సామ్రాజ్య విచ్ఛిన్నం, టర్కీ ఖలిఫత్ రద్దు తరువాత భారతీయ ముస్లింలలో వచ్చిన మార్పును ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) సూచిస్తుంది. ఖలీఫాను(ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరి మత నాయకుడు) తిరిగి నియమించుకోవడమే ఈ ఉద్యమపు ప్రధాన లక్ష్యం. ఖిలాఫత్ ఉద్యమం జరిగి వందేళ్లు అయినా ఇప్పటికీ దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది. అది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. ఆ ఉద్యమం వెనుక అనేక చారిత్రక పరిణామాలు, మతపరమైన ఆలోచనలు...
A Talk by Dr. Sri Krishna Gopal Ji at ‘Gyan Sangam’ Organised by IFNE
A Talk by Dr. Sri Krishna Gopal Ji, Sah Sarkaryavah of Rashtriya Swayamsevak Sangh at 'Gyan Sangam' Organised by Intellectual Forum of North East (IFNE) https://youtu.be/G2Es2D34ubo
ఏపీలో క్రైస్తవ మతమార్పిళ్ల అంశంలో ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగం, తప్పుదోవ పట్టించే జనాభా లెక్కలు మొదలైన అంశాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన సమగ్ర నివేదికపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి సూచించింది. దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లు, పొంచివున్న ప్రమాద ఘంటికలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సమర్పించిన నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో చట్టాలు ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయో...



















