Firm leadership, unified society key to Resurgent Bharat

-- Dr. Manmohan Vaidya Bharat was in the midst of fighting the thickening Corona pandemic situation when the news of Chinese attempt to encroach into Ladakh's Galwan region and the ensuing struggle of our armed forces rattled the country. Twenty warriors of Bharatiya army made a heroic sacrifice of their lives to safeguard their motherland. This damage garnered many headlines...

కరోనా టీకా పరీక్షకు సిద్ధం: విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ప్రకటన 

ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టే వాక్సిన్ (టీకా) కనిపెట్టేందుకు వివిధ దేశాలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో భారతదేశానికి చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ 'భారత్ బయోటెక్' కోవాక్సీన్ పేరిట ఒక వాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ కోవాక్సీన్ పై క్లీనికల్ ట్రయల్స్ (మానవ శరీరంపై ప్రయోగం) జరిపేందుకు భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారత్ బయోటెక్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈ వాక్సిన్ ప్రయోగం కోసం తాను ముందుకు రావడానికి సిద్ధమని విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి, డాక్టర్ శ్రీ సురేందర్ జైన్ ప్రకటించారు. ఈమేరకు రోహతక్ లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ వైద్య...

11 రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)

• ఐసీయూ గదులు, ఏసి వసతులతో ఆసుపత్రి నిర్మాణం • వెంటిలేటర్ వార్డుకి కల్నల్ సంతోష్ బాబు పేరు ఢిల్లీలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైమానిక దళ స్థావరం వద్ద  రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) 250 ఐసియూ గదులతో కూడిన వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించారు. టాటా సన్స్ సంస్థ సహాయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో సాయుధ దళాలకు చెందిన వైద్య సిబ్బంది వైద్యసేవలు అందిస్తారు. ఢిల్లీ కంటోన్మెంట్ లో  సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్-19 ఆసుపత్రి పేరిట నిర్మించిన ఈ భవంతిని కేంద్ర హోంమంత్రి అమిత్...

స్వదేశీ  అంటే శాంతి, శ్రేయస్సు, భద్రతను రక్షించే ఒక గొప్ప తపస్సు: ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య  

స్వదేశీ అనేది ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని, ఇది శాంతి, శ్రేయస్సు మరియు భద్రతను ప్రోత్సహిస్తూ, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  మాననీయ సహ సర్ కార్యవాహ శ్రీ వి.భాగయ్య జీ అన్నారు. 30 జూన్ న హైదరాబాద్ లోని సంఘ కార్యాలయంలో స్వదేశీ స్వావలంబన్ అభియాన్ సమన్వయకర్త శ్రీ సతీష్ కుమార్ వ్రాసిన పుస్తకాలు 'స్వదేశీ స్వావలంబన్ కి ఓర్  భారత్' (హిందీ) మరియు 'ఇండియా మార్చింగ్ టువర్డ్స్ స్వదేశీ అండ్ సెల్ఫ్ రిలయన్స్'...

Swami Vivekananda’s vision of Self Reliant India

The Covid-19 crisis has fragile the rigid, unyielding mental conditions of the human minds. Trends are changing across the globe and speculations are made for a post covid scenario. India’s Prime Minister, Narendra Modi, gave a national call for AtmaNirbhar Bharat (Self-Reliant India) on 12th May 2020, while addressing the nation to win the battle against the ongoing Covid-19...

సరిహద్దు ప్రాంతాల్లో ప్రధాని ఆకస్మిక పర్యటన

భారత, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. ఉదయం లేహ్ ప్రాంతానికి చేరుకున్న ప్రధాని అక్కడ నుంచి సరిహద్దుకు వెళ్లారు. సరిహద్దులో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) దళాలతో పాటు సైనికాధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దులో పరిస్థితులు, చైనా సైనికాధికారులతో చర్చల గురించి ప్రధాని మోదీ తెలుసుకున్నారు. దేశ రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ ప్రాంతంలో పర్యటించవలసి ఉండగా ఏకంగా ప్రధాని అక్కడకి...

ఛత్తీస్గఢ్ : మావోయిస్టు అగ్రనేతల కీలక సమావేశం

ఛత్తీస్ గఢ్  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నక్సలైట్లు, మావోయిస్టుల కార్యకలాపాలు మళ్ళీ  పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టులకు కొత్త ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు,  నక్సలైట్ల అగ్రనాయకుల సమావేశం జరుగుతున్నట్లు  తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ అధికారులకు తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సమావేశంలో సిపిఐ (ఎంఎల్)కేంద్ర కమిటీకి చెందిన మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో వారు దేశంలో  భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు...

దివ్యాంగుల సేవలో ‘సమదృష్టి, క్షమతా వికాస్ ఏవం అనుసంధాన మండలి’ (సక్షమ్)

'సమదృష్టి క్షమత వికాస ఏవం అనుసంధాన మండలి' (సక్షమ్) గుర్తింపు పొందిన జాతీయ స్వచ్ఛంద సంస్థ. నాగపూర్ లో 2008 లో ప్రారంభించబడినది. దివ్యాంగుల సాధికారికత కోసం ఉద్దేశింపబడినది. పరిశోధన, ఉద్యోగ, న్యాయ, క్రీడా, సాంస్కృతిక రంగాలలో వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. .. దృక్కోణం: సమాజంలోని ప్రతీవ్యక్తీ  తమదైన దివ్యత్వాన్ని కలిగి ఉంటారనే విశ్వాసంతో సక్షమ సంస్థ దివ్యాంగుల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన వికాసానికి తోడ్పడుతూ, తద్వారా సమాజంలో వారికి ఒక గౌరవప్రదమైన స్వావలంబనను కల్పిస్తూ, దేశ పునర్నిర్మాణంలో వారిని భాగస్వాములను మహోన్నత లక్ష్యంతో...

ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన ప్రధాని మోడీ

• 1.50 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన • పథకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ధి • ఈ సంఖ్య అమెరికా జనాభా కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల పేద ప్రజలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలకు అండగా ఉండేందుకు మరో ఐదు నెలల పాటు...

చైనా ఉత్పత్తులు బహిష్కరిస్తూ కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్‌‌ అకాడమీ నిర్ణయం

భారత్-చైనా సరిహద్దు వద్ద ఇరు దేశాల బలగాల ఘర్షణ ఘటన జరిగిన అనంతరం ఆ దేశ వస్తువులను నిషేధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా  బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీ ప్రవేశద్వారం వద్ద ‘ఈ కాలేజీలో చైనా యాప్‌లు, ఉత్పత్తులు నిషేదించారు’ అనే బ్యానర్‌ కూడా ఏర్పాటు చేయడం విశేషం. చైనా దేశానికి చెందిన వస్తువులు, మొబైల్‌ అప్లికేషన్లను బహిష్కరించింది. తమ కాలేజీలో శిక్షణలో ఉన్న ట్రైనీ పోలీసులకు ఈ సూచనలు...