ప్రధాని ‘మన్ కీ బాత్’లో కామేగౌడ ప్రస్తావన 

28 జూన్ 2020 నాటి ప్రధానమంత్రి 'మన్ కి బాత్' ప్రసంగంలో  కర్నాటకకు చెందిన కామేగౌడ చేసిన సమాజ కార్యాన్ని ప్రస్తావించడం జరిగింది. మంచి ఆలోచన, నలుగురికి పనికివచ్చే పని చేయాలనే సంకల్పం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా చేయవచ్చని నిరూపించాడు కర్ణాటకలోని మాండ్య ప్రాంతానికి చెందిన కామేగౌడ. 40 ఏళ్లపాటు అతను చేసిన కృషి వల్ల.. గతంలో వర్షాలకు నోచుకోని ఆ గ్రామంలో ఇప్పుడు పుష్కలంగా నీరు లభిస్తున్న అంశం 2018లో ప్రచురించడం జరిగింది. ప్రధాని ప్రసంగం నేపథ్యంలో మరోసారి కామెగౌడను స్మరించుకుందాం..  http://vsktelangana.org/kame-gowda-brings-life-to-barren-lands  

ఎస్సిలపై పాస్టర్ల దౌర్జన్యం.. చర్చి నిర్మాణం కోసం ఇండ్ల తొలగింపుకు యత్నం 

అడ్డు వచ్చిన మహిళలపై దాడికి యత్నం 'జీవించే హక్కు' కల్పించమంటూ బాధితుల వేడుకోలు యాచకమే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న ఎస్సి వర్గానికి చెందిన బుడగ జంగాల కుటుంబాలపై స్థానిక చర్చి దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామంలో జరిగింది. . బాధితులు అందజేసిన వివరాల ప్రకారం.. దొరసానిపల్లె గ్రామంలో వెనుకబడ్డ బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు గత 15 ఏళ్లుగా ఉపయోగంలో లేని భూమిలో చిన్నచిన్న టెంట్లు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. యాచనే ప్రధాన జీవనోపాధిగా వీరు రోజూ తమ పిల్లలతో కలిసి గ్రామాల్లో, పట్టణాల్లో యాచన చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు...

వివాదాస్పద మత గురువు కరోనాతో మృతి

•     మృతుడిపై గతంలో అనేక ఉగ్రవాద కేసులు   • లాక్-డౌన్ నిబంధనలు అతిక్రమిస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్న రెండు వేల మంది వివాదాస్పద మత గురువు, వహదత్-ఇ-ఇస్లామి వ్యవస్థాపక అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ నజీరుద్దీన్(70) కరోనాతో శనివారం ఉదయం సైదాబాద్ లోని తన నివాసంలో మృతి చెందారు.  అతని అంత్యక్రియలని హజరత్ ఉజాలే షా ఇద్ జా మైదానంలో నిర్వహించారు. అంత్యక్రియల్లో సుమారు 2000 మందికి పైగా పాల్గొన్నారు. ఓ వైపు నగరంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా, కరొనాతో మరణించిన వ్యక్తి...

చైనా వస్తువులను ఎందుకు బహిష్కరించాలి?

‘యుద్ధం చేయకుండానే విజయం సాధించు’ అనే సూత్రాన్ని చైనా మన పైనా కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఒక పక్క నాసిరకమైన, చవకైనా వస్తువులతో మన మార్కెట్ ను ముంచెత్తడానికి ప్రయత్నిస్తోంది. మరోపక్క లడఖ్, అరుణాచల్, సిక్కిం మొదలైన ప్రాంతాల్లో నిరంతరం చొరబాట్లకు పాల్పడుతూ మన భూభాగాలను కబళించాలనుకుంటోంది. చైనా సాగిస్తున్న ఈ ప్రమాదకరమైన పరోక్ష యుద్ధం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం. మన భూభాగాల్లోకి చైనా చొరబాట్లను సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొంటున్నారు. అలాగే మార్కెట్ లో తన వస్తువుల ద్వారా...

Rath Yatra 2020 – Unruly Jamatis Vs disciplined Jagannath devotees

--Chidananda Mohapatra  The annual nine-day sojourn of Lord Jagannath commenced at the holy town of Puri with the trinity reaching Sri Gundicha temple where lord Biswakarma gave shape to Purna Brahma. The celebration of Rath Yatra amidst the novel corona virus pandemic is truly a historic moment for the devotees across the globe. arring the Islamic invasion, there was never an...

క్రైస్తవ పాస్టర్ దుశ్చర్య: వెంకటేశ్వరుని పాదాలు తొలగించి క్రీస్తు విగ్రహం ఏర్పాటు

• ప్రశ్నించినవారిపై ఎస్సీ ఎస్టీ కేసుల పేరిట బెదిరింపులు     • పాస్టర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలని ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు  ఆంధ్రప్రదేశ్: ఎన్నో ఏళ్లుగా గ్రామస్థులు పూజించుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల నమూనాను స్థానిక పాస్టర్ తొలగించివేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కధనం ప్రకారం.. గోకవరం మండలంలోని మారుమూల ఇటిక్యాలపల్లి గ్రామంలోని ఓ గుట్టపై ఎన్నో ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల ముద్రలు ఉన్నాయి. గ్రామ  ప్రజలు ఆ గుట్టని పుణ్యక్షేత్రంగా భవిస్తూ వాటిని కొలుస్తుంటారు.  ఇటీవల...

ప్రాచీన భారతదేశ సంపూర్ణ జ్ఞాన వ్యవస్థ – సంస్కృత భాష

--డా. సంపదానంద  మిశ్రా సంస్కృత భాష ద్వారానే భారతదేశం శతాబ్దాలుగా తన ఉనికిని దేదీప్యమానంగా, నిరంతరాయంగా చాటుకుంటున్నది. మన దేశ భవిష్యత్తు ప్రభావవంతమైన సంస్కృత భాషపై ఆధారపడి ఉంది. ఈ మధ్యకాలంలో మన పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు  ప్రధాన స్రవంతిలోని  పాఠ్యాంశాల నుండి  అత్యున్నత మేధాశక్తి, జ్ఞానం, చురుకుదనం ఉన్న సంస్కృత భాషను  తీసివేస్తున్నాయి. జీవితంలోని అన్ని దశలలో సంస్కృత భాష  పునరుత్థానం కావడం అంటే అది మనదేశ నిజమైన స్ఫూర్తిని,  దాని ఆత్మశక్తిని పునరుజ్జీవనం చేయడమే. సంస్కృత భాష  ద్వారానే...

చారిత్రక హల్దీఘాట్ యుద్ధంలో రాణాప్రతాప్ కి ఆర్ధిక సహాయం చేసిన వ్యాపారవేత్త 

రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్ మొమల్ చక్రవర్తి అక్బర్‌తో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమయం అది. అప్పటికే మహారాణా ప్రతాప్ ఈ పోరాటంలో తన సంపద మొత్తాన్ని కోల్పోయాడు. సరిగ్గా ఇదే సమయంలో తాను కష్టించి సంపాదించిన సంపదనంతా సమర్పించి, చారిత్రక హల్దీఘాట్  యుద్ధంలో  రాణాప్రతాప్ కి ఆర్ధిక సహాయం చేసిన వ్యాపారవేత్త భామాషా.. దేశం భక్తి, త్యాగాలకు ఉదాహరణగా నిలిచాడు.  నాటి హల్దిఘాటి మహారాణా ప్రతాప్‌కు పోరాటం కొనసాగించడానికి వనరులు లేవు, సేథ్ భామాషా తన సంపద మొత్తాన్ని మహారాణాకు ఇచ్చాడు. అతని సహాయంతో మహారాణా మళ్ళీ  సైన్యాన్ని సమకూర్చుకుని, స్వాతంత్య్ర పోరాటం కొనసాగించాడు.   భామాషా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. మహారాణా ఉదయ్ సింగ్...

#SecondFreedomStruggle: RSS stood between the Dictatorship and Democracy

--Shaan Kashyap Forty three years have passed since Smt Indira Gandhi informed the nation in the morning of June 26, 1975 that “The President has proclaimed an Emergency. This is nothing to panic about.” However, what followed in the next 21 months was a story of vengeance against the political opposition, curtailing of freedom and...

విద్యాబోధన ముసుగులో క్రైస్తవ మతమార్పిళ్లు: గ్రామంలో ఉద్రిక్తత.. నిషేధాజ్ఞలు 

విద్యాబోధన ముసుగులో ఓ క్రైస్తవ పాఠశాల అధ్యాపకులు విద్యార్ధులను మతమార్పిడులకు గురిచేస్తున్న ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దన్బాద్ జిల్లా బెల్గర్హియా గ్రామంలోని ఒక చర్చిలో మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న గ్రామస్థులు సోమవారం రాత్రి చర్చి వద్ద ఆందోళనకు దిగారు. చర్చిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి పిల్లలకు పాఠాలు నేర్పుతున్న సాకుతో క్రైస్తవ మతంలోకి మార్చడం, స్థానిక గ్రామస్థులను కూడా ప్రలోభపెట్టడం వంటి విషయాలను గమనించినట్టు గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ మతమార్పిళ్లకు వ్యతిరేకంగా వారు నిర్వహించిన...