శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వదేశీ విద్యావిధానం.. `ఆత్మ నిర్భర భారత్’కు చక్కని మార్గం

-- చంద్రమౌళి కళ్యాణ చక్రవర్తి "కూర్చున్న కొమ్మను నరుక్కొని మరీ మనం విజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశానికి అత్యవసరం విజ్ఞతతో కూడిన స్వదేశీ, విదేశీ విద్యావిధానాల మేలు కలయిక" -  డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ                                 భారతదేశంలో జాతీయవాద ఆలోచనలు నిండిన దార్శనికుల మొదటి వరుసలో ఉండే నాయకుడు డాక్టర్  శ్యామాప్రసాద్ ముఖర్జీ ( 1901 -1953 ). ఆధునిక...

దేశ సమైక్యత కోసం సమిధ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ

ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చెలేగా.. ఈ నినాదం వినగానే మన కళ్ల ముందు కదులుతారు దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత.. బ్రిటిష్‌ వారు భారత దేశాన్ని చీల్చి పాకిస్తాన్‌ ఏర్పాటు చేస్తే, పాకిస్తాన్‌ పుట్టక ముందే దాన్ని చీల్చిన ఘనత ఆయనది.. దేశలో జాతీయవాద రాజకీయానికి ఆ మహనీయుని అంకురార్పన ఇవాళ మహావృక్షంగా విస్తరించడం ఈనాడు మనం ప్రత్యక్షంగా చేస్తున్నాం.. ఈ క్రమంలో భారతీయ జన సంఘ్‌...

అమరులైన సైనికులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి  

ప్రకటన  దేశ సమైక్యత, సార్వభౌమత్వం, గౌరవాలను కాపాడేందుకు లడఖ్ ప్రాంతంలోని గాల్వన్ లోయలో విధినిర్వహణలో సర్వోన్నతమైన త్యాగాన్ని చేసిన వీరులైన సైనికులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. భారత ప్రజానీక తరఫున అమరులైన సైనికుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాము. చైనా ప్రభుత్వపు, సైన్యపు ఈ హింసాత్మక, దుందుడుకు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సంక్షోభ సమయంలో భారత ప్రజలమైన మేము సైనిక దళాలు, ప్రభుత్వానికి పూర్తి సంఘీభావాన్ని , మద్దతును తెలుపుతున్నాము Source: www.rss.org

యుగ ప్రవక్త.. డా. హెడ్గేవార్

కొంతమంది మహాపురుషులు భవిష్యత్తును గురించిన సత్యాన్ని అనుభవించి, తమ ధృడమైన ఆత్మ బలంతోను, ధృడ విశ్వాసంతోను ముందు తరాలకు మార్గదర్శనం చేస్తారు. ప్రతికూల పరిస్థితులలో సమాజానికి దారి చూపుతూ జీవిస్తారు. వారు మరణించిన తరువాత కూడా వారి దూరదృష్టి సమాజం అంతటికీ వెలుగునిస్తూ ఉంటుంది. అటువంటివారినే ‘యుగ ప్రవక్త’ లేక ‘యుగ ద్రష్ట’ అంటారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డా||హెడ్గేవార్‌ అటువంటి యుగ ప్రవక్తలలో ఒకరు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. పేరు కోట్లమంది ప్రజలకు తెలుసు. కాని ఆర్‌.ఎస్‌.ఎస్‌.  స్థాపకులు డా||కేశవ రావ్‌ బలీరామ్‌ హెడ్గేవార్‌...

ఏకత్వానికి స్ఫూర్తిదాత.. హెడ్గేవార్

‘ఒకవేళ బ్రిటీష్ వారు వెళ్లిపోయినా- హిందువులంతా శక్తివంతమైన దేశంగా అవతరిస్తే తప్ప.. మన స్వేచ్ఛను మనం పరిరక్షించుకోలేం..’ యువతరం అంటే ‘సుగంధం వెదజల్లే సుమాలు’.. తాజాగా ఉన్నపుడే ఈ సుమాలు భరతమాత పాదాల చెంతకు చేరాలి.. ఏ వాసన లేని, వాడిపోయిన పూలు అర్చనకు నిరుపయోగం. - జాతి ఐక్యత, యువత బాధ్యత గురించి కొన్ని దశాబ్దాల క్రితం డాక్టర్ హెడ్గేవార్ చెప్పిన ఈ మాటలు ఎప్పటికీ అక్షర సత్యాలు. వైవిధ్యంలోనే ఏకత ఉందని, భిన్నత్వాన్ని కాపాడుకుంటూ భరతమాత సేవలో అందరూ పునీతం కావాలని, ఈ లక్ష్యసాధన...

Islamophobia: A Myth Or Reality

By - Dr. K.S.Radhakrishnan The term Islamophobia has not yet been defined properly. It has been described differently by the pro-Islamic and anti-Islamic groups. Academically neutral connotations have not yet been assigned to the term. The Islamist group of thinkers and activists described it as a false narrative used by the Eurocentric group of thinkers to prevent the spread of...

Rashtriya Swayamsevak Sangh pays homage to the valiant soldiers

Rashtriya Swayamsevak Sangh - 17-Jun-2020 Rashtriya Swayamsevak Sangh pays homage to those valiant soldiers who made the supreme sacrifice in line of duty, at the borders in the Galwan Valley region of Ladakh to protect the sovereignty, integrity and dignity of the nation. We convey our heartfelt condolences to the families of the martyred soldiers on behalf of people of...

పాల్ఘర్ సాధువుల హత్యోదంతం: నిజ నిర్ధారణ కమిటి విచారణలో బయటకొస్తున్న వాస్తవాలు

దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో సాధువుల దారుణ హత్య ఘటన జరిగి రెండు నెలలు అయింది. ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్ను నడిరోడ్డు మీద కర్రలతో కొట్టి పైశాచికంగా కొట్టి హత్య చేసిన ఈ ఘటనను కరోనా లాక్ డౌన్ హడావుడి పేరుతో ప్రధాన మీడియా చాప కిందకు తోసేసింది. కానీ మహారాష్ట్రకు చెందిన వివేక్ విచార్ మంచ్ అనే స్వచ్ఛంద సంస్థ మాత్రం ఈ దారుణంపై స్పందించింది. ఈ హత్య తాలూకు వాస్తవాలను శోధించేందుకు నిజ నిర్థారణ కమిటీ ను...

కల్నల్ సంతోష్ బాబు.. సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థి

భారత్‌, చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్‌ సంతోష్‌ బాబు స్వస్థలం సూర్యాపేట. బీహార్‌ 16వ బెటాలియన్‌కు చెందిన సంతోష్‌ బాబు ఏడాది కాలంగా భారత్ - చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. చిన్నతనం నుండే దేశభక్తి భావాలు కలిగిన కల్నల్ సంతోష్ బాబు ప్రాథమిక విద్యాభ్యాసం మంచిర్యాల జిల్లా (నాటి ఆదిలాబాద్ జిల్లా) లక్సెట్టిపేట గ్రామంలోని...

ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త హత్య కేసు నిందితుడు.. కేరళ సీఎం కుమార్తె వివాహానికి ముఖ్య అతిథి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ వివాహం సీపీఐ (ఎం) యువజన విభాగం ప్రెసిడెంట్ పీఏ మొహమూద్ రియాస్‌తో సోమవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహానికి ఓ  ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త హత్య కేసులో దోషిగా ఉన్న వ్యక్తి హాజరుకావడంతో దుమారం రేగుతోంది. విజయన్ కుమార్తె వివాహానికి ఓ హత్య కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోన్న మొహమూద్ హసీమ్ అనే హంతకుడు అతిథిగా హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హత్యకేసులో...