అంతఃశక్తి, త్యాగానికి ప్రతిరూపం శివరాం రాజగురు (23 మార్చి – బలిదాన్ దివస్)
– అరవిందన్ నీలకందన్ విప్లవ వీరుడు శివరాం రాజగురు అందరిలోకి చాలా భిన్నం, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు, అతని అంతఃశక్తికి, త్యాగానికి పరాకాష్ట. మరణదండన విధించబడిన ఖైదీ ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. అతని చిన్న వయసు వాడు, 5.5 అడుగుల, చామనచాయలో ఉన్న సాధారణమైన వ్యక్తి. `నీ సోదరి కోసం ఒక ఉపకారం చేస్తావా?’ అని అడిగింది ఆమె, అతను చిరునవ్వుతో `తప్పకుండా అక్కా, ఏమిటో చెప్పు’ అన్నాడు. `నీ గాయాల మచ్చలు...
Baba Saheb Ambedkar laid the foundation of exploitation-free and harmonious society based on Dharma and Values
Bharat Ratna Dr. Baba Saheb Ambedkar, through his life’s work, laid the foundation of exploitation-free and harmonious society based on Dharma and Values. Through the constitution, he gave fundamental guidance on how equality and freedom should be combined with the unity of the country. It is a beautiful national monument that represents such a great man. This assertion is...
మార్చి 23: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల బలిదాన్ దివస్
- కె. హరిమధుసూదనరావు ‘రంగ్ దే బసంతి చోలా మాయె రంగ్ దే’ మా చొక్కాకు వసంతపు వర్ణాన్ని (కుంకుమ పువ్వు రంగుని) పులమండి అంటూ ఆనందంగా ముగ్గురు మిత్రులు ఒకరినొకరు కౌగలించుకున్నారు. మరుక్షణంలో వారికి మరణం సంభవిస్తుందన్న దిగులు లేదు. వారి మోముపై చిరునవ్వు తొణికిసలాడింది. తెల్లవాళ్ల విషపు గోళ్ల నుంచి భరతమాతను రక్షించడానికి తమ ప్రాణాల్ని సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టడానికి సిద్ధపడిన ఆ అమరవీరులే భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు. వీరిని 1931 మార్చి 23వ తేదీన లాహోర్ సెంట్రల్ జైల్లో...
సమరసత సాధకుడు, భక్తాగ్రేసరుడు సంత్ తుకారాం
(మార్చి 22 – సంత్ తుకారాం జయంతి) సువిశాల, సుసంపన్నమైన ఈ భారత దేశంలో వర్ణ వ్యవస్థ సమాజాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చింది. మన సమాజం కులాధిక్య ప్రభావంతో మనుగడ సాగిస్తున్న రోజుల్లో జ్ఞానమార్గాన్ని, కర్మమార్గాన్ని ఉన్నత వర్గాలు, విద్యావంతులు విశ్వసించగా, సమాజంలోని అట్టడుగు పేదవర్గాలు, అణగారిన వర్గాలు భక్తిమార్గాన్ని అనుసరించడం మనం గమనించవచ్చు. దీనికి ప్రధానంగా నాడు హిందూమతంలో ఉన్న వైరుధ్యాలు, ఇస్లాం మతం దేశవ్యాప్తంగా వ్యాపించడం కారణంగా చెప్పాల్సి వుంటుంది. దేవుడు ఒక్కడే, ముక్తి మార్గానికి భక్తిమార్గమే ప్రధాన ద్వారమని ప్రబోధించిందీ...
VIDEO: హిందువులను చైతన్యపరిచిన వాగ్గేయకారుడు… సంత్ తుకారామ్
అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు సంత్ తుకారామ్ పరోక్షంగా ఊతమిచ్చారు. ధర్మ నిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలకమైన భూమికను పోషించారు. ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడటంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారామ్. తాను రచించిన అభంగాల్లో విఠలేశ్వరుని కొలుస్తూనే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించే మార్గానికి దారి చూపారు. భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు అజన్మాంతం పాటుపడిన నామ్దేవ్ ఏకనాథ్, జ్ఞానేశ్వర్ తదితర మహాత్ముల సరసన సంత్...
‘సామాజిక సమరసత’ వ్యూహం కాదు.. ఒక జీవన విధానం – ఆర్.ఎస్.ఎస్
నాగ్పూర్: సామాజిక సమరసత అనేది వ్యూహం కాదని, జీవన విధానమని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ అన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సామాజిక పరివర్తనకు దారితీయడమే ఆర్.ఎస్.ఎస్ లక్ష్యమని, సమిష్టి కృషితోనే మార్పు సాధ్యమని, ఆ విధంగా అన్ని వర్గాలను ఏకం చేయగలదన్న విశ్వాసం ఆర్ఎస్ఎస్కు ఉందన్నారు. నాగపూర్లో మార్చి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారతీయ ప్రతినిధుల సభలో చివరి రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో...
“Samrasata” is not a strategy, but an article of faith – RSS
RSS pledges to join the whole society to move forward for Samajik Parivartan Dattatrey Hosabale Ji re-elected as Sarkaryavah Nagpur, 17th March. Samajik Samrasata (social harmony) is not a strategy, but an article of faith. Samajik Parivartan (social transformation) will realize after bringing the Sajjan Shakti (the power of good) together and their collective efforts. Rashtriya Swayamsevak Sangh (RSS)...
ABPS 2024 తీర్మానం – “శ్రీరామమందిరం స్వాభిమాన సంకేతం”
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (రేషింబాగ్, నాగపూర్) ఫల్గుణ శుక్లా (6-8) యుగాబ్ది 5125 (15-17 మార్చి 2024) అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమిలో పుష్య శుక్ల ద్వాదశి, యుగాబ్ది 5125 (22 జనవరి 2024) నాడు శ్రీ రాంలల్లా విగ్రహం దైవిక ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం. వందల సంవత్సరాల పాటు హిందూ సమాజం అవిశ్రాంత పోరాటం, త్యాగం, సాధువులు, దార్శనికుల మార్గదర్శకత్వంలో దేశవ్యాప్త ఉద్యమాలు, సమాజంలోని వివిధ వర్గాల సమిష్టి సంకల్పం ఫలితంగా సంఘర్షణల సుదీర్ఘ అధ్యాయానికి...
अ. भा. प्र. स. प्रस्ताव – श्रीराममन्दिर से राष्ट्रीय पुनरुत्थान की ओर
|| ॐ || राष्ट्रीय स्वयंसेवक संघ अखिल भारतीय प्रतिनिधि सभा रेशिमबाग, नागपुर फाल्गुन शुक्ल (6-8) युगाब्द 5125 (15-17 मार्च 2024) प्रस्ताव - श्रीराममन्दिर से राष्ट्रीय पुनरुत्थान की ओर पौष शुक्ल द्वादशी, युगाब्द 5125 (22 जनवरी 2024) को श्रीरामजन्मभूमि पर श्रीरामलला के विग्रह की भव्य-दिव्य प्राणप्रतिष्ठा विश्व इतिहास का एक अलौकिक एवं स्वर्णिम पृष्ठ है। हिन्दू समाज के सैकड़ों वर्षों के सतत संघर्ष एवं बलिदान, पूज्य...
सम्पूर्ण समाज को जोड़कर सामाजिक परिवर्तन की दिशा में आगे बढ़ने का संघ का संकल्प
‘समरसता’ रणनीति नहीं, निष्ठा का विषय है – संघ श्री दत्तात्रेय होसबाले जी सरकार्यवाह पद पर पुनः निर्वाचित नागपुर, 17 मार्च. सामाजिक समरसता यह संघ की रणनीति का हिस्सा नहीं है, वरन यह निष्ठा का विषय है. सामाजिक परिवर्तन समाज की सज्जन-शक्तियों के एकत्रीकरण और सामूहिक प्रयास से होगा. सम्पूर्ण समाज को जोड़कर सामाजिक परिवर्तन की दिशा में आगे...