Video: శ్రీ చైతన్య మహా ప్రభుకు ప్రణమిల్లిన కాజీ
మార్చి 18వ తేదీ.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం భువిపై జన్మించిన గౌరంగ.. శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించిన రోజు. భక్తి ఉద్యమంతో భారతదేశంలో వాడవాడలా ఇంటింటా భజనామృతాన్ని శ్రీ చైతన్య మహాప్రభు పంచారు. వారి స్ఫూర్తితో దేశమంతటా ఆధ్యాత్మిక శోభ విలసిల్లుతుండేది. స్వధర్మం పట్ల హిందువుల్లో చోటు చేసుకున్న చైతన్యం బెంగాల్లోని ఇస్లామ్ మేజిస్ట్రేట్ మహమ్మద్ కాజీకి కంటగింపుగా మారింది. ఆ భజన, సంకీర్తనలను ఆపాలని ప్రయత్నించాడు. వాయిద్యాలను ధ్వంసం చేయాలనుకున్నాడు. కానీ చైతన్య మహాప్రభు తెచ్చిన భక్తిఉద్యమ ప్రవాహంలో కొట్టుకుపోయాడు....
నవచైతన్యానికి నాందీ హోలీ
– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి మార్చి 25 హోలి వసంత రుతువు ఆగమనానికి సంకేతం హోలీ పున్నమి. రాలే ఆకులు రాలుతూ, వచ్చే ఆకులు వచ్చే వేళ, ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి సంకేతంగా ఈ పండుగను భావిస్తారు. ఫాల్గుణ, చైత్ర మాసాల సంధికాలంలో జరుపుకునే ఈ పండుగ గురించి భవిష్య, నారద పురాణాలతో పాటు గాథాసప్తశతి, మాళవికాగ్నిమిత్రం, నాగావళి లాంటి గ్రంథాలు పేర్కొన్నాయి. ఆధునిక కాలంలో సామాజిక సమైక్యత, సమష్టి భావనకు ప్రతీకగా నిలిచినట్లే, ఈ పండుగకు పురాణ నేపథ్యమూ ఉంది. ముఖ్యంగా కాముని దహనం,...
భగత్ సింగ్ రాసిన లేఖలు – 5
నేను పొద్దుపొడుపును సూచించే వేగుచుక్కను (అదేరోజు చిన్న తమ్ముడు కులకార్ సింగ్ కు రాసిన ఆఖరి ఉత్తరం) --------------- సెంట్రల్ జైలు, లాహోరు మార్చి 3, 1931. ప్రియమైన కులకార్, ఇవేళ నీ కళ్ళమ్మట కన్నీరు చూసి, నా మనసు విలవిల్లాడిపోయింది. ఇవేళ నీవు వాడిన మాటల్లో ఎంతో వ్యధ వుంది: నీ కన్నీరుని నేను భరించలేకపోయాను. ఒరేయ్ భాగ్యశాలి! స్థిమితంగా చదువుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా వుండు. ఇహనేం రాయనూ! వాడి కొకటే ధ్యాస, కౄరత్వంలో కొత్త పద్దతులెలా కనిపెట్టాలని ఆత్యాచారాల నెలా అంతమొందించాలని నరకం అంటే కోపమెందుకు? ఆకాశాన్ని నిందించడం దేనికి? లోకమంతా...
భగత్ సింగ్ రాసిన లేఖలు – 3
తాతగారి ప్రతిజ్ఞని పూర్తిచేస్తున్నాను (కాలేజీ విడిచి పెడ్తూ మరొక ఉత్తరం రాశాడు తండ్రికి- 1923 లో) పూజ్యులైన తండ్రిగారికి, నమస్తే. నేను నా జీవితాన్ని మాతృభూమికి సంబంధించిన ఉత్కృష్ణ మయిన ఆశయాలకి ఆర్పిస్తున్నాను. అందువల్ల నాకు కుటుంబ సుఖాలు అనుభ వించాలనిలేదు. మీకు గుర్తు వుండే వుంటుంది. నాకు జంధ్యం వేస్తూ తాతగారు నన్ను 'దేశ సేవకి ఆర్పిస్తున్నా'నంటూ నలుగురి మధ్య ప్రకటించారు. నేను కేవలం ఆ ప్రతిజ్ఞని పరిపూర్తి చేస్తున్నాను - నన్ను క్షమించగలరని ఆశిస్తున్నాను. మీ సేవకుడు, భగత్ సింగ్. --------------- (లాహోరు నించి కాన్పూరుకి వెళ్ళిపోతూ, లాహోరు రైల్వేస్టేషనులో వీడ్కోలు...
భగత్ సింగ్ రాసిన లేఖలు – 4
పుస్తకాలు పంపండి (అసెంబ్లీ బాంబు కేసులో అరెస్టు అయిన తర్వాత ఢిల్లీ జైలునుంచి భగత్ సింగ్, తండ్రి సర్దార్ కిషన్ సింగ్ కు రాసిన లేఖ-లాహోరు చిరునామాకి) ------------------------- పూజ్య పితాజీ మహరాజ్ కి - వందేమాతరం మేం ఏప్రిల్ 22వ తేదీన పోలీసు కస్టడీ నుంచి ఢిల్లీ జైలుకి తీసుకురాబడ్డాం. ఇప్పుడు మేం ఢిల్లీ జైలులోనే వుంటున్నాం. కేసు విచారణ మే 7న జైలులోనే జరుగుతుంది. బహుశా ఓ నెలలోపునే ఈ డ్రామా ముగుస్తుంది. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు ఇక్కడికి వచ్చారని, వకీలు వగయిరాలతో...
భగత్ సింగ్ రాసిన లేఖలు – 2
33 కోట్ల ప్రజల తల్లి భారతమాత కష్టాల్లో వుంది (నీ పెళ్ళి నిశ్చయమయి పోయిందని, పిల్ల, సంప్రదాయం మనకి నచ్చాయని నువ్వు మీ నాయనమ్మ కోర్కెని నెరవేర్చాలని, నా ఆజ్ఞగా మన్నించి ఈ పెళ్ళికి అడ్డు పెట్టవద్దని తండ్రిరాసిన ఉత్తరానికి భగత్ సింగ్ జవాబు - 1923 లో రాసింది.) ---------------------- పూజ్యులయిన నాన్న గారికి, మీ ఉత్తరం చదివి నేను ఆందోళన చెందాను. మీవంటి సిసలైన దేశభక్తుడు, వీరుడు ఇటువంటి చిన్నచిన్న విషయాలను పట్టించుకుంటే, ఇక మామూలు మనిషి మా టేవిటి? మీరు నాయనమ్మ గురించి ఆలోచిస్తున్నారేగాని, 33...
हिन्दू जीवन दर्शन देश को दिशा दिखाने में समर्थ है – सुरेश जी सोनी
नागपुर. राष्ट्रीय स्वयंसेवक संघ अखिल भारतीय कार्यकारिणी के सदस्य सुरेश सोनी जी ने ‘हिन्दू जीवन दर्शन की सर्वसमावेशकता’ विषय पर कहा कि हिन्दू जीवन दर्शन ही देश को दिशा दर्शन करा सकता है. त्याग, स्व-समर्पण ये अपने मूल्य हैं. इनसे ही हमें समाज का निर्माण करना चाहिए. जीवंत समाज जीवन की रचना हम कर सकते हैं. ‘वसुधैव कुटुंबकम्’ यही...
భగత్ సింగ్ రాసిన లేఖలు – 1
విజయుణ్ణయేలా ఆశీర్వదించండి. (నాయనమ్మ మనవడి పెళ్ళి వేగంగా చేయమని తొందర పెట్టడంతో తండ్రి సర్దార్ కిషన్ సింగ్ శేఖాపురాజిల్లా, మన్నావాలా గ్రామానికి చెందిన తేజ్ సింగ్ బాన్ చెల్లిని భగత్ సింగ్ తో పెళ్ళి నిశ్చయించాడు. ఈ పెళ్ళి గొడవలనించే భగత్ సింగ్ కాలేజీ చదువు మానేశాడు. తండ్రికి రాశాడు ఇలా. ఈ ఉత్తరం 1823లో రాసింది. అప్పటికి భగత్ సింగికి 16 ఏళ్ళ వయసు) ---------------------- పూజ్యులయిన తండ్రిగారికి, ఇది పెళ్ళి చేసుకొనే సమయంకాదు. దేశం నన్ను పిలుస్తోంది. నేను మనసా వాచా, ఆర్థికంగా దేశ సేవచేస్తానని...
VIDEO: ఉరికంబాన్ని ముద్దాడిన వీరులు
అతి చిన్న వయసులోనే బ్రిటీష్ వారిని ఎదిరించి గడగడలాడించిన యువకులు...భూమి భారతికి స్వాతంత్రాన్ని అందించడమే తమ జీవిత లక్ష్యమని చాటిచెప్పి పోరాడిన యోధులు...యువతకు స్పూర్తి ప్రధాతలు..భగత్ సింగ్, సుఖ్ దేవ్. రాజ్ గురు లు. మార్చి 23న వారు ఉరికంబాన్ని ముద్దాడిన రోజు. అందుకే ఈరోజును ప్రతిసంవత్సరం షహీద్ దివస్ గా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను స్మరించుకుంటున్నాం.