సోషల్ మీడియా సంగమం – 2020 (ఫోటోగ్యాలరి)

జాతీయ వాద సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని వర్గాల వారికి చేరవేయడానికి ఏర్పాటు చేయబడిన సమాచార భారతి (సమాచార కేంద్రం) వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న హైదరాబాదులోని షేక్ పేట లో ఉన్న నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల రాష్ట్ర స్థాయి సదస్సు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రోజంతా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలు.....

భైంసా బాధితుల పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత: ఎన్.సీ.పీ.సీ.ఆర్. సభ్యురాలు ప్రజ్ఞా పరాండే

భైంసా ఘటన విషయంలో చర్యలు తీసుకోవడంలోనూ, బాధితులకు సరైన పునరావాసం కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి ప్రజ్ఞా పరాండే ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజ్ఞా పరాండే మాట్లాడారు. ఈ సందర్భంగా..  భైంసా ఘటన నేపథ్యంలో బాధిత ప్రజలకు  రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదా నష్టపరిహారం అందని విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇది చాలా బాధాకరమైన...

మెదక్ లో సంత్ రవిదాస్ జయంతి వేడుకలు

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మెదక్ లోని చమాన్ హనుమాన్ దేవాలయంలో ఆదివారం సంత్ రవిదాస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ పూజారి కృష్ణ పంతులు రవిదాస్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ,ప్రసాదాలు అందచేశారు. సమరసత వేదిక ఆధ్వర్యంలో సమరసత సందేశం పత్రికలు అందచేశారు.ఈ కార్యక్రమంలో సమరసత వేదిక విభాగ్‌‌ కన్వీనర్ మచ్చేంద్రనాథ్ తో పాటు పవన్ కుమార్, మోచి సంఘం యాదగిరి, ప్రవీణ్, బాలాజీ, తుల్జమ్మ, శంకర్, జితెందర్ తదితరులు  పాల్గొన్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జ్యేష్ట ప్రచారక్ శ్రీ పి.ప్రమేశ్వరన్ జీ కన్నుమూత

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జ్యేష్ట ప్రచారక్, భారతీయ విచార కేంద్ర వ్యవస్థాపక డైరెక్టర్, పద్మవిభూషణ్ శ్రీ పి.పరమేశ్వరన్ జీ కేరళలోని పాలక్కాడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. కేరళలోని అలప్పుజ జిల్లాలోని ముహమ్మాలో 1927 లో జన్మించిన పి.పరమేశ్వరన్ తన విద్యార్థి రోజుల్లోనే  ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. పరమేశ్వరన్ పురాతన భారతీయ పరిజ్ఞానంలో మంచి పట్టు ఉన్నవారేకాక, గొప్ప రచయిత, కవి, పరిశోధకులు, జాతీయ పునరుత్థానానికి కట్టుబడి ఉన్నవారు. భారతీయ జనసంఘ్ కు  జాతీయ కార్యదర్శిగా...

హైదరాబాదులో సోషల్ మీడియా సంగమం

జాతీయ వాద సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని వర్గాల వారికి చేరవేయడానికి ఏర్పాటు చేయబడిన సమాచార భారతి (సమాచార కేంద్రం) వారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాదులో సోషల్ మీడియా యాక్టివిస్టుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది.  హైదరాబాదులోని షేక్ పేట లో ఉన్న నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ సదస్సు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రోజంతా జరిగింది. ఈ కార్యక్రమంలో  డా. పివి రమణ, సెక్యూరిటీ నిపుణులు -  డా. గోపాల రెడ్డి,...

Rashtriya Swayamsevak Sangh (RSS) senior pracharak Shri P. Prameswaranji passed away

One of the senior most pracharaks of Rashtriya Swayamsevak Sangh (RSS) and the founder director of Bharatiya Vichara Kendram, Padmavibhushan Shri P. Prameswaranji has passed away at Ottappalam, Palakkad District of Kerala. He was 91 years. P. Parameswaran was an authority in ancient Indian wisdom, a prolific writer, acknowledged poet, researcher and a visionary,...

మేడారం జాతరలో అన్యమతస్తుల ఆగడాలు.

ఆసియా ఖండంలోనే కుంభమేళా తర్వాత అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరలో అమాయకులైన హిందువులను ఈ ఏడాది కూడా అన్యమతస్తులు మేడారంలో మోసం చేశారు. గతంలో మాదిరిగానే జాతర లో ఏర్పాటు చేసిన కొన్ని దుకాణాలలో శిలువ బొమ్మలు, ఏసుప్రభు చిత్రపటాలు విక్రయించడం కనిపించింది. అంతేకాకుండా క్రైస్తవులు ఈ సారి మరో అడుగు ముందుకు వేసి జాతర బస్టాండ్ సమీపంలో, జంపన్నవాగు వద్ద, రెడ్డిగూడెం వెళ్లే చోటయుక్తవయసులో ఉన్న అమ్మాయిలను నిలబెట్టి మదర్ అనాధ ఆశ్రమానికి విరాళాలు ఇవ్వండి...

ముగిసిన మేడారం జాతర – జనంలోనుండి వనంలోకి వెళ్ళిన తల్లులు

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క -సారలమ్మ జాతర శనివారం నాడు అమ్మవార్ల వన ప్రవేశం తో ముగిసింది. గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతరలో చివరి రోజు అమ్మవార్ల వన ప్రవేశానికి మార్గాన్ని పరిశుభ్రం చేస్తూ మేడారం పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత గద్దెపైకుంకుమ భరిణె రూపములో ఉన్న సమ్మక్కను చిలకలగుట్టకు పూజారి కొక్కిర కృష్ణయ్య తీసుకొనివెళ్లగా, వెదురు బుట్టలో పసుపు, కుంకుమ రూపంలో ఉన్నసారలమ్మను...

Internal security threats far more dangerous than external challenges – Dr PV Ramana at Social Media Sangamam

Dr PV Ramana, National security expert was speaking at a one-day seminar- Social Media Sangamam organized by Samachara Bharati, supported by Palreddy Foundation on 9th Feb 2020 at Hyderabad.  Dr PV Ramana delivered  the keynote address in the seminar on Social Media challenges to national security and cautioned on the many internal...

संत शिरोमणि भक्त रैदास (रविदास), माघ पूर्णिमा, 9 फरवरी 2020, जयंती विशेष

-तुलसीनारायण, जयपुर प्रारंभिक जीवन : संत रविदास का जन्म वाराणसी में चर्मकार परिवार में हुआ। माघ पूर्णिमा विक्रमी संवत् 1433 सन् 1376 को। इनकी लौकिक शिक्षा नहीं हुई पर इनका रुझान बाल्यकाल से ही से ही ईश्वर भक्ति की ओर था। उस काल में लोग पेशेगत व्यापार ही करते थे। अतः उन्होंने...