నాగ‌పూర్‌లో మార్చి 15,16,17 ఆర్‌.ఎస్‌.ఎస్‌ అఖిల భార‌తీయ ప్రతినిధి స‌భ‌లు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 15-17 తేదీలలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని నాగ్‌పూర్‌లోని రేషిమ్ బాగ్‌లోని 'స్మృతి భవన్' ప్రాంగ‌ణంలో జరగ‌నున్న‌ట్టు ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార‌ ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ జీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో 2023-24 సంవత్సరంలో సంఘం చేసిన అన్ని పనులు, సేవా కార్యాలను సమీక్షించ‌నున్నారు. అలాగే 2024-25 సంవత్సరానికి సంఘ ప్రణాళికపై కూడా విస్తృత చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో పూజనీయ సర్...

Akhil Bharatiya Pratinidhi Sabha of RSS to be held on March 15-17 in Nagpur

Nagpur, March 1, 2024 Annual Akhil Bharatiya Pratinidhi Sabha of Rashtriya Swayanmsewak Sangh will be held this year on March 15-17 at 'Smriti Bhavan' complex, Reshim Bagh in Nagpur of Vidarbha area, Maharashtra. During this meeting, all the works and Sewa Karya done by Sangh in the year 2023-24 will be reviewed, and there will also be a wide...

శ్రీ రామలల్లా ప్రాణ ప్రతిష్ఠా వేడుక – ఒక నూతన శకానికి శుభారంభం

రాంలాల్ జనవరి 22, 2024న అయోధ్యలో ఐక్యత, భక్తి, సామరస్యం మరపురాని సంగమం కనిపించింది. దేశం నలుమూలల నుండి విభిన్న నేపథ్యాలు, విశ్వాసాల నుండి ప్రజలు రామాలయంలోని శ్రీ రామలల్లా ప్రాణ ప్రతిష్ఠను చూసేందుకు ఒకచోట చేరారు. శ్రీ రాంలల్లా రాక భారతదేశం అంతటా ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నూతనోత్సాహాన్ని వ్యాపింపజేసింది. ఈ అద్భుతమైన సంఘటన బహుశా భారత్ చరిత్రలో అపూర్వమైనది. సూక్ష్మ స్థాయిలో ఖచ్చితమైన ప్రణాళిక, స్థూల స్థాయిలో అంద‌రినీ ఒక చోట చేర్చి అద్వితీయ సమ్మేళనాన్ని ప్రదర్శించింది. అయోధ్యలో...

The Pran Pratishtha Ceremony of Shri Ramlalla – An Auspicious Beginning of a New Era

Ramlal On January 22, 2024, in the ancient city of Ayodhya, an unforgettable confluence of unity, reverence, devotion, and harmony was witnessed. People from every corner of the country, from diverse backgrounds and beliefs, gathered together to witness the Pran Pratishtha of Shri Ramlalla in the grand Ram temple. The arrival of Shri Ramlalla not only stirred a wave...

With the spread of Ramtva, we will re-ensure a highly cultured and strong Hindu society – Bajrang Lal Bagra

Ayodhya. The three-day meeting of the Central Board of Trustees and the Governing Council of Vishva Hindu Parishad (VHP) concluded today at Karsevakpuram in Ayodhya Dham. In the meeting, after discussing the current situation of the country, plans were also made for the expansion of the VHP organization in its to deal with the cShashtipurti year (Diamond Jubilee Year/60th...

వికసిత భారత్ కోసం స్వదేశీ పరిజ్ఞానం

(ఫిబ్రవరి 28- జాతీయ సైన్స్ దినోత్సవం ) భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు 1928 ఫిబ్రవరి 28వ తేదీ భారతదేశం గర్వించదగ్గ రోజు. ప్రపంచ విజ్ఞాన శాస్త్ర యవనికపై భారతదేశ కీర్తి పతాకం ఎగరవేయబడిన రోజు. ఆచార్య చంద్రశేఖర వెంకట రామన్ అద్భుత ఆవిష్కరణ చేసిన రోజు. విదేశీ పరిపాలనలో మగ్గుతున్న ఆ సమయంలో భారత దేశము నుంచి అటువంటి అద్భుతం ఆవిష్కరించబడడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. ఆ ఆవిష్కరణ శ్వేత జాతీయతరుడైన వ్యక్తి సైన్స్ లో...

కణాదుడి నుంచి కలాం దాకా భారతీయ వైజ్ఞానిక వైభవం

‘త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం’ (పది ఆయుధాలు చేతబట్టిన దుర్గవు (భరతమాతవు) నీవే! బంకించంద్ర ఛటర్జీ 1870లో ‘వందేమాతరం’లో చెప్పినట్లుగా ఇప్పటి అజేయ, అమేయ శక్తిశాలి ఆత్మనిర్భర భారత్‌ ‌కల సాకారమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించుకున్న నవవైజ్ఞానిక భారతదేశానికి ప్రపంచం యావత్తూ ‘వందే భారతం’ అంటూ నినదిస్తోంది. సమస్యలెన్నో? సమాధానం ఒక్కటే- అది భారతదేశమే అంటూ ఆశగా ఇటే చూస్తోంది! పది ఆయుధాల సమాహారం: 1. ఇండియన్‌ ‌స్పేస్‌ ‌రిసెర్చీ ఆర్గనైజేషన్‌ (ఇ‌స్రో) ద్వారా జీఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ రాకెట్ల తయారీ 2. బాబా...

A Very Brief History of Indian Science

India’s civilization valued science and knowledge above all and some of the most extraordinary scientific advances took place there. The annual Indian Science Congress, which just concluded, had its usual share of controversies about the history of Indian science and I have been asked to weigh in. It so turns out that I did...

ఇస్లాంలోకి మారాల‌ని ఒత్తిడి చేసిన సద్దాం హుస్సేన్… IAF అధికారి ఆత్మహత్య

ఇస్లాం మ‌తంలోకి మారాల‌ని ఒత్తిడి చేయ‌డంతో ఒక హిందూ IAF అధికారి ఆత్మ‌హ‌త్య చేసుకున్న దారుణ ఘ‌ట‌న రాజస్థాన్‌లోని మక్రానాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ స‌భ్యుల క‌థ‌నం ప్ర‌కారం గుజ‌రాత్, మ‌క్రానాలోని మిడియాన్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల సుఖరామ్ భించర్ హైదరాబాద్‌లోని వైమానిక దళంలో ఉద్యోగం చేస్తున్నాడు. సుఖారామ్, సద్దాం హుస్సేన్ అనే వ్య‌క్తి ఇద్ద‌రు స్నేహితులు. ఇద్దరూ కూచమన్‌లో కలిసి చదువుకున్నారు. 2017లో ఎయిర్‌ఫోర్స్‌లో ఎంపికైన సుఖరామ్.. 2020 నుంచి సెలవులపై తన గ్రామానికి వచ్చే సుఖరామ్ నుంచి సద్దాం డబ్బులు...

సైన్స్ ‌జీవనంలో భాగం కావాలి

– డా. నాగసూరి వేణుగోపాల్‌ ‌ఫిబ్రవరి 28 నేషనల్‌ ‌సైన్స్ ‌డే విజ్ఞానశాస్త్ర సంబంధిత అక్షరాస్యత (సైన్స్ ‌లిటరసీ) అంటే ఏమిటి? జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం ఇలాంటి విషయాలను చర్చించుకునే అవకాశం కల్పిస్తున్నది. సుమారు 24 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు సంకేతాలుగా రాళ్లు వాడటం మొదలైంది. వే•కు బాణాలు వంటివి వాడింది క్రీస్తుపూర్వం 25 వేల సంవత్సరాల క్రితం. రాళ్లు వాడే దశనుంచి బాణాలు వాడే పరిస్థితి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో! ఆకులున్న చక్రం మెసపొటేమియాలో క్రీస్తుపూర్వం 2000వ సంవత్సరంలో తయారైందని...