‘ఆమె’ శక్తి విశ్వవ్యాప్తి!
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దిన్సోతవం ఏడాదిలో ఒకరోజున ప్రత్యేకించి కేటాయించినంత మాత్రాన మహిళలకు ఒరిగేదేమీ ఉండదు. అందుకే ‘ఎందుకీ దినోత్సవాలు? ఇవన్నీ మొక్కుబడి వ్యవహారాలు’ అంటూ పెదవి విరిచేవారు మనలో చాలామంది ఉంటారు. రోజు, పక్షం, నెల, సంవత్సరం – ఇలా నిరంతర ఉత్సవ నిర్వహణలు పరిపాటిగా మారాయి. విదేశాల్లోనైతే ఇవి మరీ. వారిలా మనమూ మక్కికి మక్కీ నిర్వహించుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉత్సవాల నేపథ్యం, మన దేశానికి ఎంత మాత్రం వర్తిస్తాయన్నది గ్రహించి ఆచరించడం ఎంతైనా ముఖ్యం. ఎప్పటి మాదిరే ఈసారీ...
VIDEO: భారతీయ మహిళకు భరోసా…
సమాజం, మతం, కుటుంబం పరస్పర ఆధారితాలు. ఈ మూడింటికి కేంద్రం మహిళలు. స్త్రీలను గౌరవించడం సహజంగా తెలిసిన, అలవాటు ఉన్న సమాజాల్లో ప్రత్యేకంగా వారికి హక్కులు, స్వేచ్ఛ కలిగించాల్సిన అవసరం రాదు. సంప్రదాయ సాంస్కృతిక జీవనం కలిగిన సమాజాల్లో ఇలాంటి సహజ గౌరవం స్త్రీలకు లభిస్తుంది. కానీ ఇవి లేని పాశ్చాత్య సమాజాల్లో గౌరవాన్ని తెచ్చుకునేందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమవుతుంది. దేశ సంస్కృతి, విలువల పరిరక్షణలో స్త్రీలకు తగిన గౌరవం మర్యాద లభించాలని మహాకవి భారతి ఆశించారు. కానీ నేటి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు...
‘అమృత’మయుడు గరళకంఠుడు
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, ‘సర్వం శివమయం జగత్’ అన్నట్లు అంతా శివస్వరూపమే. బ్రహ్మ, విష్ణువు సహా సురాసురులు, రుషులు మహాదేవుడ్ని ఉపాసించినవారే. క్షీరసాగర మథనవేళ లోకసంరక్షణార్థం హాలాహల స్వీకరణతో గరళకంఠుడిగా ప్రశస్తి పొందిన పరమశివుడిని వేదాలు మహాదేవుడు, మహేశుడు, దేవదేవుడు, అశుతోషుడు అని కీర్తించాయి. శివారాధనకు నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి అని మూడు పర్వదినాలు ఉన్నా మహాశివరాత్రికి మరింత విశిష్టత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘శివ ప్రియాతు దుపాసానార్ధా రాత్రి శివరాత్రి’ (శివునికి ప్రియమైన, శివారాధనకు ఉత్కృష్టమైన...
సంఘర్షణలకు సమాధానం – హిందూ చింతన
మాఘ బహుళ ఏకాదశి (ఫిబ్రవరి 27) గురూజీ జయంతి – రమేశ్ పతంగే హిందూ పంచాంగాన్ని అనుసరించి ‘విజయ ఏకాదశి’ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలక్ పరమ పూజనీయ శ్రీ గురూజీ (మాధవరావ్ సదాశివ గోల్వాల్కర్) జన్మదినం (ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 19, 1906). హైందవ సంప్రదాయంలో ఈ ‘విజయ ఏకాదశి’కి అత్యంత ప్రాముఖ్యం ఉంది. పౌరాణిక కథల ప్రకారం రావణుడిపై విజయం సాధించటానికి శ్రీరాముడు విజయ ఏకాదశి వ్రతం చేశాడు. ఇంతటి పవిత్రమైన విజయ ఏకాదశినాడే గురూజీ జన్మించారు. తొలుదొల్త...
అసామాన్య వ్యక్తిత్వం శ్రీ గురూజీ గోళ్వల్కర్
– వడ్ల భాగయ్య శ్రీ గురూజీ జయంతి ప్రత్యేకం (మాఘ బహుళ ఏకాదశి) అస్పృశ్యత, అంటరానితనం అనేవి.. సవర్ణులుగా పిలువబడే హిందువులలో మేము పెద్ద కులంలో జన్మించామనే అహంకార భావన.. వీటిని పెద్దరాయిని క్రేన్తో తొలగించినట్లుగా సులభంగా తొలగించలేము. కావలసింది మానసిక పరివర్తన. ఆచార్యులైతే నూతన స్మృతినిచ్చారు. కాని ఈ సందేశం లక్షలాది గ్రామాలకు, నగరాలకు, ప్రతి ఇంటికీ, ప్రతి గుడిసెకూ, ప్రతి గుండెకు అందజేయవలసిన బాధ్యత కార్యకర్తలది. – పూజ్యశ్రీ గురూజీ శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోళ్వల్కర్) రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలకులు. భారతదేశ...
द्वितीय सरसंघचालक परम पूज्य ‘गुरूजी’ जयंती
राष्ट्रीय स्वयंसेवक संघ के द्वितीय सरसंघचालक परम पूज्य माधवराव सदाशिव गोलवलकर उपाख्य ‘गुरुजी’ का जन्म युगाब्द 5007 माघ कृष्ण एकादशी (उत्तर में पौष) मूल नक्षत्र में तदनुसार सन् १९ फरवरी १९०६ दिन सोमवार ब्रह्म मुहूर्त में नागपुर में अपने मामा श्री आभा रायकर जी के घर हुआ । तिथि, नक्षत्र इत्यादि विचार कर इनके माता-पिता (श्रीमती लक्ष्मी बाई -...
మహనీయులలో మహనీయుడు శ్రీ గురూజీ
భారతదేశంలో దేశమంతటిని ప్రభావితం చేసిన మహాపురుషులు అనేక మంది ఈ దేశంలో జన్మించారు. ఆదిశంకరాచార్య సాధించిన జాతీయ సమైక్యత ఒక సాంస్కృతిక విప్లవం. అలా బ్రిటిష్ ఆక్రమణ కాలంలో ఈ దేశంలో సాంస్కృతిక జాతీయ వాదానికి బలమైన పునాదులు వేసినవారు స్వామి వివేకానంద, బంకించంద్ర, అరవింద మహర్షి. ఆ ప్రారంభాన్ని ప్రస్పుటింపచేసిన వారు పూ|| శ్రీ గురూజీ. సాంస్కృతిక జాతీయవాదాన్ని ఈ దేశానికి స్పష్టంగా అర్థం చేయించిన వారు శ్రీ గురుజీ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ద్వితీయ సర్సంఘచాలకులు. శ్రీ గురూజీగా ప్రసిద్ధిపొందిన మాధవరావు...
జాతి వైతాళికుడు శ్రీ గురూజీ
నేడు మాధవ సదాశివ గోళ్వాల్కార్ (గురూజీ) జయంతి..నేను, దేశం కోరేది యువతీ యువకులను మాత్రమే అని యువతకు పిలుపు ఇచ్చింది శ్రీ మాధవ సదాశివ గోళ్వాల్కర్. దేశంకోసం దేహాన్ని కూడా పట్టించుకోకుండా అనుపమానమైన వ్యక్తిత్వంతో జాతికి జాగృతి గీతం పాడిన మహామనస్వి, యశస్వి, జాతికోసం అహరహం తపించిన తపస్వి శ్రీ గురూజీ 1906 నాగపూర్లో జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో 1930లో ఆచార్యునిగా వృత్తిని ప్రారంభించిన గోళ్వాల్కర్ విద్వత్తును ఆదర్శపూర్ణమైన ఆత్మీయతను, నిరాడంబరత్వ జీవితాన్ని చూడగలిగిన...
మరల వేదాల వైపు!
– క్రాంతిదేవ్ మిత్ర, సీనియర్ జర్నలిస్ట్ మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఆలోచించాడా బాలుడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసు ఆరంభంలో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ, వేదాలనూ అధ్యయనం చేశాడు. సనాతన ధర్మంలో, వేదాల్లో ఎలాంటి వివక్ష, అంటరాని తనం లేవని గ్రహించాడు. వేదాల వైపు మరలండి అని ఆ మహనీయుడు ఇచ్చిన పిలుపు ఒక తరాన్ని కదిలించింది. అందరికీ వేదాధ్యయనం, అంటరానితనం నిర్మూలన, వితంతు పునర్వివా హాలు, మళ్లీ సొంత మతంలోకి రావాలనుకున్న వారి కోసం శుద్ధి ఉద్యమాలు,...
Manipur – Skill development and livelihood training by Manipur Seva Samiti
Ningthoukhong. With an aim to provide livelihood for the internally displaced people Manipur Seva Samiti in association with Seva Bharati Manipur and Humanism Foundation has conducted skill development and livelihood training at the relief center situated at Mangolnganbi College, Ningthoukhong on Friday. Senior functionary of Rashtriya Swayamsevak Sangh Manipur Prant, Laishram Jatra Singh while addressing the participants he said that...