మూగజీవులకు అత్యద్భుతమైన సేవ

మూగజీవులకు అత్యద్భుతమైన   సేవ శ్యామ్ రాథోర్ రాజస్థాన్లోని భిల్వారాలో ఒక IT ఇంజనీర్. అతను తన ఇంటి బయట ఉపయోగించటానికి సిద్ధంగా ఏర్పాటు చేసిన  'పరిందా' (మంచినీటి కుండ ) ద్వారా పక్షులకు నీటిని అందించడాన్ని ఎన్నడూ విస్మరించరు. "కాలిపోతున్న వేసవిలో నా తలుపు తట్టి దాహంగల వ్యక్తికి నీటిని అందించిన తర్వాత నేను పొందిన సంతృప్తి, 'పరిందా' లోని  నీటిని పక్షులకు అందించిన తర్వాత అదే భావోద్వేగం నా హృదయంలో ఉత్పన్నమవుతుంది. ఏ పక్షి అయినా  దానిపై కూర్చుని దాని దాహం తీర్చుకుంటునప్పుడు...

बापट जी ने सिद्धान्तों को आचरण का हिस्सा बनाया – भैया जी जोशी

बिलासपुर। बापट जी सिद्धान्तों को जीवन का हिस्सा मानकर चलते थे। उन्होंने सिद्धान्तों को केवल शब्दों में नहीं रहने दिया बल्कि उसका अपने जीवनपर्यन्त पालन किया। उक्त बातें राष्ट्रीय स्वयंसेवक संघ के  सरकार्यवाह भैया जी जोशी ने पदमश्री दामोदर गणेश बापट जी की श्रंद्धाजलि सभा में कही। कार्यक्रम का आयोजन सोमवार को दयालबंद स्थित महाराजा रणजीत सिंह...

ఆర్‌.ఎస్‌.ఎస్‌ ను ప్రత్యక్షంగా చూడవలసిందే – ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

నాకు శ్రీ గురూజీని కలిసే అవకాశం రాలేదు. కాని ఆర్గనైజర్‌ వారపత్రికలో ఆయన ఇంటర్వ్యూ చదివి నేను ఆశ్చర్యపోయాను. శ్రీ గురూజీ యూనిఫాం సివిల్‌ కోడ్‌ గురించి వ్రాసిన విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. సంఘం భిన్నత్వంలో ఏకత్వానికే పెద్ద పీట వేస్తుంది. ఇది ఈ దేశంలో వికసించిన సభ్యత. సంఘంపై దురభిప్రాయాలు సమసి పోవడానికి ఇది చాలనుకుంటాను. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్థాపించి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భములో ఒక వ్యాసం వ్రాయాలని కూర్చున్నాను. ఆ సమయంలో...

మతమార్పిడి నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ

రాష్ట్రంలో బలవంతపు మతమార్పిళ్లను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురానుంది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం నాడు ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్టీలకు అతీతంగా హిమాచల్ అసెంబ్లీ సభ్యులందరూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. సీపీఐ ఎమ్మెల్యే రాకేష్ సింఘా మాత్రమే ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  అక్రమ మతమార్పిళ్లు అరికట్టడం ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం. ఈ చట్టం అమలులోకి వస్తే.. అక్రమ మతమార్పిళ్లకు పాల్పడినవారికి కఠిన...

Jammu Kashmir after Abrogation of Article 370 and Reorganisation of J&K

RSS Akhil Bharatiya Prachar Pramukh Arun Kumar Ji on Jammu Kashmir after Abrogation of Article 370 and Reorganisation of J&K Date - 28th August 2019 Place - Nagpur Lecture organised by Jammu Kashmir Study Centre, Nagpur

Guru Granth Sahib — a Perpetual, Ultimate and Eternal Guru

Guru Granth Sahib — also called Adi Granth or Adi Guru Darbar– is not any other holy book or scripture for the Sikhs; but a perpetual, ultimate and eternal Guru. Sikhs believe the Guru Granth Sahib to be a living Guru, hence the Guru Granth Sahib has its own place to sleep also commonly known as 'Sach...

కృషితో నాస్తి దుర్భిక్షం – ఒక ఆదర్శవంతమైన మహిళ కథ

వీధులను శుభ్రపరిచే ఒక మహిళ తన పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దిందో తెలియజేసే కథ. సుమిత్ర దేవి గత 30 సంవత్సరాలుగా జార్ఖండ్‌ ప్రాంతంలోని జజకూ టౌన్‌ షిప్‌లో వీధులను శుభ్రపరిచే పని చేసింది. చివరికి ఉద్యోగవిరమణ సమయంలో ఆమె ఎంతో గౌరవ మన్ననలు అందుకుంటుందని ఈ ప్రాంతంలో ఎవరు ఊహించలేదు.పదవీ విరమణ సందర్భంగా ఆమె సహోద్యోగులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది సాధారణంగా అందరికి జరిగేదే అయినా ఆ సమయంలో అక్కడకు ముగ్గురు ఉన్నత ప్రభుత్వో ద్యోగులు...

Puducherry – Vedanta Scholar Swami Thathvabodhananda Assassinated

Noted saint and philosopher Swami Thathvabodhananda was beaten to death by unknown assailants at his apartment complex in Puducherry on the intervening night of Tuesday and Wednesday (29 August), Tamil Daily Dinamalar has reported. Swami Thathvabodhananda was a noted yoga and Gita guru along with being a Vedanta scholar. The murder was discovered by...

భీమా-కోరేగావ్ కేసు: న్యాయమూర్తి వ్యాఖ్యలను వక్రీకరించిన మీడియా

భీమా-కోరేగావ్ కేసు ప్రధాన నిందితుడైన వెర్నాన్ గొంస్లావ్స్ బెయిల్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా, లభ్యమైన సాక్ష్యాధారాలపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను మీడియాలోని ఒక వర్గం వక్రీకరించి ప్రచారం చేసింది. వెర్నాన్ గొంస్లావ్స్ అరెస్ట్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టు సాహిత్యంలో బిశ్వజిత్ రాయ్ సంపాదకత్వం వహించిన "వార్ & పీస్ ఇన్ జంగిల్ మహల్: స్టేట్ అండ్ మావోయిస్ట్స్ (War and Peace in Junglemahal: State and Maoists) అనే పుస్తకం లభించింది. బెయిల్ పిటిషన్ విచారణ...

క్రీడాభారతి 3కె రన్ విజయవంతం

నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని (హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి) పురస్కరించుకుని క్రీడాభారతి అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 3k పరుగు “విజయదుందుభి” మోగించింది. ఉదయగంజ్ నుండి “డి.ఎస్.పి శ్రీ లక్ష్మినారాయణ” గారు జెండా ఊపి ఈ 3k రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం గంజ్ నుండి శిశుమందిర్ వరకు కొనసాగింది. కామారెడ్డి పట్టణంలోని అన్ని పాఠశాలల నుండి సుమారుగా 2600 మంది విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. అదే విధంగా ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎల్లారెడ్డి “ఆర్.డి.ఓ...