‘హిందూ ఉగ్రవాదం’ కట్టుకథ బట్టబయలు !
మక్కామసీదు పేలుడు కేసులో స్వామి అసీమానంద సహా మొత్తం 11 మంది ముద్దాయిలనూ నిర్దోషులుగా ప్రకటిస్తూ హైదరాబాద్ న్యాయస్థానం ఏప్రిల్ 16న తీర్పు ఇవ్వటంతో పదకొండేళ్ళ కాంగ్రెసు కుటిల నాటకానికి తెరపడింది. హిందూ సంస్థల మీద, హిందూ ప్రముఖుల మీద పెసరంత సాక్ష్యం లేకుండా యు.పి.ఎ. బానిస ప్రభుత్వం వేసిన ‘హిందూ ఉగ్రవాదం’ ముద్ర ఎటువంటి పాపిష్టి పన్నాగమో లోకానికి అసందిగ్ధంగా వెల్లడైంది. గతం మరచిన జాతికి భవిష్యత్తు చీకటి. మన మతిమరపు మీద మనల్ని విడవకుండా వెంటాడుతున్న రాజకీయ రాక్షస శక్తులకు గొప్ప నమ్మకం....
Nuclear ‘Hocus-Pocus’ has a New Focus
Is it a Surgical Strike through Atoms? Shri Rajnath Singh, the Honourable Minister for Defence of India, post the much-deserved ‘Victory Ceremony’ of the Indian Armed Forces in International Scouts Master in Jaisalmer on 16 August 2019, made the suggestion while at Pokharan; later tweeted by him as above and that caught the eyeballs all across and India....
Medical Journalists Condemn LANCET’s Fear Mongering Editorial on Kashmir
Members of National Grid of Medical journalism - India has condemned by marking a strong protest "LANCET: Mind your own business (MYOB)". The Lancet Medical journal on August 17th 2019, in its unasked & unwarranted move, had forwarded it's editorial board published its perverted thought & opinion titled “Fear and uncertainty around...
Consolidated Power of Hindu Institutions – Srisailam Devasthanam transfers Corrupt EO
The two Telugu states Hindu groups are worried about the corruption, the dominance of other ,and the temple executive officer’s controversial attitude in the administrative section of Sri Bhramarambika Mallikarjuna Swamy Devasthanam at Srisailam. This led to the state government Chief Secretary, L.V. Subrahmanyam, issuing an order on Monday, transferring the temple Executive Officer A. Sri Ramachandra...
Shoaibullah’s life sacrifice in the interest of the country
Not many may know about this great journalist from Bhagyanagar (Hyderabad) called Shoaibullah. His name, however, is to be added to the pantheon of great sons of India who sacrificed their lives in defence of the country and of dharma/truth. Shoaib was born on 12th October 1920 in Mehboobabad in Warangal district of Telangana....
హిందూ సంస్థల సంఘటిత శక్తి ఫలితం.. శ్రీశైలం అవినీతి ఈవో బదిలీ
శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం పరిపాలనా విభాగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, అన్యమతస్తుల ఆధిపత్యం, ఆలయ ఈవో వివాదాస్పద వైఖరి మొదలైన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీంతో ఆలయ ఈవో ఎ. శ్రీరామచంద్ర మూర్తిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్.వీ. సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం డెప్యూటీ కలెక్టర్ కె.ఎస్. రామారావు ఏడాది కాలపరిమితిపై దేవస్థానం నూతన ఈవోగా నియమితులయ్యారు. దీంతో వారం రోజులుగా రాజుకుంటున్న వివాదానికి తెరపడింది. అసలు వివాదం ఏమిటి?ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానమైనది అయినటువంటిది శ్రీశైల క్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎండోమెంట్ దేవాలయాల్లో ఇది ఒకటి. అయితే గత కొంతకాలంగా...
ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ ప్రకటన
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ జీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అనవసరమైన వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమైన అంశాలలో సుహృద్భావ పూర్వకమైన చర్చలు, అభిప్రాయాల వినిమయం ద్వారా సమాజంలో ఏకాభిప్రాయాన్ని సాధించాలని, రిజర్వేషన్ల వంటి సున్నితమైన విషయాల్లో ఇలాంటి పద్దతిని పాటించాలని ఆయన సూచించారు. ఇక షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన కులాలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లను పూర్తిగా సమర్ధిస్తున్నట్లు ఆర్.ఎస్.ఎస్ అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. - అరుణ్ కుమార్, అఖిల భారతీయ...
రిజర్వేషన్ల పై ఆర్.ఎస్.ఎస్ దృష్టికోణం
సామాజిక దురాచారాలను, వివక్షను తొలగించడానికి మరియు అన్ని అవకాశాలు అందరికి సమానంగా లభ్యమయేలా, రాజ్యాంగం సామాజిక రిజర్వేషన్లను పొందుపరిచింది. రాజ్యాంగo కల్పించిన అన్ని రిజర్వేషన్లను సంఘ్ పూర్తిగా సమర్థిస్తుంది. మధ్యమధ్యలో కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తుంటారు, కాని సామాజిక వైషమ్యాలను దూరం చేయడానికి రాజ్యాంగం ఏయే రిజర్వేషన్లను కల్పించిందో, వాటిని సంఘ్ పూర్తిగా సమర్థిస్తుంది, భవిష్యత్తులో కూడా సమర్థిస్తూనే ఉంటుంది. ఎప్పటిదాకా రిజర్వేషన్లు కొనసాగాలనేది, రిజర్వేషన్లను పొందే వర్గాలే నిర్ణయిస్తారు. రిజర్వేషన్లు ఇంక మాకు అఖర్లేదు...
ఖండాంతరాలకు ‘కంద’ కీర్తి – డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామానికి ఘన చరిత్ర
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కందకుర్తికి ఘనమైన చరిత్ర ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని పలు రాజవంశాలు పరిపాలించాయి. హరిద్ర, మంజీర, గోదావరి నదులతో కూడిన త్రివేణి సంగమానికి నెలవు ఈ ప్రాంతం. వనవాస సమయంలో శ్రీరాముడి ఇక్కడి గోదావరి తీరంలో సంచరించి శివుడిని కొలిచినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు దివంగత హెడ్గేవార్ జన్మించిన గడ్డ కావడంతో జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్రాంతం. ఇక్కడ హెడ్గేవార్ స్మృతి మందిరం ఉంది. సనాతన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, చరిత్ర,...

















