VIDEO: సంత్ శిరోమణి గురు రవిదాస్
పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం దురాక్రమణదారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్న కాలమది. ఆ చీకటియుగంలో జన్మించిన రవిదాస్ సుమారు 120 సంవత్సరాలు జీవించారు. తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆవిధంగా మత, సాంస్కృతిక అణచివేతను ఎదుర్కొనేందుకు ప్రజలను సంసిద్ధులను చేశారు. పండితులు, మహారాజులు, సామాన్యులు, పామరులు అందరూ వారి భక్తులయ్యారు. సంత్ శిరోమణిగా అందరిచే కొనియాడారు. నేటికీ ఉత్తరభారతంలో వారి శిష్యులుగా భక్తి ఉద్యమానికి ప్రచారకులుగా పనిచేస్తున్నవారు ఎందరో వున్నారు.
VIDEO: సంత్ శిరోమణి గురు రవిదాస్
పద్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం దురాక్రమణదారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్న కాలమది. ఆ చీకటియుగంలో జన్మించిన రవిదాస్ సుమారు 120 సంవత్సరాలు జీవించారు. తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆవిధంగా మత, సాంస్కృతిక అణచివేతను ఎదుర్కొనేందుకు ప్రజలను సంసిద్ధులను చేశారు. పండితులు, మహారాజులు, సామాన్యులు, పామరులు అందరూ వారి భక్తులయ్యారు. సంత్ శిరోమణిగా అందరిచే కొనియాడారు. నేటికీ ఉత్తరభారతంలో వారి శిష్యులుగా భక్తి ఉద్యమానికి ప్రచారకులుగా పనిచేస్తున్నవారు ఎందరో వున్నారు.
చదువు, పరిసరాల పరిశుభ్రతోనే సమాజాభివృద్ధి అని నిరూపించిన సంత్ గాడ్గే బాబా
సంత్ గాడ్గేబాబా గౌతమ బుద్ధునివలె భార్యా, పిల్లలను, ఇంటిని 29వ ఏట వదిలి పెట్టారు. ఒక చేతిలో చీపురుతో మురికి వాడలను శుభ్రం చేయటం (బాహ్యశుద్ధి), శ్రావ్యమైన గొంతుకతో “గోపాల, గోపాల దేవకీ నందన గోపాల....” భజనగీతాలను ఆలపిస్తూ, సమాజంలోని దురాచారాలను తొలగిస్తూ (సమాజపు అంతశ్శుద్ధి), నిరంతరం 51 సంవత్సరాలు ఆయన తిరిగాడు. ఆయన కాషాయ బట్టలు వేసు కోలేదు. ధరించింది చిరిగిపోయిన బట్టలు. రోజల్లా శ్రమించేవారు. అనంతరమే బిక్ష అడిగేవారు. ఏ చెట్టు క్రిందనో నిద్రపోయేవారు. పేద, దళితుల ఉన్నతి విద్య...
మతమార్పిడిని వ్యతిరేకించిన సంత్ రవిదాస్
ఫిబ్రవరి 5, మాఘ పౌర్ణిమ సంత్ రవిదాస్ జయంతి... – ప్రవీణ్ గుగ్నాని దాదాపు 650 సంవత్సరాలకు పూర్వం 1398లో మాఘ మాసం పౌర్ణిమ నాడు కాశీలో జన్మించిన సంత్ రవిదాస్ లేదా సంత్ రై దాస్ మతమార్పిడులను వ్యతిరేకించిన, మతమార్పిడికి గురైనవారిని స్వధర్మంలోకి తీసుకువచ్చేందుకు పునరాగమనాన్ని ప్రోత్సహించిన ప్రప్రధమ సంత్ అని చెప్పవచ్చును. భారతదేశంలో చాలాసంవత్సరాలుగా మతమార్పిడులు సాగుతున్నాయి. 12వ శతాబ్దంలో ముస్లిం దురాక్రమకారులు భారత్పై దండెత్తినప్పుడు ఇక్కడి అపారమైన సంపదను దోచుకోవడంతోపాటు తమ మత ప్రచారాన్ని కూడా సాగించారు. ఇక్కడి సంస్కృతి, మతాన్ని నాశనం...
సామాజిక సమరసతా మూర్తి సంత్ రవిదాస్
--సామల కిరణ్ భారతదేశ తాత్విక ఉద్యమాలలో భక్తి కవులదొక అధ్యాయం. పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా వున్న కాలమది. ఆ సమయంలో జన్మించిన రవిదాస్ తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు.అంబేద్కర్ స్ఫూర్తి పొందిన భక్తి కవులలో ముఖ్యులు కబీర్, సంత్ రవిదాస్లు. ఎవరైతే తాము బతికిన కాలంలో ఎంతో మందిని తన భావజాలంతో ప్రభావితం చేస్తారో...
Sankalp Diwas – Kashmiri activist Yana Mir denounces Pakistan’s propaganda mechanism at UK parliament
New Delhi. Kashmiri activist and journalist Yana Mir, strongly denounced the propaganda mechanism by Pakistan to “dent India’s image on the international stage” and said that she is completely safe and free in “Kashmir, which is a part of India”. “In her statement at the ‘Sankalp Diwas’ hosted by the UK Parliament in London, she urged the international media community...
‘భారత్, కాశ్మీర్ గురించి తప్పుడు ప్రచారాలను మానుకోవాలి’ – యానా మీర్
"భారతదేశంలో భాగమైన కాశ్మీర్ లో ప్రజలు పూర్తిగా సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నారని కాశ్మీరీ కార్యకర్త, పాత్రికేయురాలు యానా మీర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రచార యంత్రాంగాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఫిబ్రవరి 22 సంకల్ప్ దివాస్ సందర్భంగా లండన్లోని యూకే పార్లమెంట్లో జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ UK ఆధ్వర్యంలో నిర్వహించిన 'సంకల్ప్ దివాస్' కార్యక్రమంలో ప్రస్తుతం యూకే ప్రవాసంలో నివసిస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) నుండి ప్రొఫెసర్ సజ్జాద్ రాజా, ప్రముఖ కాశ్మీరీ...
ప్రజల్లో సామాజిక చింతనను కలిగించిన సంఘ సంస్కర్త ‘గాడ్గేబాబా’
(ఫిబ్రవరి 23 – గాడ్గే బాబా జయంతి ) ఆయన బౌద్ధ భిక్షువు కాదు. కానీ సర్వసంగ పరిత్యాగిలా దేశాటన చేశారు. ఆయనకు దైవారాధన పట్ల నమ్మకం లేదు..కానీ దేవాలయాల వద్ద కనీస వసతులు కల్పించారు. స్నానఘట్టాలు నిర్మించారు. దేవాలయ ప్రాంగణాలను శుభ్రపరిచేవారు. ఆయన అక్షరాస్యులు అంతకన్నా కాదు…కాని వందలాది విద్యాసంస్థలు నెలకొల్పిన విద్యా దాత ఆయనే గాడ్గే బాబా…ఆయనది ఏకాకి జీవితమే అయినా జగమంతా ఆయన కుటుంబమే. స్వచ్ఛత కోసం తపించిన గాడ్గే బాబా…పరిశుభ్రతే దైవమని నిర్వచించిన తొలి సంస్కర్త. చీపురుతో వీధుల్ని-...
Sandeshkhali Incidents – NHRC Notice to West Bengal Govt, Seeks Report on Human Rights Violations
The NHRC (National Human Rights Commission) issued a notice to the West Bengal government over alleged unabated human rights violations due to violence in Sandeshkhali in North 24 Parganas district. Taking suo-motu cognizance of reports over the incident, the commission has asked the State Chief Secretary and Director General of Police to send reports within four weeks over the...
సందేశ్ఖాలీలో మానవ హక్కుల ఉల్లంఘనలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి NHRC నోటీసు
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణా జిల్లాలోని సందేశ్ఖాలీలో హింసాత్మకంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసు జారీ చేసింది. ఈ సంఘటనపై నివేదికలను స్వయంచాలకంగా (సుమోటు) స్వీకరించిన కమిషన్, హింస, నేరానికి పాల్పడిన వారిపై తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లో నివేదికలు పంపాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లను కోరింది. మహిళలతో సహా స్థానికుల్లో విశ్వాసం నింపేందుకు తీసుకున్న భద్రతా చర్యలతో పాటు హింసకు...