ఐఎస్ఐస్, అల్ ఖైదా సంస్థలకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ

నిషేధిత ఐఎస్ఐఎస్ మరియు అల్-ఖైదా తీవ్రవాద సంస్థలకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన ఘటన కేరళలో తిరువనంతపురం జిల్లా వర్కాలలోని సిహెచ్ ముహమ్మద్ కోయా మెమోరియల్ కళాశాలలో చోటుచేసుకుంది. ఇస్లామిక్ సంస్థలతో సంబంధాలు కలిగివున్న కొందరు విద్యార్థులు  కళాశాల ఆవరణలో చేపట్టిన ర్యాలీలో తీవ్రవాద సంస్థలకు చెందిన జెండాలు ఎగురవేయడంతో పాటు మద్దతుగా నినాదాలు కూడా చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కేరళకు చెందిన జనం టీవీ ఛానెల్ విడుదల చేసిన వీడియో ఫుటేజీల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టెర్రరిస్టుల వేషధారణలో విద్యార్థులు తీవ్రవాది ఒసామా...

#Shocking: ISIS- Al-Qaeda presence on Kerala Campus – Students rally in support of Islamic terrorist organisations

Islamic terrorism is on the rise in Kerala with international terrorist organisations like ISIS and Al-Qaeda expanding their presence in the state. A group of students with alleged links with Kerala-based Islamist outfits, hoisted flags of Islamic terrorist organisations on the campus of CH Muhammad Koya Memorial College, Varkala in Thiruvananthapuram district. They also carried out a rally shouting slogans,...

రైతుదళంపై అధికారులకు ఫిర్యాదు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-61)

పోలీసుచర్య జరుగుతున్న సందర్భంలో రైతుదళంపై కొందరు అధికారులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. మిలిట్రీ నియమించిన జిల్లా కలెక్టరుకు దళంపై ఆరోపణలు వెళ్ళాయి. డోన్‌గావ్‌లో ఉన్న దళాన్ని వాళ్ళ నాయకులను బంధించి పెట్టాలనే ప్రయత్నాలు విఫలమైనాయి. జిల్లా కలెక్టరు రోబెల్లో వాళ్ళకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రాంతాల్లో దళం వల్ల అశాంతి ప్రబలిందని కొందరు దుష్ప్రచారం సాగించారు. హల్‌సముంద అనే ప్రాంతం నుంచి ఒక అజానుబాహుడైన రైతు బయలుదేరాడు. దారిలో ఒకట్రక్కును ఆపి బీదర్ వెళ్ళాడు. అయితే బీదర్‌లో లారీలోంచి ఆ...

దేశ అంతర్గత భద్రతకు నైతిక విలువలను కాపాడుకోవడం అవసరం – సురేశ్ (భయ్యాజీ) జోషి

'దేశంలో విజాతీయ శక్తులు పెరిగిపోవడం, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించడం చాలా విచారించవలసిన విషయం. ఇందులో మన లోపం కూడా కనబడుతోంది. అంతర్గత భద్రత గురించి ప్రభుత్వం ప్రజలను మరింత జాగరుకులను చేయాల్సిన అవసరం ఉంది’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ సురేశ్ (భయ్యాజీ) జోషి అన్నారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజలు తగిన సహాయ సహకారాలు అందించినప్పుడే మన భద్రతాదళాలు తమ పని సమర్ధంగా నిర్వహించగలుగుతాయని ఆయన అన్నారు. నిన్న (27-డిసెంబర్) ఢిల్లీలో రాష్ట్రీయ సురక్షా మంచ్ ఏర్పాటుచేసిన...

ఏబీవీపీ జాతీయ వార్షికోత్సవ సమావేశాలు ప్రారంభం 

అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ 64వ జాతీయ సమావేశాలు అహ్మదాబాదులో ప్రారంభమయ్యాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి సమక్షంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఏఎస్ కిరణ్ కుమార్ సమావేశాలను ప్రారంభించారు. సమావేశాల ప్రారంభోపన్యాసంలో భాగంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇస్రో సాధించిన ఘనవిజయాలను ప్రస్తావించారు. దేశ నిర్మాణం కోసం యువత ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుని ప్రశంసిస్తూ లేఖ ద్వారా తన సందేశం పంపించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఏబీవీపీ...

देश की आंतरिक सुरक्षा के लिए नैतिक मूल्यों की रक्षा है आवश्यक – सुरेश (भैय्याजी जोशी)

नई दिल्ली, 27 दिसंबर. राष्ट्रीय सुरक्षा जागरण मंच द्वारा आयोजिक संगोष्ठी ‘मंथन’ में राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह श्री सुरेश (भैय्याजी) जोशी ने कहा किसेना को सीमान्त क्षेत्र के नागरिकों का सहयोग सीमा की सुरक्षा के लिए आवश्यक है. सीमावर्ती क्षेत्र में रहने वाले ग्रामवासियों का सहयोग जितना सीमावर्ती सेना को मिलता रहेगा उतना उसका लाभ होगा। पड़ोसी अगर...

కాకతీయ ఫిలిం ఫెస్టివల్ – 2018: వీడియో కవరేజ్

సమాచారం భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాకతీయ ఫిలిం ఫెస్టివల్ - 2018 వీడియో కవరేజ్ https://youtu.be/XOR2jHaxJvU  

ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థ కుట్ర భగ్నం.. పేలుడు పదార్ధాలు స్వాధీనం 

ఢిల్లీ: ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐఎస్-ఐఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్న 'హర్కత్ ఉల్ హర్బ-ఇ-ఇస్లాం' కుట్రని కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో సంయుక్తంగా చేపట్టిన రహస్య ఆపరేషన్ లో  భాగంగా ఢిల్లీలోని 17 ప్రాంతాల్లో తెల్లవారుజామున తనిఖీలు జరిగాయి. ఎన్ ఐ ఏ  సంస్థ తమ వెబ్సైటులో తెలిపిన సమాచారం ప్రకారం ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి. ఐఎస్-ఐఎస్ ప్రేరణతో ఏర్పడిన సంస్థ ఢిల్లీ, ఎన్సీఆర్ మరియు ఇతర సున్నితమైన...

ఘోష్ సాధనతో చైతన్యం, ధైర్యం, సాహసం వస్తాయి – ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య పిలుపు 

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ తెలంగాణ ప్రాంత బాలల, యువకుల ఘోష్‌ శిబిరం సిద్ధిపేట జిల్లా పొన్నాలలోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 23,24,25 తేదీలలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 688 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. మొదటి రోజున జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ భాగయ్య, తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ శ్రీ దక్షిణామూర్తి, తదితరులు మార్గదర్శనం చేశారు. ఈ శిబిరం మన జీవితంలో గొప్ప అనుభూతిని మిగిల్చిందనీ, ప్రేరణగా ఉంటుందనీ, మన జీవితాలకు ప్రత్యేకతను తెచ్చి పెడుతుందని దక్షిణామూర్తి తన...

Protests against Kerala govt for attacks on devotees of Ayyappa

Subsequent to the judgement of the Hon'ble Supreme court of India allowing entry of young women between the age group of 10 to 50 to Sabarimala Swami AYYAPPA Temple, the vast majority of Devotees were on a path of agitation. If the judgement is implemented not only Sabarimala temple but all temples in Kerala will be badly affected. This...