నిజాం సైన్యాలను తరిమికొట్టిన దళం.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-60)
హోన్సాలికి చెందిన భావూరావు, బాబారావు అనే సోదరుల సాహసంతో ఈ లింగదల్లిని విముక్తిపర్చారు. ఆ సోదరులు కూడా దళంలో చేరి పోయారు. భావూరావు స్వాధీనంలో ఉన్న గఢ్లో ఆయుధాలు దాచి పెట్టారు. షోలాపూర్లో తిరిగి ఆయుధాలు సేకరించారు. షోలాపూర్ కలెక్టర్, స్థానికి నాయకుడు చెన్నూసింగ్ ఈ దళనాయకులను ప్రశంసించి సహాయం చేశాడు. లింగదల్లి పక్కనే ఉన్న హిస్సర్గలో నిజాం సైన్యాలు ఉన్నాయి. లింగదల్లికి వాటివల్ల ప్రమాదం ఉన్నదన్న సంగతి తెలుసు. దళం అక్కడే ఉన్న సందర్భంలో హిస్సర్గపై దాడిచేశారు. వెంకట్రావ్ మిర్కల్, డా॥ చెన్నప్ప...
హైదరాబాద్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల అరెస్టు
-అదుపులోకి తీసుకున్న విశాఖపట్నం పోలీసులు -విప్లవసాహిత్యం, ముఖ్యమైన ఉత్తరాలు స్వాధీనం -నెల్లూరు జిల్లాకు చెందిన అక్కా చెల్లెండ్లుగా గుర్తింపు -నక్సల్స్ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు -అర్బన్ ప్రాంతాల్లో తెలంగాణ పోలీసుల ఆరా హైదరాబాద్లో ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్టుచేయ డం కలకలంరేపింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఎన్జీఆర్ఐలో టెక్నికల్ ఆఫీసర్ నక్కా వెంకటరావును ఛత్తీస్గఢ్ పోలీసులు పట్టుకున్న మరుసటిరోజే.. సోమవారం వైజాగ్ పోలీసు లు ముగ్గురు అక్కాచెల్లెండ్లను అరెస్టుచేయడం సంచలనం రేకెత్తించింది. హైదరాబాద్లోని మౌలాలీ హౌసింగ్బోర్డు కాలనీలో ఆత్మకూరు అనూష, ఆత్మకూరు అన్నపూర్ణ, ఆత్మకూరు భవానీ అనే మావోయిస్టులను...
Arrested NGRI employee linked with Maoists leadership
N Venkat Rao, explosives expert at National Geophysical Research Institute (NGRI), reportedly had links with CPI (Maoist) brass, including its former general secretary Ganapathy, sources said. Venkat Rao, who is a senior technical assistant (explosives) with the CSIR institute, was reportedly arrested at Chabuknala junction in Rajnandgaon district in Chhattisgarh on Sunday. Police say they found Maoist literature, a cellphone, two...
రామ్ఘాట్ రైతుల వీరోచిత పోరాటం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-59)
రామ్ఘాట్ రైతుల వీరోచిత పోరాటం.. 12 ఆగస్టు, 1948 నాడు ఉద్గీర్ నుంచి సాయుధబలగం ఒకటి బయలుదేరింది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్తో సహా వందమంది పోలీసులు, వేలాదిమంది రోహిల్లాలు, పఠాన్లు, పస్తక్వామ్లు, రజాకార్లు కూడా వెంట ఉన్నారు. వెనకాల వేలాదిమంది ముస్లింలు ప్రేక్షకులుగా వస్తున్నారు. రామ్ఘాట్లో ఉన్న రైతుదళాన్ని మట్టుబెట్టాలని ఈ సారి మందిమార్బలంతో బయలుదేరారు. జరగబోయే పోరాటాన్ని కళ్ళారా చూడాలని ముస్లిం ప్రజలు దారిలో ఉన్న చిన్న కొండ ఎక్కి కూర్చున్నారు. రామ్ఘాట్, తొండచీరు, కౌల్ఖేడ్ గ్రామాలు త్రికోణంలో ఉన్నట్లు...
బీమా-కోరేగావ్ హింస వెనుక కుట్ర ఉంది – ముంబై హై కోర్ట్
తనపై ఆరోపణలు కొట్టివేయాలన్న ప్రొ. ఆనంద్ తెల్తుంబ్డే పిటిషన్ తిరస్కరించిన కోర్ట్ ఎల్గార్ పరిషద్ – బీమా కోరేగావ్ సంఘటనల వెనుక లోతైన కుట్ర ఉందని, దీని దుష్పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని ముంబై హైకోర్ట్ ఒక తీర్పులో పేర్కొంది. తనపై పోలీసులు మోపిన అభియోగాలను కొట్టివేసి, మొత్తం కోరేగావ్ కేసును తిరస్కరించాలంటు ప్రొ. ఆనంద్ తెల్తుంబ్డే దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. బీమా కోరేగావ్ కేసు దర్యాప్తు చేసిన పూనా పోలీసులు పలువురు న్యాయవాదులు, ఉద్యమకారులకు...
After Manithi Activists, Two More Women Return Following Steadfast Protests By Ayyappa Devotees
A day after 11 activists belonging to Chennai-based ‘Manithi’ (NGO) failed to enter the Lord Ayyappa shrine at Sabarimala, two more women in their forties were turned back without being able to enter the shrine on Monday (24 Dec.), reports The Tribune. The attempt by two women, came a day after a group of 11 women activists of ‘Manithi’,...
Selective ‘secularist’ Naseeruddin should clear, Who is behind his utterances? – VHP
New Delhi. The Vishwa Hindu Parishad (VHP) termed Naseeruddin Shah’s outburst on the Bulandshahar episode, a sponsored statement. The VHP said that Shah gets paid to act in films, so was this statement seems a sponsored one? Dr. Surendra Jain, Jt. Gen Secy. of the VHP said that it is now crystal clear that the movement of the “Award-wapsi...
హిందూ దేవాలయంగా మారనున్న 30 ఏళ్ల నాటి చర్చి
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం పోర్ట్స్ మౌత్ నగరంలో కల 30 ఏళ్ళ నాటి చర్చి హిందూ దేవాలయంగా మారనుంది. ప్రఖ్యాత స్వామినారాయణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ చర్చి దేవాలయ రూపురేఖలు సంతరించుకోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రఖ్యాత హిందూ ధార్మిక సంస్థ స్వామి నారాయణ్ సంస్థాన్ గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చిలను కొనుగోలు చేసి హిందూ దేవాలయాలుగా మార్చిన దాఖలాలు ఉన్నాయి. దేవాలయాలుగా మారిన చర్చిలలో ప్రస్తుత వర్జీనియా చర్చి అమెరికాలో 6వది కాగా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవది. అమెరికాలో ఇప్పటిదాకా లాస్ ఏంజెల్స్, పెన్నీన్సల్వేనియా, లూయిస్విల్లే,...
తొండచీర్ గ్రామంపై రజాకార్ల దాడి.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-58)
కిషన్గీర్ దళాలకు చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని తొండచీర్ గ్రామాన్ని సర్వనాశనం చేయాలని పోలీసులూ రజాకార్లూ గ్రామంపై దాడిచేశారు. ఇళ్ళను లూటీచేస్తూ నిప్పు అంటించారు. ఈ విషమ పరిస్థితుల్లో కిషన్గీర్ తన భార్య, తల్లి అడ్డువచ్చినా వినకుండా నిస్సహాయస్థితిలో పరుగెత్తాడు. రజాకార్లకు ఎదురు వెళ్ళి వాళ్ళ మంచితనాన్ని అర్థించాడు. కాని ఈలోగానే ఒక రోహిలా రజాకార్ అతన్ని గురిచూసి కాల్చివేశారు. తన హత్యకు ప్రతీకారం తీసుకోబడుతుందని అంటూ కిషన్గీర్ నేలకొరిగాడు. నిరాయుధుడుగా ఉంటూ కూడా గ్రామాన్ని రక్షించాలని అతను నిర్భయంగా ముందుకు ఉరికాడు. రజాకార్లను...

















