1984 Anti-Sikh riots – A ‘dark chapter’ in history of independent India – Delhi HC
The Delhi High Court on Wednesday upheld the conviction of 88 convicts in the 1984 Anti-Sikh riots in the east Delhi’s Trilokpuri area. According to the reports, the 88 convicts had been arrested in East Delhi’s Trilokpuri area and were sentenced to 5-year jail term by a trial court in 1996. The convicts had challenged the August 27, 1996 judgement...
మహాసభలకు హాజరవడమే నారాయణరెడ్డి చేసిన నేరం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-41)
భార్య, చిన్న కొడుకు దగ్గరికి రాగానే ఆయన చిన్నపిల్లవాడి చేతిని, భార్య చేతిలో పెట్టి ప్రాణాలు వదిలాడు. బయట ముస్లిం దుండగులు కారును దహనం చేయాలని ప్రయత్నించి పెట్రోలు లేకపోవడంతో విఫలమై వెళ్ళిపోయారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ తాలుకాలో ఉన్న ముదిగొండ గ్రామవాసి టి.బుచ్చిరెడ్డి. ఆయన మధ్యతరగతి రైతు. ఒక ఆడపిల్లతో సహా ఐదుగురు సంతానం. నలుగురు మగపిల్లలలో డాక్టర్ నారాయణరెడ్డి పెద్దవాడు. ఇతను హైద్రాబాద్లోని చాదర్ఘట్ ఉన్నత పాఠశాలలో చదివిన తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్యవిద్య నభ్యసించాడు. విద్యార్థికాలంలో ప్రతిభావంతుడుగా ఎన్నో...
తీర్పు అమలులో ఆలయంపై ఉన్న శ్రద్ధ చర్చి మీద లేదా?: కేరళ హైకోర్టు
కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. పిరవోమ్ చర్చ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని కేరళ ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ క్రైస్తవుల్లోని ఒక వర్గం తిరిగి కేరళ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు పరోక్షంగా శబరిమల అంశాన్ని ప్రస్తావిస్తూ.. సుప్రీం ఇచ్చిన తీర్పు అమలు కోసం 2000 మంది పోలీసులను ఆలయంలో ప్రవేశించే మహిళల భద్రత కోసం నియమించిన ప్రభుత్వం గతంలో సుప్రీం కోర్టు పిరవోమ్ చర్చి కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? కేవలం ఆలయం విషయలంలో మాత్రమే సుప్రీం...
సమాచార వాహిని: 28-నవంబర్-2018 (వార్తాపత్రికలలో ముఖ్యమైన సమాచారం)
RSS leader Indresh Kumar says govt and public ready for Ram Mandir ordinance, slams SC for hurting Hindu sentiments Chandigarh: The RSS on Tuesday demanded an ordinance or a law to build a Ram temple in Ayodhya at the earliest, saying that the Supreme Court's decision to defer the hearing in the land dispute case "hurt" Hindu sentiments. Read More.. 1984 anti-Sikh...
Only A Hindu Can Be Made Devaswom Commissioner, Rules Kerala High Court
The Kerala High Court has mandated that the Commissioner of the Travancore and Cochin Devaswom Boards will always be a Hindu. The directive was issued by a bench of Justices PR Ramachandra Menon and Devan Ramachandran, while disposing of a batch of petitions challenging the amendments to the Travancore-Cochin Hindu Religious Institutions Act 1950 (TCHRI Act), which enabled the...
కాశ్మీర్ లేని భారత మ్యాప్ ప్రదర్శించిన కేరళ సీపీఎం పార్టీ
కమ్యూనిస్టులు తమ జాతి వ్యతిరేక విధానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. కేరళలోని పాలక్కా డులో సీపీఎం పార్టీ ముద్రించిన పోస్టర్లలో కాశ్మీర్ లేని భారత మ్యాప్ ప్రదర్శించారు. శబరిమలపై తమ పార్టీ వైఖరి చాటిచెప్పేందుకు చేపట్టిన 'జనమున్నెట్ట యాత్ర" (ప్రజా ఉద్యమ యాత్ర) పేరిట జరిగిన ఈ ర్యాలీలో సీపీఎం పార్టీ హోర్డింగులు ఏర్పాటు చేసి ఈ మ్యాప్ లను ప్రదర్శించింది. కేరళలో జాతీయ రహదారులపై హోర్డింగులు ఏర్పాటుపై హైకోర్టు ఆంక్షలు ఉన్నాయి. కోర్ట్ ఆ ఆంక్షలు విధించిన రోజు నుంచే వాటిని అతిక్రమిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఇలాంటి పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటుచేస్తోంది. ...
శబరిమల కేసులో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేరళ హైకోర్టు
గత కొంతకాలంగా కొనసాగుతున్న శబరిమల వివాదంలో కేరళ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పవిత్ర క్షేత్రంలో అయ్యప్ప భక్తులపై పోలీసులు చేపడుతున్న దాడులపై సమీక్ష కోసం హైకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అదే విధంగా శబరిమలలో సెక్షన్ 144 అమలులో ఉంటుందని తెలిపింది. శబరిమలలో నిరసనలకు అనుమతి లేనప్పటికీ అయ్యప్ప భక్తుల శాంతియుత ప్రదర్శనల పట్ల పోలీసులు ఆచితూచి స్పందించాల్సి ఉంటే బాగుండేదని హైకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా నతప్పందాల్ ప్రాంతంలో మాహిళా భక్తులు, చిన్నారులు సేదతీర్చుకోవడాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా భక్తుల...
దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న హిందువులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-40)
400 మంది ముస్లింలు బాజాలతో, నినాదాలతో బయలుదేరి బస్తీలోకి వచ్చారు. ఎదురుగా హిందువులు దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సుబేదార్ హిందువులనే చెదిరి పొమ్మని ఆర్డర్ ఇచ్చాడు. ఆత్మరక్షణకు సిద్ధమైన ప్రజలను చెదిరి పొమ్మనగానే వాళ్ళు నిరాకరించారు. అదే అదనుగా సుబేదార్ కాల్పులు జరపమని హుకుం జారీ చేశాడు. ఫలితంగా వెంటనే ముగ్గురు హిందువులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తులు పడమటి క్రిష్ణయ్య, కొడిమల కనకయ్య, మల్లయ్య. ఇక తీవ్రంగా గాయపడిన వాళ్ళు వాడి లింగయ్య, ఆడెపు కొమరయ్య....
శ్రీకాకుళం తుఫాను బాధితుల సేవలో.. ఆర్.ఎస్.ఎస్.
ఇటీవల సంభవించిన 'తిత్లి' తుఫాను శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపు కొత్తూరు తదితర 10 మండలాలను దెబ్బతీసింది. పలాస రైల్వేస్టేషన్లోని పై కప్పులు ఎగిరిపోయాయి. పలాసకు దగ్గరలో ఉన్న టోల్గేట్ కప్పులు ఎగిరిపడ్డాయి. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలు వాయుగుండం ధాటికి ప్రక్కకు ఒరిగి పోయాయి. ఇక సామాన్యుల గృహాల గురించి చెప్పనవసరం లేదు. 7 గురు మృత్యువాత పడ్డారు. గాలుల ఉధృతికి వేలాది ఎకరాలలో ప్రధాన పంటలైన కొబ్బరి, జీడి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మత్స్యకారుల పడవలు...
సమాచార వాహిని: 27-నవంబర్-2018 (వార్తాపత్రికలోని ముఖ్యమైన సమాచారం)
When terrorism rules the roost As we observe the 10th anniversary of the dastardly Mumbai attacks, little seems to have changed. Neither has Pakistan mended its ways nor has anything substantial been done to arrest the menace at home. Read More.. --- Jundal's arrest exposes Pak's agenda of turning 26/11 into an Indian conspiracy The arrest of Zabiuddin Ansari, a Lashkar-e-Toiba terrorist used...


















