How Somnath Mandir Reconstructed
Though the nature of land dispute in Ram Mandir issue at Ayodhya and that of Somnath Temple is totally different, the Supreme Court’s decision to not speed up the Ram Mandir case reminded me of a debate that took place in 1948 about the reconstruction of Somnath Mandir – another temple destroyed by Islamic invaders. This debate, between K.M.Munshi and...
మరోసారి ఖలిస్థాన్ కుట్ర
పంజాబ్ను మరోసారి రక్తపాతంతో, విధ్వంసంతో అతలాకుతలం చేయాలని సిక్కు రాడికల్ ముఠాలు కుట్రలు ఆరంభించాయి. ఈ కుట్రలకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ అండగా నిలుస్తున్నాయి. ఈ నవంబర్ 17 ఆదివారం అమృత్సర్లోని రాజాసాని గ్రామంలో నిరంకారీ భవన్ మీద జరిగిన గ్రెనేడ్ దాడితో ఎన్నో వాస్తవాలు ఒక్కసారిగా వెలుగుచూశాయి. పైగా అల్ఖైదా అనుబంధ అన్సార్ ఘాజవత్ అల్హింద్ కమాండర్ జకీర్ ముసా, అతడి ముఠాకు చెందిన ఐదు లేదా ఆరుగురు అనుచరులు నిఘా వర్గాల కళ్లలో పడిన మరునాడే నిరంకారీ...
RJD men convicted for a crime that was blamed on RSS by some to claim ‘attack on Dalits’
In Arrah, Bihar, RJD leader Kishori Yadav and his 4 other men have been sentenced to 7 years of imprisonment by a local court for beating up a woman and parading her naked in August this year. 14 other accused were sentenced to 2 years of imprisonment. The incident had occurred on the morning of 20th August this year after...
బీదర్లో పర్యటించిన ప్రధాని నెహ్రూ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-43)
బీదర్ జిల్లాలో ముస్లింలపై అత్యాచారాలు జరిగాయనే ఆరోపణల విచారణకు ఒక కార్యాలయం తెరిచారు. సెక్యులర్ భారత ప్రభుత్వం ఈ విషయమై జిల్లా కలెక్టర్ శ్రీ రోబెల్లోను శ్రద్ధ వహించవలసినదని ఆదేశించింది. స్వయంగా ప్రధాని నెహ్రూ బీదర్లో పర్యటించి వెళ్ళారు. అందువల్ల డోన్గావ్ దళ సభ్యులను ఏ విధంగానైనా అణచివేయాలని కలెక్టర్ పట్టుదలతో ఉన్నాడు. కొన్నిరోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఇన్చార్జ్ డి.యస్.పి.గా ప్రభు అనే పోలీసు అధికారి వచ్చాడు. ఆయన ఈ రైతుదళ సభ్యుల సాహస గాథలు విని ముగ్ధుడై పోయాడు. మరుసటి రోజు...
ISRO makes Indians proud by launching 30 satellites of 8 nations successfully
Shriharikota, Nov 29: #PSLVC43 successfully lifts off with 31 satellites, including #HysIS, from Satish Dhawan Space Centre, Sriharikota. ISRO successfully launched Earth observation satellite. 30 satellites of 8 nations have launched successfully. The goal of #HysIS is to study Earth's surface in visible, near infrared and shortwave infrared regions of the electromagnetic spectrum. It can provide valuable data on agriculture,...
సమాచార వాహిని: 30-నవంబరు-2018 (పత్రికలోని ముఖ్యమైన వార్తలు)
దిష్టిబొమ్మలతో పోలీసులకు ఉచ్చు..!నక్సల్స్ సరికొత్త పన్నాగం సుక్మా: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో నక్సల్స్ పోలీసులు, భద్రతా సిబ్బందిని గందరగోళానికి గురి చేసి ఉచ్చులో పడేసేలా నక్సల్స్ కొత్త పథకంవేశారు. అడవిలోని కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ను తలపించేలా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశారు. వాటి చేతుల్లో డమ్మీ తుపాకీలను పెట్టి.. చెట్ల చాటున నక్కినట్లు భ్రమ కలిగేలా అమర్చారు. Read More.. Pak should turn secular for better ties with India: Army Chief Gen Rawat Venturing into uncharted waters, Army Chief General...
క్రైస్తవ గృహంలో బాలికలపై లైంగిక దాడి.. కలెక్టర్ తినిఖీల్లో వెలుగుచూసిన నిజాలు
తమిళనాడులోని తిరువన్నామలైలో క్రైస్తవ మిషనరీ సంస్థ నిర్వహిస్తోన్న మెర్సీ అదైకలాపురం మిషనరీ హోమ్ అనే అనాధ బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ కెఎస్ కందస్వామి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్మయం కలిగించే నిజాలు వెలుగుచూశాయి. అక్కడి బాలికలపై కొంతకాలంగా లైంగిక దాడి జరుగుతున్నట్టు కలెక్టర్ గుర్తించారు. మొదట మిషనరీ హోమ్ వసతి గృహంలో నవంబర్ 17న ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ అక్కడ సరైన వసతులు లేకపోవడం గుర్తించి అందులో ఉంటున్న బాలికలను ఇతర ప్రభుత్వ మరియు మెరుగైన వసతి సౌకర్యం ఉన్న ప్రయివేటు వసతి గృహాలకు...
పవిత్ర గంగా ప్రక్షాళన ఉద్యమంలో కీలక ముందడుగు
పవిత్ర గంగా నది ప్రక్షాళన ఉద్యమంలో భాగంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నమామి గంగా' ప్రాజెక్టులో ఒక కీలక ముందడుగు పడింది. ప్రతిరోజూ దాదాపు కోట్లాది లీటర్ల వ్యర్ధాలను గంగానదిలో ప్రవేశపెడుతున్న సిసామావు కాలువ నీటిని సమీపంలోని జాజ్మావు నీటి శుద్ధి కేంద్రానికి మళ్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిసామావు ఆసియాలోనే పెద్ద కలుషిత నీటి కాలువ. దాదాపు గత 128 సంవత్సరాలుగా ఈ కాలువ ద్వారా 14 కోట్ల లీటర్ల కలుషిత నీరు, వ్యర్ధాలు గంగా నదిలోని భైరవ్ ఘాట్లో కలుస్తున్నాయి. వీటిలో...
ఆర్య సమాజ్ను విమర్శించిన బహదూర్ యార్జంగ్ (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-42)
భారతకోకిల, సరోజినిదేవి నాయుడు అధ్యక్షత వహించిన ఆ ఉత్సవాల్లో నవాబ్ బహదూర్ యార్జంగ్ ఉపన్యసిస్తున్నాడు. హైద్రాబాద్ సంస్థానంలో హిందూ - ముస్లింలు, పాలు - తేనెలా కలసి ఉన్నారని, ఇస్లాం ఏకేశ్వరోపాసననే కోరుతూఉందని, కుల భేదాలను వ్యతిరేకిస్తుందని అన్నాడు. అయితే ఇక్కడే ఒక వర్గం మతస్వాతంత్య్రం కోరుతూఉందని, దాని లక్ష్యం నిజాం కింగ్కోఠీవైపు మాత్రమేనని, అదే ఇస్లాం ఐక్యతకు బలం చేకూరుస్తూ ఉందని బహదూర్ యార్జంగ్ ఆర్య సమాజ్ను పరోక్షంగా ఎత్తి చూపించాడు. పోలీసు చర్య తర్వాత ఒకరోజు వినాయక్రావు విద్యాలంకార్గారు అమరవీరుడు శ్యాంలాల్...
శ్రీరామ జన్మభూమిలో మందిరం కోసం.. ఈ నిరీక్షణ ఎంతకాలం?
26 ఏళ్ళ క్రితం.. గీతాజయంతి రోజున దురాక్రమణ చిహ్నమైన బాబ్రీ కట్టడం కరసేవకుల ఆగ్రహానికి పూర్తిగా నేలమట్టమైంది. కానీ రామజన్మభూమిలో భవ్యమైన మందిర నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. అసంపూర్తిగా మిగిలిన రామకార్యాన్ని పూర్తి చేయడానికి మనమంతా కటిబద్ధులమవుదాం. https://www.youtube.com/watch?v=XNocKtrDywY&feature=youtu.be


















