సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-36)
పరిస్థితులు విషమిస్తున్నాయి. హైద్రాబాద్ నుంచి వెళ్ళిన ప్రతినిధివర్గం ఢిల్లీ నుంచి చర్చలు విఫలం కాగా తిరిగి వచ్చింది. భారత ప్రభుత్వం సంస్థానాలపై ఆర్థిక నిర్బంధాలను విధించింది. సరిహద్దు ప్రాంతాలపై సైన్యాన్ని సిద్ధంగా ఉంచింది. నిజాం ఇటువైపు తన సాయుధ బలగాన్ని పెంచుకుంటున్నాడు. మరొకవైపు తన సంస్థాన విలీన సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చాలనే ఉద్దేశ్యంతో ఒక ప్రతినిధి వర్గాన్ని ఐక్యరాజ్య సమితికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాడు. 1948 సెప్టెంబర్ నెలలో సంస్థానం ప్రధానమంత్రి మీర్ లాయక్ ఆలీ ఒక ప్రకటన చేస్తూ తమ సంస్థానంలో...
बंधुभाव ही हिंदुत्व
'भविष्य का भारत' - विषय पर हाल ही में हुई व्याख्यान माला में राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन जी भागवत ने जब कहा कि “संघ जिस बंधुभाव को लेकर काम करता है, उस बंधुभाव का एक ही आधार है, विविधता में एकता। परम्परा से चलते आए इस चिंतन को ही दुनिया हिंदुत्व कहती है। इस लिए हम...
Tradition of ‘Fraternity’ is Hindutva
During the ‘Future Bharat- RSS perspective’ themed lecture series conducted by Dr Mohanji Bhagwat, the Sarsanghchalak said, “‘Fraternity’ or ‘Bandhu Bhav’ is the essence of the activities carried out by the Sangh, and it is this sense of fraternity and affinity that is exemplified in our country’s ‘unity in diversity’.” “It is this tradition of fraternity that is referred to...
ఆదిమ జాతి తెగల ఆత్మరక్షణ దాడి.. అమెరికన్ క్రైస్తవ ప్రచారకుడు మృతి
అండమాన్ నికోబార్ దీవిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదీవాసీ తెగ జరిపిన ఆత్మరక్షణ దాడిలో అమెరికాకు చెందిన క్రైస్తవ ప్రచారకుడు మృతిచెందాడు. స్థానిక పత్రికను ఉటంకిస్తూ ఇండియా టుడే రాసిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన 27 ఏళ్ల జాన్ అల్లెన్ చౌ క్రైస్తవ మతప్రచారం నిమిత్తం భారతదేశంలోని చెన్నై వచ్చాడు. అక్కడి నుండి క్రైస్తవ మతమార్పిళ్ల నిమిత్తం అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న అల్లెన్ చౌ.. అక్కడి అత్యంత అరుదైన సెంటినెల్లీస్ ఆదిమజాతి తెగకు చెందిన ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నం చేసాడు. ఇందుకోసం ఆ ప్రాంతాన్ని చేరేందుకు అండమాన్ లోని...
టెంట్ లో శ్రీరాముడిని దర్శించడం ఇదే ఆఖరు కావాలి – ఆరెస్సెస్ సర్ కార్యవహ్ భయ్యాజీ జోషి
అయోధ్య: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషితో పాటు సహ సర్ కార్యవాహలు శ్రీ దత్తాత్రేయ హోసబలే మరియు శ్రీ కృష్ణ గోపాల్ సోమవారం నాడు అయోధ్య శ్రీరామ జన్మస్థలంలో గల రామ్-లలాను దర్శించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అయోధ్య చేరుకున్న వీరు వెంటనే రామజన్మభూమిలోని రామ్-లాలాను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మహంత్ నృత్యగోపాల్ దాస్ ఆశ్రమం సందర్శించిన భయ్యాజీ అనంతరం సమీపంలోని కరసేవకపురం చేరుకున్నారు. అక్కడ రామజన్మ భూమి కోసం జరుగుతున్న శిలా ఫలకాలకు సంబంధించిన...
“మతమార్పిళ్లను ఎందుకు వ్యతిరేకించాలి?” – డా. మోహన్ జీ భాగవత్ సమాధానం
మతమార్పిళ్లపై ఆరెస్సెస్ దృష్టికోణం ఏమిటి అనేదానిపై సరసంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ సమాధానం https://youtu.be/2bV_gl7xSHc
హిందుత్వమంటే బంధుభావం
`భారత భవిష్యత్తు – ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం’ అనే అంశంపై జరిగిన మూడురోజుల ఉపన్యాస కార్యక్రమంలో డా. మోహన్ జీ భాగవత్ `’సోదరభావం లేదా బంధుభావం సంఘ కార్యానికి మూలం. ఇదే భావన మన దేశంలోని `భిన్నత్వం వెనుక ఏకత్వానికి’ కూడా ఆధారం’’ అని అన్నారు. ‘’ఈ సోదరభావం, బంధుభావాన్నే హిందూత్వం అన్నారు. అందుకనే మేము భారత్ ను హిందూ రాష్ట్ర (రాష్ట్రం అంటే మా దృష్టిలో ప్రజలు)అంటాం. దాని అర్ధం అందులో ముస్లిములకు స్థానం లేదని కాదు. అందులో ముస్లింలకు స్థానం...
‘I pray that this is my last darshan of Sri Ramlala in tent,’ said Bhaiyaji Joshi
Ayodhya: RSS Sarkaryavah Shri Bhaiyaji Joshi along with Sahsarkaryavahs Shri Dattatreya Hosabale and Dr Krishna Gopla had ‘darshan’ of Shri Ramlala on November 19. He was also accompanied by RSS Kshetra Karyavah Shri Ramkumar Verma, Prant Pracharak Shri Kaushal Kishore, Prant Karyavah Dr Anil Mishra, Sah Prant Karyavah Shri Prashant Bhatia and vice president of Vishwa Hindu Parishad Shri...
పట్టుదలతో పి.సి.సి. విచారణ విభాగం పని.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 35)
ముఖ్యంగా పి.సి.సిలో విచారణ విభాగం పట్టుదలతో పనిచేయటం ప్రారంభించింది. ప్రతిరోజు జరిగే సంఘటనలను, అత్యాచారాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేది. ఎక్కడ గృహ దహనాలు, లూటీలు, హత్యలు జరిగినా ఆ ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా భయంకర పరిస్థితులను ఎదుర్కొంటూ ఆ విభాగం న్యాయవాదుల సమాచారం సేకరించి ఫోటోలు తీసుకువచ్చేవారు. ఈ విచారణ కార్యక్రమంలో సమాచార సేకరణలో లింగాయత్ కాన్ఫరెన్సు, స్థాయీసంఘం, హిందూ దినపత్రిక విలేఖరి శ్రీ వామన్రావుల కృషి పేర్కొనదగినవి. జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా విజ్ఞప్తి పత్రాలను వరుసగా సంస్థాన పాలకులకు పి.సి.సి పంపుతూ...
Save Sabarimala: Peaceful Protests in Telangana
Hundreds of devotees and "Ayyappas" ( those who take Ayyappa deeksha) protested at Hyderabad on 20th Nov 2018, against the atrocities and arrests of Hindu leaders by the CPM government of Kerala. The Ayyyapas sang bhajans and prayed that the Chief Minister of Kerala is taught a lesson and that Ayyappa gives wisdom and good sense to him. Speaking in...
















