విద్యాప్రదాయిని సరస్వతిదేవి
- పి. విశాలాక్షిశివస్వరూపమైన సృష్టి సూర్యచంద్రుల గమనం మూలంగా ఋతువులుగా ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయి. ఈ షట్(ఆరు)ఋతువులలో మొదటిది, ప్రధానమైనది వసంత ఋతువు. వసంత ఋతువులో ప్రకృతి 16కళలతో వికసిస్తుoది. వాల్మికి మహర్షి శ్రీమద్ రామాయణంలో అతిసుందర మనోహరమైన వసంత ఋతువు చిత్రణ చేసారు. జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో `ఋతూనాం కుసుమాకరః’ అని వసంతమును తన విభూతిగా లెక్కించెను. కవి జయదేవుడు వసంత వర్ణమును అత్యంత సుందరంగా అష్టపదులలో తెలిపారు. ప్రకృతి సుఖదుఃఖ...
Pt. Deendayal ji and Integral Humanism
A large population of our world lives in poverty. After having tried various development models with mixed results, the world is in search of model of development which is integrated and sustainable. Pandit Deen Dayal’s philosophy ‘Integral Humanism’ proposes an alternative model for development which is integral and sustainable in nature. Deendayalji was born on 25th September 1916 Integral Humanism...
జాతికి దిక్సూచి ‘ఏకాత్మ మానవతా వాదం’
-ముదిగొండ శివప్రసాద్ యూరప్లోని ఆర్థిక, మత విధానాలపై సమకాలీన స మాజం నిరసన వ్యక్తం చేసింది. ఒక గనికి ఒక అధిపతి ఉంటాడు. అతని కింద వందమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఈ కార్మికులకు ఎలాంటి ఆర్థిక వనరులు ఉండవు. కొద్దిమంది చేతుల్లో ఆర్థిక వనరులన్నీ కేంద్రీకరింపబడ్డాయి. వారు సమాజాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని తమ ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణమైన వారికే రాజ్యాధికారం కట్టబెట్టారు. దీనినే ‘పెట్టుబడిదారీ విధానం’ అన్నారు. కారల్ మార్క్స్ ఒక సంప్రదాయ యూదు కుటుంబంలో జన్మించాడు. ఆయనకు ఈ ఆర్థిక...
VIDEO: ఆంగ్లేయుల పాలిట సింహ స్వప్నం – తిల్కా మాంఝి
బీహార్లోని సుల్తాన్గంజ్ కు చెందిన తిల్కా సంతాలీ ఆదివాసీ తెగకు చెందినవాడు. ఈస్టిండియా కంపెనీ దురాక్రమణ మూలంగా అడవిబిడ్డల జీవనం అతలాకుతలమయ్యింది. పన్ను వసూలు అధికారం పేరుతో అటవీ భూములు బయటి వ్యక్తులకు అప్పగించేది కంపెనీ. కంపెనీ వైఖరికి నిరసనగా ఉద్యమం మొదలైంది. భాగల్పూర్, సుల్తాన్గంజ్ ప్రాంత ఆదివాసీలంతా తిల్కా నాయకత్వంలో ఉద్యమం సాగించారు. కేవలం విల్లంబులు మాత్రమే ఉన్న వనవాసులు ఆధునిక ఆయుధాలు కలిగిన బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడినా ఎక్కువకాలం నిలువలేకపోయారు. చివరికి వనవాసులకు నాయకత్వం వహిస్తున్న తిల్కా మాంఝిని...
తిలకా మాంఝి .. తొలి వనవాసి స్వాతంత్య్ర సమరయోధుడు
-- ఉషా నేటి జార్ఖండ్ ప్రాంతం అనాదిగా వీరోచిత పోరాటాల వేదికగా నిలిచింది. ఎన్నో ఉద్యమాలు ఆ నేలపైన ఊపిరి పోసుకున్నాయి. సాహసికులైన గిరిపుత్రులు తమ హక్కుల కోసం, ఈ భూమి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. సిద్ధూ కాను, భూమిజ్ సర్దార్ పోరాటం, వీర బుద్ధూ భగత్ పోరాటం, తానా భగత్ ఉద్యమం, బిర్సా భగవాన్ స్వాతంత్య్రోద్యమం మొదలైనవి తమ పవిత్ర భూమిపైన పరాయి పాలకులు అడుగుపెట్టకుండా నివారించాయి. ఈ మహాయోధులు చేసిన త్యాగాలు, కృషికి చరిత్ర పుటల్లో సముచిత...
ప్రాచీన సంప్రదాయాలలో ఒక భాగమే ‘ఆధ్యాత్మిక’ – శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ
అస్సాం: అంతర్జాతీయ సాంస్కృతిక అధ్యయనాల కేంద్రం (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కల్చరల్ స్టడీస్-ICSS) ద్వారా "భాగస్వామ్య సుస్థిర సమృద్ధి" అనే అంశంపై ఏర్పాటు చేసిన 8వ సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే జీ, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్ హాజరయ్యారు. భూమి, పక్షులు, మహాసముద్రం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు ధన్యవాదాలు చెబుతూ ఉండే ఒక యజీదీ పెద్దల ప్రార్థనతో ముగింపు వేడుక ప్రారంభమైంది. ఐ.సి.సి.ఎస్ భారత చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ శశి...
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఆమోదం.. దేశంలోనే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్
దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సరికొత్త చరిత్రను లిఖించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇటీవలె ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించగా.. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ప్రస్తుతం అమలు కావడంతో దేశంలో యూసీసీ ఆమోదం పొందిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ మారింది. ఉత్తరాఖండ్ కంటే ముందు గోవా రాష్ట్రంలో బ్రిటీష్ పాలకుల...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టిన సీఎం పుష్కర్ సింగ్ ధామి
ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది. ఈ 'యూసీసీ బిల్లు (UCC bill) మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే శాసనసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇది ఆమోదం పొందితే స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ (Uttarakhand) నిలువనుంది. గోవాలో పోర్చుగీసు పాలన...
Art has the responsibility of giving culture to the society
Bengaluru. RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji in the closing ceremony of the four-day Akhil Bharatiya Kalasadhak Sangam organized by Sanskar Bharati, said that art has the responsibility of giving culture to the society, people are to be updated by giving example of our history. It is the responsibility of the entire world, which can build an ideal society of Satyam...
అరబ్ దేశాల్లో హిందూ ఆలయం… ఫిబ్రవరి 13న ప్రారంభం
- ఆకారపు కేశవరాజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : అబుదాబి , అజ్మాన్ , దుబాయ్ , ఫుజైరా , రస్ అల్ ఖైమా , షార్జా, ఉమ్ అల్ క్వైన్ లు అనే దేశాల.. ఏడు ఎమిరేట్ల సమాఖ్య. ఇస్లాంమత రాచరికపు వ్యవస్థ. ప్రతి ఎమిరేట్ కు ఒక పాలకుడుంటాడు. వీళ్ళందరూ ఏకకంఠంతో ఆమోదించి ప్రోత్సహించగా, BAPS స్వామినారాయణ్ సంస్థ చే నిర్మించబడుతున్న ఈ ఆలయం దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి దూరంగా అల్ రహ్బాకు సమీపంలో ఉన్న అబు మురీఖా వద్ద...