కేరళ భీభత్సం: తెచ్చిపెట్టుకున్న వరద
తెచ్చిపెట్టుకున్న వరద పశ్చిమ కనుమల సంరక్షణకు ఏర్పరచిన విధానాన్ని నిర్లక్ష్యం చేయడం, అడ్డుఅదుపు లేని క్రైస్తవ చర్చి ఆక్రమణలు, విపత్తు నిర్వహణ పూర్తిగా విఫలమవడం వంటివి కేరళలో ఎన్నడూలేని వరదలకు కారణమయ్యాయి. విపరీతమైన వర్షాల మూలంగా కేరళ ఎన్నడూలేనంత వరద ముంపుకు గురయ్యింది. రాష్ట్రంలో సగం ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. ఆపారమైన జన నష్టం, ఆస్థి నష్టం జరిగాయి. ఈ ఏడాది కేరళలో భారీగా వర్షాలు కురిసినమాట నిజమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే నష్టాన్ని సగానికిపైగా తగ్గించగలిగేవారని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ప్రకృతి...
స్వామి పరిపూర్ణానందకు ఘన స్వాగతం పలికిన ప్రజలు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు విధించిన బహిష్కరణ ఉత్తర్వులను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానం ఆగస్ట్ 14 నాడు ఎత్తివేసిన తరువాత నేడు (4 సెప్టెంబర్ ) స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ నలుమూలల నుండి వేల సంఖ్యలో వచ్చిన స్వామి జి భక్తులు, అనుచరులు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు అపూర్వ ఘనస్వాగతం పలికారు. 55 రోజుల తర్వాత స్వామి పరిపూర్ణానంద తిరిగి తెలంగాణలో అడుగుపెట్టారు. కాకినాడ నుండి బయలు దేరిన స్వామి మార్గ మద్యలో...
2 Indian Mujahideens convicted in 2007 Hyderabad’s Lumbini park- Gokul Chat twin blasts case
A special National Investigation Agency (NIA) court in Hyderabad convicted two Indian Mujahideen (IM) operatives- MD Akbar Ismail Chowdhari and Aneeq Shafique Sayeed in the Lumbini park- Gokul Chat twin blasts case that happened 11-years ago in the city. The Two blasts had occurred at Gokul Chat eatery in Koti and the laser show auditorium at Lumbini Park around 7.45...
Is Equal Protection of Laws, a misnomer in the Indian Supreme Court?
As a student of Law, I have grown with the conviction that the Goddess of Justice holds the balance offering “Equality for All” whether rich or poor, privileged or unprivileged, influential or commoner that she has chosen to blindfold herself in order to keep out of sight all such differences, so as to extend equal protection to all. Nobody is...
అర్బన్ నక్సల్స్ అంత అమాయకులా…!?
ప్రస్తుతం దేశంలో సంఘర్షణ వాతావరణం పతాక స్థాయికి చేరింది. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తులు రాజ్యాంగ రక్షణ కవచాన్ని పొందడం కొత్త తరహా ఆలోచనలకు తావిస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన “వ్యక్తి భావ స్వేచ్ఛ” దుర్వినియోగం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఆఖరికి వ్యక్తి ప్రాణం కన్నా భావ స్వేచ్ఛ ప్రధానమై కూర్చుంది. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దీర్ఘకాల నిష్క్రియాపరత్వం వల్ల నక్సలిజం పుట్టిందో, ఆ కాంగ్రెస్ నాయకుడే ఇవాళ అధికారం కోసం అర్బన్ నక్కల్స్కు అండగా నిలుస్తున్నాడు! ఏ పేదవాడి కోసం అర్థరాత్రి తెరచుకోని...
దళితులు అనే పదం వాడొద్దు, ప్రైవేటు టీవీ చానెల్స్ కు ప్రభుత్వం మార్గదర్శకాలు
షెడ్యూల్ కులాలకు చెందిన ప్రజలను ‘దళితులు’ అని పిలవొద్దని, వారి గురించి ప్రస్తావించేప్పుడు దళితులు అనే పదం ఉపయోగించొద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేటు టీవీ ఛానల్స్కు మార్గదర్శకాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మార్గదర్శకాలు ఇచ్చింది. షెడ్యూల్ కులాల ప్రజలను దళితులు అని పిలవొద్దని, ఆ పదం ఉపయోగించడాన్ని ఆపాలని మీడియాకు సూచించమని ఈ ఏడాది జూన్లో బాంబే హైకోర్టు సమాచార మంత్రిత్వ శాఖను అడిగింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఇటీవల మీడియాకు...
Catholic Church encroaches and plunders Western Ghats – II
Catholic Church encroaches and plunders Western Ghats – II Following protests and pressure from Catholic church and mining/quarrying lobbies, another 10-member high-level working group (HLWG), headed by Krishnaswamy Kasturirangan was appointed to study the Gadgil report, review and suggest measures for implementation. The Kasturirangan Committee submitted its report to the Ministry on April 15, 2013. It made several pro-farmer recommendations...
ఆర్ ఎస్ ఎస్ అభిమానిగా మారిన ముస్లిం కమ్యూనిస్ట్
"సి పి ఐ (ఎం)కు చెందిన DYFI తో పోలిస్తే సంఘ సంస్థ అయిన సేవాభారతి కేరళ వరద బాధితులను ఆదుకోవడంలో ముందుంది. కానీ కేరళ మీడియా ఈ విషయాన్ని ప్రజలకు ఏమాత్రం చెప్పలేదు. సేవాభారతి చేసిన నిరంతర సహాయకార్యక్రమాలను మొదటి నుంచి మీడియా పట్టించుకోలేదు. వరద బాధితుల కోసం విరాళాలు సేకరించడం కానీ, నీటిలో మునిగి సహాయం కోసం చూస్తున్నవారిని ప్రాణాలకు తెగించి కాపాడటంగాని మీడియా దృష్టికి రానేలేదు. అయినా సేవాభారతి కార్యకర్తలు మౌనంగా తమ పని చేసుకుపోయారు. వారి సేవా నిరతిని...
పర్యావరణం, జల సంరక్షణ కు ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం- శ్రీ మన్మోహన్ వైద్య
శ్రీ మన్మోహన్ వైద్య పత్రికా సమావేశం "ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం, సమాజ సంఘటన చేస్తుంది. భాష, కులం ఆరాధన పద్ధతి, ప్రాంతం మొదలైనవాటన్నిటికంటే మించి మనమంతా ఒక్కటే అనే భావన అందరిలో కలిగించడమే ప్రధానం. దీనితో పాటు నిస్వార్థంగా సమాజం కోసం పనిచేసే అలవాటు శాఖ ద్వారా కలుగ జేస్తాము. స్వయంసేవక్ తన అభిరుచికి అనుగుణంగా అనేక రంగాలలో పనిచేస్తాడు. 35 సంస్థలలో స్వయంసేవకులు పనిచేస్తున్నారు. సంఘ ప్రేరణతో విద్యార్థి, వ్యవసాయ, కార్మిక, మహిళ, వనవాసీ, సహకార, ధార్మిక రంగాలలో పనిచేస్తున్నారు’’ అని రాష్ట్రీయ...
దేశ భద్రత కన్నా ఓట్లే ముఖ్యమా!
లాహోరులో 1947కు ముందు 14 శాతం హిందువులు ఉండేవారు. ఇవ్వాళ కొద్దిమంది సిక్కులు మాత్రమే మిగిలారు. వారిని కూడా ఇటీవల చంపివేస్తున్నారు. కాశ్మీరులో లక్షలాది హిందూ పండిట్లు ఉండేవారు. వారిని పాకిస్తానీ ఉగ్రవాదులు తరిమివేశారు. టిబెట్లో పది లక్షల మంది బౌద్ధ్భిక్షువులను మావోసేటుంగ్ చంపివేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో- అమెరికాల మధ్య గోడ కట్టించి చొరబాటుదారులను నిరోధిస్తున్నాడు. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఎవ్వరూ నోరెత్తలేదు. ఇవ్వాళ లోక్సభలో భారత హోంశాఖామాత్యులు రాజనాథ్సింగ్, అస్సాంలో అక్రమంగా 40 లక్షల మంది బంగ్లాదేశీయులు...



















