పశ్చిమ్‌బంగా పంచాయతీ ఎన్నికల్లో హింస

ఇంటికి నిప్పు దంపతుల మృతి.. పోలింగ్‌ బూత్‌ల వద్ద పేలుళ్లు నేడు పశ్చిమ్‌బంగలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లోనే నాలుగు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ పోలీసులను ఆదేశించింది. నార్త్‌ 24 పరగణాస్‌, బుర్ద్వాన్‌, కూచ్‌బెహర్‌, సౌత్‌ 24 పరగణాస్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలో...

నాగపూర్ లో ప్రారంభమయిన తృతీయ వర్ష సంఘ శిక్షవర్గ

``స్వయంసేవక్ జీవితంలో తృతీయ వర్ష సంఘశిక్షవర్గ ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ అది ఏ విశ్వవిద్యాలయపు డిగ్రీ సర్టిఫికెట్ వంటిది కాదు. నేర్చుకునే ప్రక్రియ మన జీవితంలో ఎప్పుడు సాగుతూనే ఉంటుంది.’’ అని ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ్ శ్రీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. నాగపూర్ లో ప్రారంభమయిన సంఘ తృతీయ వర్ష శిక్షవర్గ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాగపూర్ లోని రేషమ్ బాగ్ డా. హెడ్గేవార్ స్మృతి మందిర్ ఆవరణలో సంఘ శిక్షవర్గ ప్రారంభమైంది. దేశం మొత్తం నుండి...

NIA court convicts 18 in SIMI training camp case

A Special NIA court in Kochi today convicted 18 people in the December 2007 Wagamon SIMI arms training camp case. The court also acquitted 17 others. Special Judge Kauser Edappagath found the convicts guilty under Unlawful Activities Prevention Act (UAPA), Explosives Substances Act and various sections of Indian Penal Code. The court will pronounce the quantum of punishment tomorrow. While only two accused...

Sangh Shiksha Varg – Trutiya Varsha inaugurated today at Nagpur

‘’Sangh Shiksha Varg – Trutiya Varsh is an important milestone in a Swaymsevak’s life. However it is not like a  University Degree or Certificate. We are always in the process of learning and this journey never ends. ” said Shri. Dattatrey Ji Hosbale, Sah SarKarywah of RSS. He was speaking at the inaugural function of Sangh Shiksha Varg – Trutiya...

షెల్‌ కంపెనీల కట్టడికి చట్టపరమైన నిర్వచనంపై కేంద్రం ద్రుష్టి

కేవలం కాగితంపైనే కంపెనీలు నడుపుతూ మనీలాండరింగ్‌, అక్రమ లావాదేవీలు జరిపే సంస్థలపై దృష్టి సారించాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక పరిభాషలో డొల్ల (షెల్‌) కంపెనీలుగా పేర్కొనే ఈ బోగస్‌ సంస్థల చిట్టా ఇప్పటికే కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించింది దాదాపు 2.26 లక్షల షెల్‌ కంపెనీలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించగా మరో 2.25 లక్షల కంపెనీల జాబితాను రూపొందించినట్లు తెలిసింది. అవి తమ ఆదాయపన్ను రిటర్నులు సమర్పించాయా లేదా అన్న విషయంపై నోటీసులు కూడా జారీ చేశాయి. అయితే చాలా కంపెనీలు...

ఎస్సి రిజర్వేషన్ సమితి: స్వారో ముసుగులో గురుకులాల్లో అరాచకాలు, కార్యదర్శి ప్రవీణ్ ను తొలగించాలి

ప్రవీణ్ ను తొలగించాలి స్వారో ముసుగులో గురుకులాల్లో అరాచకాలు నిందితుడు దామోదర్ కు ప్రవీణ్ కు అండదండలు ఎస్ సి రిజర్వేషన్ సమితి ఆరోపణలు గురుకులాల్లో స్వారో ముసుగులో అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్న గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను వెంటనే తొలగించాలని జాతీయ ఎస్సి రిజర్వేషన్ సమితి డిమాండ్ చేసింది. గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో ఇటీవల తొమ్మిదో తరగతి బాలిక పై అత్యాచార యత్నం చేసిన ప్రిన్సిపల్ ప్రమోద భర్త దామోదర్ కు ప్రవీణ్ నుంచి...

Telangana minority education society, TMREIS, making changes in Intermediate courses

The Telangana Minorities Residential Educational Institutions Society (TMREIS) has decided to scrap some of the existing Intermediate courses in their junior colleges citing lack of faculty and school students feedback. As per the latest TMREIS notification, the junior college in Barcas, Hyderabad will no longer offer Civics- Economics-Commerce (CEC), and colleges in Nizamabad will have not offer Mathematics-Physics-Chemistry (MPC) and...

Nawaz Sharif admits Pakistan’s role in 26/11 Mumbai terror attacks

For the first time, Pakistan's ousted prime minister Nawaz Sharif has publicly acknowledged that militant organisations are active in the country and questioned the policy to allow the "non-state actors" to cross the border and "kill" people in Mumbai, a media report said. Sharif, who has been disqualified to hold public office for life by the Supreme Court in the...

ఇలా పుట్టింది పరమవీర చక్ర..

నాలుగు వజ్రాయుధాలు, ఇరువైపులా భవానీ ఖడ్గాలు, మధ్యలో అశోకచిహ్నం ఉండేలా పరమవీర చక్రను రూపొందించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే మొట్టమొదటి పరమవీరచక్ర సావిత్రీబాయికి వరుసకు అల్లుడైనా  మేజర్ సోమనాథ శర్మకే దక్కింది. ‘పరమవీరచక్ర’ ప్రతి సైనికుడికీ ఒక బంగారుకల. నిరుపమాన శౌర్య, అద్భుత సాహసం, సర్వస్వార్పణ చేసే తెగువ, రాజీలేని దేశభక్తి... వీటన్నిటికీ చెరగని చిహ్నం పరమవీరచక్ర.మూడున్నర సెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఈ కంచుపతకం, దానికి అల్లుకున్న 32 మి.మీ ఊదారంగు రిబ్బన్ - ఇది ఛాతీ మీద అలంకరించుకోవాలన్నదే ప్రతి వీరజవాను కల.అలాంటి పరమవీరచక్ర పతకానికి...

ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్‌

చెదురు మదురు ఘటనలు మినహా కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఈవీఎం సమస్యలు, ఆందోళనలు చోటు చేసుకున్నప్పటికీ ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దారు. సాయంత్రం 6గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5గంటల వరకూ 64.5 శాతం పోలింగ్‌ నమోదైంది. 6గంటల వరకు దాదాపు 70శాతానికి పైగా పోలింగ్‌ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కర్ణాటక, దక్షిణ కన్నడ జిల్లాల్లో పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదైంది. ఉదయం 7గంటల...